లింగరాజు పల్లి లో విగ్రహ దాతలు అన్నదానం
Published: Friday September 17, 2021
వలిగొండ, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లింగరాజుపల్లి గ్రామంలో జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి బొడిగె మంగమ్మ-ఆనంద్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి. అనంతరం గణేష్ ని మండపం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం అధ్యక్షులు గందమల్ల గోపాల్, బొడిగే నరసింహ, బాలగొని నరసింహ, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు బొడిగె లింగస్వామి, బొంగు నరసింహ, బొడిగె పెంటయ్య, సాయి కృష్ణ, సాయి కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: