బాధిత కుటుంబానికి సర్పంచ్ బియ్యం పంపిణీ:
Published: Friday December 16, 2022
శంకరపట్నం డిసెంబర్ 15 ప్రజాపాలన రిపోర్టర్:
శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో ఇటీవల మరణించిన బుర్ర చంద్రయ్య కుటుంబ సభ్యులకు గురువారము గ్రామ సర్పంచ్ బత్తుల మానస 50kg ల బియ్యం పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మరణించిన చంద్రయ్య కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు దొంగల విజయ, బత్తుల సమ్మయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో ఇటీవల మరణించిన బుర్ర చంద్రయ్య కుటుంబ సభ్యులకు గురువారము గ్రామ సర్పంచ్ బత్తుల మానస 50kg ల బియ్యం పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మరణించిన చంద్రయ్య కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు దొంగల విజయ, బత్తుల సమ్మయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: