స్వామి వివేకానంద జయంతి కి నివాళులు..

Published: Thursday January 13, 2022

మున్సిపల్ చైర్పర్సన్ డా. బోగ. శ్రావణి

జగిత్యాల, జనవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి): స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా పట్టణ 45వ వార్డులో స్వామి వివేకానంద విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ డా.బోగ. శ్రావణి ప్రవీణ్ పూల మాల వేసి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బోడ్ల జగదీష్, మాజీ మున్సిపల్ చైర్మన్ జి.ఆర్ దేశాయ్, వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు ఆడువాల జ్యోతి లక్ష్మణ్, మేక పద్మావతి పవన్, వోద్ది శ్రీలత రామ్మోహన్, క్యాదాసు నవీన్, కూతురు రాజేష్, అల్లే గంగాసాగర్, పాంబాల రము, పిట్ట దర్మరాజు, కొ.ఆప్షన్ శ్రీనివాస్, తెరాస పట్టణ ప్రదాన కార్యదర్శి అల్లల ఆనంద్ రావ్, యూత్ అద్యక్షుడు కత్రోజు గిరి, నాయకులు బాలె శంకర్, దాసరి ప్రవీణ్, సతీష్ రాజ్, కావేటి నవీన్, నీలి ప్రతాప్, డిష్ జగన్, సాంకే మహేశ్, అజ్జు భాయ్, పెండెం గంగాధర్, జాంగిలి రాజేష్, రాజగోపాల్ చారి, కొమురవెళ్ళి లక్ష్మీనారాయణ, పిస్క రాజు, జనార్దన్, పవన్, రవి, తిరుపతి, 45 వార్డు సబ్యులు మహిళలు పాల్గొన్నారు.