ఏసీపీ కరుణాకర్ రావు టీఎన్జీఓ సన్మాం

Published: Wednesday May 25, 2022
కరీంనగర్ మే 24 ప్రజాపాలన ప్రతినిధి :

కరీంనగర్ రూరల్ ఏ సీ పీ  గా పదవి భాద్యతలు చేపట్టిన తాండ్ర కరుణాకర్ రావును 

కరీంనగర్ జిల్లా టి ఎన్జిఓ నాయకులు‌ స్వాతం పలుకి పలికి శాలువాో సత్కరించారు. 
ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమము "సకల జనుల సమ్మె "నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఈ కార్యక్రమములో జిల్లా టి ఎన్జి ఓ అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్ దారం శ్రీనివాస్ రెడ్డి ముప్పిడి కిరణ్ కుమార్ రాగి శ్రీనివాస్ గూడా ప్రభాకర్ రెడ్డి  రాజేష్ భరద్వాజ్  మనిమిత్ సింగ్ కోట రామస్వామి  నగేష్ గౌడ్ రాకేష్  ప్రణీత్  తదితర నాయకులు పాలుగోన్నారు   ...