పల్లె పల్లెకు పైలట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాండూర్ మండల్ సంగం కలాన్ గ్రామంలో పర్యటించిన

Published: Thursday April 06, 2023

గ్రామంలో రోహితన్న యువ సైన్యం అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికిన గ్రామ యువకులు ప్రజలు.....

*అనంతరం ఊరడమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు* *శంకుస్థాపన చేశారు*
*అలాగే గ్రామ ప్రజలు ఆర్టీసీ బస్సు శివాజీ మరియు బసవేశ్వర విగ్రహాలు కావాలని అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించడం జరిగింది*