మడుపల్లి శివాలయం లో రుద్ర సహిత శత చండీ పూర్వక రాజశ్యామల
మహాయాగ పత్రిక ఆవిష్కరణ మున్సిపల్ వైస్ చైర్మన్ మధిర ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి: మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి వారి దేవాలయం సన్నిధిలో ఆలయ ప్రధమ వార్షికోత్సవంలో భాగంగా ఈనెల22శనివారం నుండి ఈనెల 26 బుధవారం వరకు జరిగేటువంటి మహాయాగానికి సంబంధించినటువంటి పత్రికను ముఖ్య అతిథులు మధిర మడుపల్లి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ విద్యాసంస్థల అధినేత శీలం విద్యాలత వెంకటరెడ్డి మడుపల్లి ఆరో వార్డు కౌన్సిలర్ తోగరు వరలక్ష్మి ఓంకారం చే ప్రారంభించబడినది ఇందులో భాగంగా శివాలయం చైర్మన్ వేల్పుల శ్రీనివాసరావు శీలం లింగారెడ్డి చింతల వెంకటేశ్వర్లు పుచ్చకాయల వెంకటనారాయగుండాల సర్వయ్ చైర్మన్ జల్లా కృష్ణారావు యరమల వెంకట రవి రవి వాయుపుత్ర నీలం రాశ్రీనివాసరావు బొంబాయి కంభం విజయ్ సత్యనారాయబట్ట కృష్ణంరాజు గన్నవరపు కళ్యాణి ఆలయ అర్చకులు దాములురి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది భక్తులందరూ కూడా ఈ యాగం లో పాల్గొని దేవి అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా కోరుతున్నాము.
Share this on your social network: