కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఇంటింటి సర్వే

Published: Friday May 07, 2021
పరిగి, 6 మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, దోమ మండల పరిధిలోని మైలారం, గ్రామపంచాయతీ పరిధిలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఇంటింటి సర్వే నిర్వహిచడం జరిగిందని సర్పంచ్ కె. రాజు నాయక్ , పంచాయతీ కార్యదర్శి అంజమ్మ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కోవిడ్ కు సంబందిచిన టెస్టులు సుమారు గురువారం ఒక రోజే సుమారు 45 కుంటుంబాలు సర్వే చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.