టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు,ఆర్థిక సాయం అందజేత

Published: Monday February 22, 2021

వలిగొండ ప్రజా పాలన మండల పరిధిలోని మునగాల తుర్కపల్లి గ్రామంలో ఆదివారం టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీటీసీ తుమ్మల వెంకట్ రెడ్డి ప్రారంభిచి అల్లగే కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలియజేశారు. అనంతరం  ఇటీవల  మరణించిన నోముల బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించి  ఫైళ్ల పౌండేషన్ ద్వారా 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండు శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలిమినేటి సత్యనారాయణ, రాదరపు మల్లేష్, మండల యస్.సి.సెల్ సహాయ కార్యదర్శి బట్టు సాయి, గ్రామశాఖ అధ్యక్షులు ఉప్పుల స్వామి,బట్టు నవీన్, నాయకులు మాసంపల్లి శ్రీరాములు, బెల్లి నర్సింహ, సల్ల నర్సింహ, తుమ్మల మల్లారెడ్డి, యాస శ్రీనివాస్ రెడ్డి, మర్రి గోపాల్, వనం చంద్రమౌళి, తుమ్మల చంద్రారెడ్డి, బట్టు అనిల్, భిక్షపతి, దనీరేకుల లింగయ్య,తుమ్మల నర్సింహారెడ్డి, సత్తి రెడ్డి, మాసంపల్లి నర్సింహ, సత్యనారాయణ, బుర్ర నర్సింహ, దాచ నవీన్, తాలూకా మహేష్, బట్టు రాములు, బలస్వామి, శ్రవణ్ మునగాల నరేష్, మాసంపల్లి రాములు, భిక్షపతి, వడిషెర్లా శంకరయ్య, మాసంపల్లి స్వామి, ముంత మల్లయ్య, పవిరాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.