మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Published: Thursday August 26, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని వెల్వర్తి గ్రామానికి చెందిన కూచిమల్ల నర్సింగ్ రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతుని కుటుంబానికి వాట్సాప్ గ్రూప్ ద్వారా సేకరించిన 20 వేల ఐదు వందల రూపాయలను బుధవారం మృతుని భార్య నాగమణి కి కూచిమల్ల సుధాకర్ ఆధ్వర్యంలో అందజేశారు. అదేవిధంగా కడవేరు యాదగిరి సహకారంతో 50 కేజీల బియ్యాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ గ్రామంలో నిరుపేదలు ఎలాంటి కష్టకాలంలో ఉన్న వెల్వర్తి యూత్ అసోసియేషన్ వారికి తోడుగా ఉంటుందని, యూత్ సహకారంతో భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఆర్థిక సహాయానికి స్పందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లం నరేష్, దాస బోయిన వెంకట్, మల్లం మహేష్, కూచి మల్ల శ్రీకాంత్, నాగేందర్, మద్దెల చిరంజీవి, కిరణ్, విజయ్, చందు, అంజయ్య,సోమలింగం, వంశీ, ప్రణీత్ మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం వలిగొండ న్యూస్: మండల పరిధిలోని వెల్వర్తి గ్రామానికి చెందిన కూచిమల్ల నర్సింగ్ రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతుని కుటుంబానికి వాట్సాప్ గ్రూప్ ద్వారా సేకరించిన 20 వేల ఐదు వందల రూపాయలను బుధవారం మృతుని భార్య నాగమణి కి కూచిమల్ల సుధాకర్ ఆధ్వర్యంలో అందజేశారు. అదేవిధంగా కడవేరు యాదగిరి సహకారంతో 50 కేజీల బియ్యాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ గ్రామంలో నిరుపేదలు ఎలాంటి కష్టకాలంలో ఉన్న వెల్వర్తి యూత్ అసోసియేషన్ వారికి తోడుగా ఉంటుందని, యూత్ సహకారంతో భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఆర్థిక సహాయానికి స్పందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లం నరేష్, దాస బోయిన వెంకట్, మల్లం మహేష్, కూచి మల్ల శ్రీకాంత్, నాగేందర్, మద్దెల చిరంజీవి, కిరణ్, విజయ్, చందు, అంజయ్య, సోమలింగం, వంశీ, ప్రణీత్ కుమార్, రాము, ఆనందం, భగవంత్ తదితరులు పాల్గొన్నారు.