అగ్ని ప్రమాదంలో నష్టపోయిన షాప్ ప్రారంభం
Published: Saturday February 20, 2021
మధిర, ఫిబ్రవరి19, ప్రజాపాలన: ఇటీవల కాలంలో R V కాంప్లెక్స్ సమీపంలో అగ్నిప్రమాదంలో దగ్ధమైన షాపు పునరుద్ధరించి నేడు ప్రారంభోత్సవాన్ని అన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ మేళం, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మల్లాది వాసు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిర్యాల రమణ గుప్తా, ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అలీ, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఎస్ కే బాజీ మరియు కర్నాటి అశోక్ గార్ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరు వ్యాపారి షన్ను వ్యాపారం చేసుకొని తన జీవితాన్ని కొనసాగించా.. లి లినీకు అండగా ఉంటామని తెలియజేశారు సమాచారం నిమిత్తం ఫార్వర్డ్ చేయడమైనది
Share this on your social network: