విఘ్నాలు తొలగించి విజయాలు చేకూరాలి

Published: Friday September 02, 2022

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ బ్యూరో 01 సెప్టెంబర్ ప్రజా పాలన : విజ్ఞాన తొలగించి విజయాలు అందించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ లో శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.