ఏసీపీ కరుణాకర్ రావు టీఎన్జీఓ సన్మాం
Published: Wednesday May 25, 2022
కరీంనగర్ మే 24 ప్రజాపాలన ప్రతినిధి :
కరీంనగర్ రూరల్ ఏ సీ పీ గా పదవి భాద్యతలు చేపట్టిన తాండ్ర కరుణాకర్ రావును
కరీంనగర్ జిల్లా టి ఎన్జిఓ నాయకులు స్వాతం పలుకి పలికి శాలువాో సత్కరించారు.
ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమము "సకల జనుల సమ్మె "నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఈ కార్యక్రమములో జిల్లా టి ఎన్జి ఓ అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్ దారం శ్రీనివాస్ రెడ్డి ముప్పిడి కిరణ్ కుమార్ రాగి శ్రీనివాస్ గూడా ప్రభాకర్ రెడ్డి రాజేష్ భరద్వాజ్ మనిమిత్ సింగ్ కోట రామస్వామి నగేష్ గౌడ్ రాకేష్ ప్రణీత్ తదితర నాయకులు పాలుగోన్నారు ...
Share this on your social network: