టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం ఇల్లందులో పాడు గ్రామం అచ్చమ్మ మృతిపట్ల టిడి

Published: Friday January 14, 2022
మధిర జనవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం ఇల్లెందులపాడు గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీ వాసిరెడ్డి మాధవరావు మాతృమూర్తి శ్రీమతి వాసిరెడ్డి అచ్చమ్మ మృతి వయసు 93 చెందిన అచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుగు దేశం పార్టీ పెట్టిన నుంచి వారు కుటుంబ పార్టీ గా లోనే ఉంటూ పనిచేసేవారిని తెలిపారు, మధిర అర్బన్, రూరల్ మండలాల టిడిపి అధ్యక్షులు మల్లాది హనుమంతరావు మార్నీడు పుల్లరావు తదితరులు దివంగత అచ్చమ్మగారిది రాజకీయ కుటుంబం వారి కుటుంబ సభ్యులు ఏడుగురు  రాజకీయ సేవలందిస్తున్నారు నాయకులు వారందరిని పరామర్శించి ప్రగాఢ సంతాపం ప్రకటించి సానుభూతిని తెలియజేసారు