లింగరాజు పల్లి లో విగ్రహ దాతలు అన్నదానం

Published: Friday September 17, 2021

వలిగొండ, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లింగరాజుపల్లి గ్రామంలో జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి బొడిగె మంగమ్మ-ఆనంద్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి. అనంతరం గణేష్ ని మండపం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం అధ్యక్షులు గందమల్ల గోపాల్, బొడిగే నరసింహ, బాలగొని నరసింహ, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు బొడిగె లింగస్వామి, బొంగు నరసింహ, బొడిగె పెంటయ్య, సాయి కృష్ణ, సాయి కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.