ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *అఖిల భారత యాదవ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్య

Published: Monday October 10, 2022

అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు బద్దుల బాబురావు యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య అఖిల భారత యాదవ రాష్ట్ర సంఘము నాయకుల సమావేశంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గనికి చెందిన బర్ల జగదీశ్ యాదవ్ ని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడుగా మరియు షాదనగర్ నియోజకవర్గనికి చెందిన నడుకుడి రఘునాథ్ యాదవ్ ని ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఈకార్యక్రమంలో జాతీయ కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు రమేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మర్పల్లి అంజయ్య యాదవ్, జాతీయ యూత్ కోర్డినెటర్ యస్వాత్ రాజు యాదవ్, కసారమోని మల్లేష్ యాదవ్, చింతం బాలరాజు యాదవ్, బొడుసు శంకర్ యాదవ్ ఎలిగపల్లి నారాయణ యాదవ్, రవి యాదవ్,మల్లేష్ యాదవ్, దండే శ్రీశైలం యాదవ్, ముచ్చర్ల వెంకటేష్ యాదవ్, ముద్దం వెంకటేష్, ఎలిగపల్లి శ్రీరామ్ యాదవ్,బదులు మహేష్ యాదవ్, అబ్బోజు జగదీష్ యాదవ్, బద్ధుల బాలరాజు యాదవ్ గజ్జి ఐలయ్య యాదవ్, కసారమోని మహేందర్ యాదవ్, ఆవుల ప్రశాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.