ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Published: Saturday March 13, 2021
మహబూబాబాద్ జిల్లా, దంతాలపల్లి మండలం ప్రజాపాలన న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గున్నేపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ ప్రచారానికి ముఖ్యఅతిథిగా మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు  మల్లారెడ్డి గారు ఎంపీటీసీ కడు దుల రాధిక మధుకర్ రెడ్డి. గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పల్ రెడ్డి గారు . ఉప సర్పంచ్ సుభద్ర వెంకన్న. మద్దిరాల ఉప్పలయ్య. మద్దుల సుధాకర్. చిల్ల శ్రీనివాస్. నక్క సురేష్. కార్ పోతుల ఉప్పలయ్య. తదితరులు పాల్గొన్నారు