బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న బాలింగ్ గౌతమ్
Published: Wednesday February 09, 2022
శేరిలింగంపల్లి- ప్రజా పాలన /న్యూస్ : హఫిజ్ పెట్ 109 డివిజన్ పరిధిలోని సాయినగర్ బస్తి లో కాలనీ వాసులుతో కలిసి వల సమస్యలు తెలుసుకున్నా హఫిజ్ పెట్ 109 డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని రేషన్ కాలనీ లోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ప్రతి నిమిషం కాలనీవాసుల అభివృద్ధికి ముందుంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సంజు సాగర్, పాషా భాయ్, శ్రీధర్, ముజీబ్, రెడ్డి, కమాజి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Share this on your social network: