రాజకీయం

అంతరాష్ట్ర సరిహద్దులలో చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలి ** వీడియో కాన్ఫరెన్స్ లో డిజిపి అంజని కుమ

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 18 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వరి దాన్యం గురించి ప్రత్యేక నిఘా కోసం జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద కొత్తగా మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. మంగళవ...


Read More

బీసీ గురుకులాల్లో సమ్మర్ క్యాంపులు రద్దు చేయాలి ** యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు దూలం ఎల్లయ్య **

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 18 (ప్రజాపాలన,ప్రతినిధి) :  మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో సమ్మర్ క్యాంపు ల పేరిట విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని సమ్మర్ క్యాంపు రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు దూలం ఎల్లయ్య ...


Read More

బీసీ గురుకులాల్లో సమ్మర్ క్యాంపులు రద్దు చేయాలి ** యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు దూలం ఎల్లయ్య *

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 18 (ప్రజాపాలన,ప్రతినిధి) :  మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో సమ్మర్ క్యాంపు ల పేరిట విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని సమ్మర్ క్యాంపు రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు దూలం ఎల్లయ్య ...


Read More

నిరుపేద కార్యకర్త దహన క్రియలకు సహృదయుల చేయూత శంకరపట్నం ఏప్రిల్ 18 ప్రజాపాలన :

శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన  కొయ్యడ రాజయ్య (65) టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజయ్యకి ఒక కుమారుడు సంతానం  బిల్డింగ్ పెయింటర్ గా, వాచ్ మెన్ గా పనిచేస్తూ, చ...


Read More

జోరుగా కొన సాగుతున్న జోడయాత్ర.

ఎర్రుపాలెం ఏప్రిల్ 18 మంగళవారం( ప్రజాపాలన ప్రతినిధి) మండల పరిధిలోని తెల్ల పాలెం గ్రామంలో రెండవ రోజు విస్తృతంగా కాంగ్రెస్ గడప గడప ప్రచారం కొనసాగుతుంది మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ రాహుల్ గాంధీ కన్యాకుమారినుండి .కాశ్మ...


Read More

నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి ** యువ నాయకుడు ఆవిడపు ప్రణయ్ **

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 18 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వం వెంటనే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని యువ నాయకులు ఆవిడపు ప్రణయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే...


Read More

దుస్తులను పంపిణీ చేసిన ఎంఈఓ విజయ్ కుమార్

జన్నారం, ఏప్రిల్ 18, ప్రజాపాలన: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల  దుస్తులను, ఆయా ప్రభుత్వ పాఠశాలలకు ఎంఈఓ విజయ్ కుమార్ పంపిణీ చేశారు. మంగళవారం మండలంలోని విద్య వనరుల కేంద్రంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు విద్యార్థులు ధరించి వస్తు...


Read More

గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలి

జన్నారం, ఏప్రిల్ 18, ప్రజాపాలన:  ప్రజాసమస్యలు గాలికొదిలేసి గ్రామాల్లో సమస్యలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన కేసీఆర్ దోచుకొనేందుకే రాజకీయాలు చేస్తున్నారని, ఆదిలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత  రమేష్ రాథోడ్ మండిపడ్డారు. మంగళవారం  మండలంలోని తపాలపూర్ ...


Read More

దేశ అభివృద్ధికై విద్య న్యాయ వ్యవస్థలలో మార్పులు అవసరం స్వతంత్ర శాస్త్రవేత్త శ్రీనివాస్ చా

మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)  దేశ అభివృద్ధి కొరకు దేశంలోని విద్య, న్యాయ వ్యవస్థలలో మార్పులు అవసరమని హైదరాబాద్ రామంతాపూర్ కు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్త శ్రీనివాస్ చామర్తి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను తెలుసుకోవ...


Read More

సౌభ్రాతృత్వానికి ప్రతీక ఇఫ్తార్ విందు

కాంగ్రెస్ పార్టీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ బ్యూరో 18 ఏప్రిల్ ప్రజా పాలన : పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్షతో నిబద్ధులవుతారని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సత్య భా...


Read More

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోండి

* వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య వికారాబాద్ బ్యూరో 18 ఏప్రిల్ ప్రజా పాలన : వేసవికాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పనులు ఆర్థిక ఆదాయాన్ని చేకూరుస్తోందని వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ...


Read More

బిఆర్ఎస్ ఆత్మీయ సమావేశంపై మండిపడ్డ బొమ్మెర కెసిఆర్, కేటీఆర్ ఆదేశాలను ధిక్కరించి ఒంటెద్దు ప

బోనకల్ ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని జానకీపురం గ్రామంలో మంగళవారం జరిగిన 8 గ్రామాల బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంపై మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి మండిపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్, ...


Read More

హానికారక రసాయనాలతో ఐస్ క్రీమ్ తయారీ

* పట్టుబడిన ఐస్ క్రీమ్ ల విలువ 29 లక్షలు * నిందితులపై  220, 273, 59 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు * ఆరుగురు నిందితులు అరెస్ట్ * వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి వికారాబాద్ బ్యూరో 18 ఏప్రిల్ ప్రజా పాలన : సమాజంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వార...


Read More

*చేవెళ్లలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభ* -కె.వి.ఆర్ గ్రౌండ్ ను పరిశీలించిన బీజ

చేవెళ్ల ఏప్రిల్ 18,(ప్రజాపాలన):- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా 23వ తేదీన జరిగే చేవెళ్ల పార్లమెంటరీ పరిధిలో జరిగే మహాసభ కు చేవెళ్ల మండల కేంద్రంలో కెవిఆర్ గ్రౌండ్ లో స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండ విశ్వేశ...


Read More

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన అడిషనల్, అసిస్టెంట్ కలెక్టర్లు

బోనకల్ ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం అడిషనల్ కలెక్టర్ స్నేహలత,అసిస్టెంట్ కలెక్టర్ రాధికా గుప్తా సందర్సించారు. ప్రతి మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జరిగే ఆరోగ్య మహిళా క్లినిక్ ను సందర్...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి *యువ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: యువనేత ప్

వచ్చే మే నెల 09వ తేదీన జరగబోయే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయి యువ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ రోజు మన్నెగూడలోని జేఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నియోజకర్గ 4మండలాల, 4మున్సిపాలిటీల భారత రాష్ట్ర సమితి పార్టీ విద్యార్థి బీఆర్ఎస్వి   భారత రాష...


Read More

మండలంలో హెల్త్ మేళాలు,వేసవి ఆరోగ్య రక్షణపై అవగాహన ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ సిద్ధం -దెందుకూరు పీహ

   మధిర, ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలో పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. పృథ్వి ఆధ్వర్యంలో గ్రామాల్లో, పట్టణంలో పలు చోట్ల అవసరం ఐన చోట హెల్త్ మేళాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసి ప్రధమ చికిత్స సలహాలు తగిన మందులు ప్రజలకు ప...


Read More

ఘనంగా గర్ల్స్ ప్రైమరీ స్కూల్ మధిర నందు ఫేర్వెల్ డే వేడుకలు

మధిర ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి:బాలికల ప్రాథమిక పాఠశాల నందు మధిరలో ఫేర్వెల్ డే అత్యంత ఆనందోత్సవాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ వేషధారణలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం జరిగినది అందుకుగాను పిల్లలను పాఠశ...


Read More

పల్లే పల్లెకు కాంగ్రెస్,గడప గడపకు కాంగ్రెస్

 మధిర ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి:హాత్ సే హాత్ జోడో* కార్యక్రమం లో భాగంగా మధిర మండలం కృష్ణాపురం గ్రామంలో మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పోచంపల్లి శంకర్రావు ఆధ్వర...


Read More

ఈసూబ్ ను పరామర్శించిన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల..

తల్లాడ, ఏప్రిల్ 18 (ప్రజా పాలన న్యూస్):     *ఖమ్మం జిల్లా తల్లాడ మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ ఈసూబ్ ను తల్లాడ  జడ్పీటీసీ దిరిశాల ప్రమీల* పరామర్శించారు ఈసూబ్ కొన్నిరోజులుగా అనారోగ్యం గురికావడంతో ఖమ్మంలో చికిత్స పొంది స్వగృహానికి తీసుకొచ్చారు ఈ వ...


Read More

మైనారటిల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం 'బీఆర్ఎస్' యం ఎల్ ఏ మెచ్చా

అశ్వారావుపేట ప్రజాపాలన (ప్రతి నిధి) ముస్లిం సోదరులు అతిపవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రంజాన్ తోఫాను అశ్వారావుపేట యం ఆర్వో కార్యాలయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అశ్వారావుపేట యం ఎల్ ఏ మెచ్చా న...


Read More

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయండి

అశ్వారావుపేట ప్రజాపాలన (ప్రతి నిధి)జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఉపాధ్యాయుల సూర్య ప్రకాశరావు ను అభినందించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..  టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావును మాజీ మంత్ర...


Read More

కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్దీకరించుకోండి

     కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు అర్హులైన లబ్ధిదారులు ఈనెల 30 వరకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలియజేశారు. * జీవో నెంబర్ 58 59 ప్రకారం క్రమబద్ధీకరణ * విక...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి *ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అసి

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ నిర్వహిస్తున్న సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు కోరారు. ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం డిపో పరిధిలోని బండాలేమురు గ్ర...


Read More

వచ్చే ఎన్నికల్లో మధిర గడ్డ పై గులాబీ జెండా ఎగరవేస్తాం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ

బోనకల్, ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరుతున్నాయని జడ్పీ చ...


Read More

తాండూర్ ప్రజా పాలన

 ప్రతినిధి బషీరాబాద్ మండలంలోని  మైల్వార్ ,,మైలరం తాండ, కంసాన్ పల్లి ,ఎక్ మై, గ్రామాలలో పల్లె పల్లెకు  రోహిత్ రెడ్డి కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ పనులకు ప్రారంభం చేశారు. తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 50 వేల ...


Read More

ఆళ్ళపాడు అంగన్వాడి కేంద్రంలో స్కూల్ డే కార్యక్రమం

బోనకల్, ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు అంగన్వాడీ కేంద్రంలో స్కూల్ డే సందర్భంగా నిర్వహించిన పిల్లలతో అట పాటలు తో వారి లో ఉన్నా నైపుణ్యం కలిగిన పిల్లలను పోగ్రాసు ప్రశ్న పత్రం ద్వారా వారి అనుభవాలు ఆలోచనలు వ్యూహాలు ఆరోగ్య అలవా...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్మన్ కప్పరి స్రవంతి**   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 22 వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్...


Read More

రెండు జాతీయపార్టీల్లో నాయకులు లేరా..? పొంగులేటిపై ఎమ్మెల్యే సండ్రా ఘాటువ్యాఖ్యలు..

 తల్లాడ, ఏప్రిల్ 18 (ప్రజాపాలన న్యూస్):  జిల్లాలో నీ అంతట నీవు అభ్యర్థులను ప్రకటించావు.. నాకోసం జాతీయపార్టీలు ఎదురు చూస్తున్నయంటున్నావ్.. ఏం..ఆ పార్టీల్లో నాయకులు లేరా..? వారు నీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తారా..? ఒకవేళ మద్దతిస్తే ఆ పార్టీల విధానం ఏంట...


Read More

సామాజిక సేవలో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాగిడి లక్ష్మారెడ్డి

మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)  ఉప్పల్ రింగ్ రోడ్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం రాగ...


Read More

*జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి.* - టీ డబ్ల్యు జే ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు తోట్ల మ

మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 18, ప్రజాపాలన: అర్హులైన జర్నలిస్ట్ లకు వెంటనే ఇండ్ల స్థలాలు,ఇండ్లు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్,గోపతి సత్తయ్య లు డిమాండ్ చేశారు.జర్నలిస్ట్ లకు ఇండ్...


Read More

బంజారా భవన్ కోసం స్థలం కేటాయించాలని మంత్రి మల్లారెడ్డికి వినతి

మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)  మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల పరిధిలోని పీర్జాదిగూడ,బోడుప్పల్ జంట కార్పొరేషన్లలో బంజారా భవన్,కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల  కొరకు స్థలం కేటాయించాలని స్థానిక కార్పొరేటర్లు కేతావత్ సుభాష్ నాయక్  భూక్య...


Read More

సగర సంఘం నూతన కమిటీని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకటరావు

మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి) రామంతాపూర్ సగర సంఘం నాయకులు, కులపెద్దల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సగర సంఘం నూతన అధ్యక్షులుగా వేముల తిరుపతయ్య సగర, ప్రధాన కార్యదర్శిగా నీరెడీ రమేష్ సగర కోశాధికారి కొమ్ముల మన్యం సగర ఎన్నికయ్యార...


Read More

అందరి సహకారంతో ఆరుట్ల అభివృద్ధి* *ఆరుట్ల గ్రామంలోనీ వెంకటేశ్వర కాలనీలో*

*గ్రామపంచాయతీ నిధుల నుండి 4 లక్షల రూపాయల సిసి రోడ్ నిర్మాణం ప్రారంభంం**  గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి  ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ. ఆడెపు రమేష్ ఇంటి నుండి మార యాదయ్య ఇంటి వరకు  గ్రామాన్ని విడతల వారిగా ఒక ప్రణాళిక బద్దంగా అభివృద్ధి ...


Read More

మైనార్టీలకు అండగా కాంగ్రెస్

- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావ్ థాక్రె సంగారెడ్డి, ప్రజాపాలన ప్రతినిధి: మైనార్టీలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్...


Read More

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీపీ దేవరకొండ శిరీష.

ఎర్రుపాలెం ఏప్రిల్ 18 మంగళవారం( ప్రజాపాలన ప్రతినిధి) మండల కేంద్రంలోని ఎర్రుపాలెం గ్రామంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని స్థానిక ప్రజాపతినిధులను.ప్రేమపూర్వ విందుకు ఆహ్వాన పలికిన ముస్లిం సోదరులు. ఈ సందర్భంగా ఎంపీపీ దేవరకొండ శిరీష మాట్లాడుతూ రంజా...


Read More

*జిల్లాలో ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు*

మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 14, ప్రజాపాలన : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని  బాబు జగ్జీవన్ రామ్ సాయికుంట యువత  రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత డాక్ట...


Read More

మొలంగూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి

శంకరపట్నం ఏప్రిల్ 14 ప్రజాపాలన రిపోర్టర్: శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో శుక్రవారం ఆకునూరి మహేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ అంబేద్కర్ సంఘ వ్యవస్థాపక సభ్యులు కనకం రమణయ్య, ...


Read More

శంకరపట్నం లో ఘనంగా అంబేద్కర్ జయంతి

శంకరపట్నం ఏప్రిల్ 14 ప్రజాపాలన రిపోర్టర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో  శుక్రవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు గొట్టే అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వ...


Read More

మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎర్రుపాలెం ఏప్రిల్ 14 శుక్రవారం (ప్రజా పాలన ప్రతినిధి ) మండలంలో శుక్రవారం ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ముందుగా స్థానిక మండల కేంద్రమైన బీర్ ఎస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షులు పంబి. సాంబశివ అధ్యక్షతన అంబేద్కర్ 132వ జయంతోత్సవ...


Read More

దేశభక్తిని అంబేద్కర్ స్ఫూర్తిని రగిల్చిన చిన్నారులు

శంకరపట్నం ఏప్రిల్ 14 ప్రజాపాలన రిపోర్టర్ శంకరపట్నం మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ కూడలి వద్ద కేశవపట్నం ఎస్సీ బీసీ కాలనీకి చెందిన చిన్నారులు అంబేద్కర్ ప్రతిమతో ర్యాలీగా తరలివచ్చి  ఫ్లకార్డుల...


Read More

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మన్మర్రి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు* *స్వేచ్

*ప్రజాపాలన ప్రతినిధి షాబాద్ :.......    స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేడ్కర్‌ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని *అంబేద్కర్ యువజన సంగం సభ్యులు గ్రామ పెద్దలు*  రాజ్యాంగ నిర్మాత విగ్ర‌హానికి య...


Read More

ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు

మేడిపల్లి, ఏప్రిల్ 14 (ప్రజాపాలన ప్రతినిధి)  ఉప్పల్ సర్కిల్ పరిధిలో  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ రింగ్ రోడ్లో స్థానిక కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు,ఉప్పల్ మున్సిపల్ మాజీ చై...


Read More

తెలుగుదేశం బలపేతంకు కృషి చేస్తా

జన్నారం, ఏప్రిల్ 14, ప్రజాపాలన: తెలుగుదేశం బలోపేతానికి, పూర్వవైభవాన్ని తెచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని, టీడీపీ ఖానాపూర్ నియోజక వర్గం నాయకురాలు జుగునక సునిత అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశం ని...


Read More

రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ అందించిన సేవలు సదాస్మరణీయం జిల్లా కలెక్టర్ బదావత్ సంత

మంచిర్యాల బ్యూరో,  ఏప్రిల్ 14, ప్రజాపాలన:   భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు అందించిన సేవలు సదా స్మరణీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ...


Read More

జోగన్ పల్లి లో అంబరాన్ని అంటిన అంబేడ్కర్ జయంతి సంబురాలు

కోరుట్ల,ఏప్రిల్ 14 ( ప్రజాపాలన ప్రతినిధి ): కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు అంబేడ్కర్ యువజన మాల సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికీ ముఖ్య అతిథులుగా కోరుట్ల ఎస్సై చిర్...


Read More

డా: బీ.ఆర్. అంబెడ్కర్ జయంతి వేడుకలు

బీరుపూర్, ఏప్రిల్ 14 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మసర్తి రమేష్  డా: బీ.ఆర్ అంబెడ్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్శకు...


Read More

అంగారంగా వైభవంగా డా: బీ.ఆర్. అంబెడ్కర్ 132 వ జయంతి మహోత్సవం

జగిత్యాల, ఏప్రిల్ 14 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా: బీ.ఆర్. అంబెడ్కర్ విగ్రహానికి నాయకులు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో 132వ జయంతి మహోత్సవ...


Read More

జంట కార్పొరేషన్లలో ఘనంగా

 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మేడిపల్లి, ఏప్రిల్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదీగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీర్జాదీగూడ మున్సి...


Read More

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

జన్నారం, ఏప్రిల్ 14, ప్రజాపాలన:       మండల కేంద్రంలోని వివిధ ప్రజా సంఘాలు, మండల అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ 132 జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ...


Read More

జవహర్ నగర్ లో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

జవహర్ నగర్ (ప్రజాపాలన ప్రతినిధి) : అంటరానితనం వివక్షాలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత, ఆర్థిక వేత్త, న్యాయ కోవిధుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ దాదా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 13...


Read More

తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ లో

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వ వైభవంగా జరిగాయి. తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ విధులగుంట అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ నివాళులర్పించారు.   ఏఐసీసీ నాయకులు రమేష్ దారాసింగ్ కాంగ...


Read More

*తిన్మార్ మల్లనను మేషరతుగా విడుదల చేయాలి* అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన- మల్లన్

చేవెళ్ల ఏప్రిల్ 14, (ప్రజాపాలన):- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా చేవెళ్ల తీన్మార్ మల్లన్న టీం సభ్యులు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్వీనర్ రాము,...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి, **డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు

శుక్రవారం రోజున తెలుగుదేశం పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ అధ్యక్షులు జక్క రాంరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు జేలమొన...


Read More

హరిదాసుపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

* పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్ వికారాబాద్ బ్యూరో 14 ఏప్రిల్ ప్రజా పాలన : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకే దిక్సూచిగా మారిందని హరిదాసుపల్లి పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్ అన్నారు. భారతదేశంలో విభిన్న ఆచార వ్యవహారాలతో జీవించే...


Read More

ఎన్జీవో శ్రీనివాస్ కు దక్కిన అరుదైన గౌరవం

తల్లాడ, ఏప్రిల్ 14 (ప్రజాపాలన న్యూస్): తెలంగాణా శుక్రవారం హైదరాబాద్ జి సి యస్ వల్లూరి ఫౌండేషన్ వారు ఐ యస్ ఓ సేవా గుర్తింపు మెమోంటో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఫౌండర్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొడ్డపాటి దాసు సహాయ సహకారాలతో ,,మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ,...


Read More

*అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడు. -దళిత అవార్డు గ్రహీత కడమంచి నారాయణదాసు.

చేవెళ్ల ఏప్రిల్ 14, (ప్రజాపాలన):- విశ్వజ్ఞాని  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  132వ జయంతిని పురస్కరించుకొని   దళితరత్న  అవార్డు గ్రహీత, కడమంచి  నారాయణ దాస్ మహనీయుల. చిత్రపటానికి   పూలమాలలు వేసి  ఘనంగా నీవహించారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడు...


Read More

ఉప్పల్లో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

మేడిపల్లి, ఏప్రిల్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్132వ జయంతి వేడుకలను ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని  ఉప్పల్, హబ్సిగూడ చౌరస్తాలో ఉప్...


Read More

అంబేద్కర్ ఆలోచనలే రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు స్ఫూర్తి - టీఎస్ హెచ్ డీసీ చైర్మెన్ చింతప్రభాక

సంగారెడ్డి, ప్రజాపాలన ప్రతినిధి: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ ఆలోచనలే.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు స్ఫూర్తి అని టీఎస్ హెచ్ డిసి చైర్మన్ చింతప్రభాకర్ అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకంగా పథకాలు రూపొందిస్తూ, సామాజిక న్యాయం దిశగ...


Read More

అత్వెల్లిలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు

 అత్వెల్లి గ్రామ సర్పంచ్ మోహన్ వికారాబాద్ బ్యూరో 14 ఏప్రిల్ ప్రజా పాలన : భిన్న సంస్కృతులు విభిన్న భాషలతో విరాజిల్లేందుకు దార్శనిక రాజ్యాంగాన్ని అందజేసిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కు మనమందరం రుణపడి ఉందామని అత్వెల్లి గ్రామ సర్పంచ్ మోహన్ అన్నారు. శు...


Read More

డాక్టర్ అంబేద్కర్ మహానీయుడు.. జేఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ వై రాధాకృష్ణ..

 తల్లాడ(ఖమ్మం), ఏప్రిల్ 14 (ప్రజాపాలన న్యూస్): జనశిక్షన్ సంస్థాన్ ఆధ్వర్యంలో  డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ శుక్రవారం ఖమ్మం జిల్లాలోని అన్ని కేంద్రాల్లో నిర్వహించారు.  ఖమ్మం పట్టణం ముస్తఫానగర్లోని ...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు

ఇబ్రహీంపట్నం చౌరస్తాలో అంబేద్కర్  విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించిన బి.ఆర్.ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన జీవితాల్లో వెలుగు నింపాడని బాబ...


Read More

చేవెళ్ల లో అంబేద్కర్‌ ఆశయసాధనకు

ప్రతి ఒక్కరు కృషి చేయాలని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్,చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుండాల రాములు అన్నారు.  డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవా

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ  అబ్దుల్లాపూర్మెట్ మండలం లో తుర్కయాంజల్ చౌరస్తాలో  ఆ మహానీయునికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ  మల్ రెడ్డి రంగారెడ్డి తో...


Read More

*బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి జయంతి వేడుకలు* -యువతకు ఆదర్శప్రాయుడు* -చేవెళ్ల సర్పంచ్ శైలజ ఆగి

చేవెళ్ల ఏప్రిల్ 14, (ప్రాజపాలన ):- భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం యువతకు ఆదర్శమని  చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 132 పురస్కరించుకొని శుక్రవారం చేవెళ్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో, అంబేద్...


Read More

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉమ్మనేని రవి ని సిపిఎం పార్టీ సభ్యత్వం నుండి తొ

బోనకల్ ఏప్రిల్ 14 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలో గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన ఉమ్మనేని రవి పార్టీ పద్ధతులకు భిన్నంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీకి నష్టం చేకూర్చే అనైతిక పద్ధతులు పాల్పడుతున్నందుకు సిపిఎం పార్టీ జిల్లా క...


Read More

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ అమరయ్య

బోనకల్, ఏప్రిల్ 14 ప్రజాపాలన ప్రతినిధి :ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ అమరయ్య అన్నారు. మండలంలోని కలకోట బస్టాండ్ ఆవరణములో శుక్రవారం యూత్ అధ్యక్షులు మాతంగి నరేంద్ర అధ్యక్షతన అంబేత్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటుచేసిన అం...


Read More

ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు

బోనకల్ ,ఏప్రిల్ 14 ప్రజా పాలన ప్రతినిధి:ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం నాడు సాయంత్రం బోనకల్ మండలం, రావినూతల గ్రామంలో జరిగిన ఇఫ్తార్ విందు లో పాల్గొన్న ఆయన తనతో పాటు ఆశీనులైన ప...


Read More

మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

      బోనకల్ ,ఏప్రిల్ 14 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని బిఆర్ అంబేద్కర్132 వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సిఐటియు ఆధ్వర్యంలో బోనకల్ గ్రామపంచాయతీ నందు అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగే...


Read More

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

బోనకల్, ఏప్రిల్ 14 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో ఘనంగా భారతరత్న ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జానకిపురం గ్రామ ఉప సర్పంచ్ షేక్ ...


Read More

విద్యుత్ శాఖ ఎర్రుపాలెం

సెక్షన్ నూతన అసిస్టెంట్ ఇంజనీర్ గా జి. అనూష మధిర ఏప్రిల్ 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ శాఖసబ్ డివిజన్ కార్యాలయంలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఇదే సబ్ డివిజన్ పరిధిలో సబ్ ఇంజనీర్ గా సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి, అసిస్టెం...


Read More

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న

డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను మధిర రూరల్ ఏప్రిల్ 14 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో దేశినేని పాలెం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మధిర మండలం దేశినేనిపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారుగ్రామ సర్పంచ్ ఆవుల ఝాన్సీ ముఖ్యఅతిథిగా ...


Read More

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు బిజెపి కుట్ర. ....ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠా

మంచిర్యాల బ్యూరో, ఎప్రిల్ 13, ప్రజాపాలన:    ప్రజల తరఫున  స్పందిస్తన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బిజెపి ప్రభుత్వం, కక్ష్య సాధింపులో భాగంగా రాహుల్ గాంధీ ని పార్లమెంటుకు రాకుండా చేసిసే కుట్రనే ఆయన పై  అనర్హత వేటు అని  ఏఐసీసీ సెక్రెటరీ తెలంగా...


Read More

ఈజీఎస్ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయాలి

* జిల్లా జేఏసీ చైర్మన్ నవీన్ కుమార్  వికారాబాద్ బ్యూరో 13 ఏప్రిల్ ప్రజా పాలన : ఈజీఎస్ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు జిల్లా జేఏసీ చైర్మన్ నవీన్ కుమార్ గురువారం వినతి పత్రం అందజేశారు.  తెలంగాణ రాష్...


Read More

వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన కౌన్సిలర్ అనంతరెడ్డి

* వికారాబాద్ బ్యూరో 13 ఏప్రిల్ ప్రజా పాలన : వికారాబాద్ నియోజకవర్గానికి విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఘన స్వాగతం పలికామని 15వ వార్డ్ కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి అన్నారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విద్...


Read More

చీకటి పల్లెల్లో వెలుగులు నింపిన సూర్యుడు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన

ప్రజా పాలన షాబాద్*== షాబాద్ మండల్ బోడంపహాడ్ గ్రామంలో సర్పంచ్ కృష్ణారెడ్డి ఎంపిటిసి సరళ రామచంద్ర రెడ్డి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఎమ్...


Read More

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సిపిఆర్ శిక్షణ కార్యక్రమం

బోనకల్, ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గురువారం డాక్టర్ స్రవంతి అధ్యక్షతన సి పి ఆర్ శిక్షణ కార్యక్రమము నిర్వహించారు. ఈ సిపిఆర్ కార్యక్రమమును శిక్షణ ఇచ్చుటకు ప్రత్యేక అధికారి డాక్టర్ నిత్యం హాజరయ్యారు...


Read More

కొమురం భీం విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రాయికల్,ఏప్రిల్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామంలో ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గిరిజన ఆరాధ్య దైవం శ్రీ కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుత...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి

**మై సి గండిని దర్శించుకున్న రావుల వీరేశం** శుక్రవారం రోజున తెలుగుదేశం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ అధ్యక్షులు రావుల వీరేశం మైసిగండి మైసమ్మను దర్శించుకుని ముక్కు తీర్చుకున్న తెలుగుదేశం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ అధ్యక్షుడు రావుల వీరేశం, కార్...


Read More

భవిత శ్రీ మెడికల్ స్టోర్ వార్షికోత్సవం సందర్భంగా శాంతి నిలయంలో అన్నదానం

బోనకల్ ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి:వైరా మండలం రేబ్బవరం గ్రామంలోని భవిత శ్రీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ రెండోవ వార్షికోత్సవం సందర్భంగా సిలివేరు శ్రీను దంపతుల కుమారుడు ప్రోప్రైటర్ సిలివేరు రామకృష్ణ బోనకల్ లోని మానసిక వికలాంగుల శరణాలయం శాంతి న...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి *యువత స్వయం ఉపాధిని అలవర్చుకోవాలి* : *బిఆర్ఎస

ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు గ్రామల యువకులు స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న  వివిధ షాపుల  ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన  ఆరేంజ్ బకెట్ బిర్యానీ సెంటర్ ను మరియు త్రిశక్తి ట...


Read More

శంకరపట్నంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

శంకరపట్నం ఏప్రిల్ 13 ప్రజాపాలన రిపోర్టర్: శంకరపట్నం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మహిళా అభివృద్ధి - శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాహాసిల్దార్ గూడూరు సత్యనారాయణ రావు అధ్యక్షతన బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించ...


Read More

ఠాగూర్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం

స్కూల్లో అత్యంత వైభవంగా జన్మదిన వేడుకలు మధిర ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు. స్థానిక ఠాగూర్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం  స్కూల్  నందు ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి దేవి శెట్టి రోహన్ సాత్విక్ జన్మదిన వేడుకలు ఠాగూ...


Read More

ఎన్నేపల్లిలో ఈశ ఆసుపత్రి ప్రారంభం

* అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్య చికిత్స * 24 గంటల పనిదినాలతో అందుబాటులో వైద్యులు * ఆపత్కాలంలో అంబులెన్సులు * ఈశ ఆసుపత్రిని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి * వికారాబాద్ బ్యూరో 13 ఏప...


Read More

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫాను పంపిణీ చేసిన కార్పొరేటర్

మేడిపల్లి, ఏప్రిల్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) రంజాన్ పండుగను పురస్కరించుకొని  రామంతాపూర్ డివిజన్ ఇంద్రనగర్లోని మస్జిద్, ఈ టౌహీడ్ మజీద్ లలో ముస్లిం సోదరీమణులకు స్థానిక కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సం...


Read More

క్షయవ్యాధి రహిత నగర నిర్మాణమే లక్ష్యం మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి, ఏప్రిల్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో డబ్ల్యూహెచ్వో (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) సభ్యులతో క్షయవ్యాధి వ్యాప్తి మరియు నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మ...


Read More

నేటి జయంతి వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు ** ఎస్సీ సంక్షేమ శాఖ ఈడి సంజీవన్ **

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 13 (ప్రజాపాలన,ప్రతినిధి) : నేటి అంబేద్కర్132వ జయంతి వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఈడి సంజీవన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో అంబేద్కర్ సెంటర్ కమిటీ అధ్యక్షుడు బాప...


Read More

వేసవిలోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టటానికి తగిన చర్యలు తీసుకోవాలి -అనుమోలు.కోటేశ్వరరావు., ట

మధిర ఏప్రిల్ 13 ప్రజా పాలన ప్రతినిధి:టీఎస్ యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీనవోలులో జరిగిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి షాబిరాబేగం టీఎస్ యుటిఎఫ్ జెండాను ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎగురవేశారు. తర్...


Read More

జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు

* 7.50 కోట్ల నిధులతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం * 3.6 కోట్ల నిధులతో కేంద్రీయ ఔషధ గిడ్డంగి నిర్మాణం * వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు * వికారాబాద్ బ్యూరో 13 ఏప్రిల్ ప్రజాపాలన : జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్...


Read More

విభిన్న పాత్ర పోషించిన మహామేధావి అంబేద్కర్.. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర..

తల్లాడ, ఏప్రిల్ 13 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని బస్వాపురం గ్రామంలో గురువారం  భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్ నూతన విగ్రహన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ సూ...


Read More

ఉపాధి హామీ ఉద్యోగులకు వెంటనే పే స్కేల్ వర్తింపచేయాలి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామ

ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వెంటనే అమలు చేయాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సంఘం జె ఎ సి అధ్యక్షుడు లింగయ్య కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులు 38...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి

**ఆంద్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మంత్రి.హరీశ్  రావు విమర్శలు చేయటం మానుకోవాలివైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడుమాదగోని జంగయ్య గౌౌడ్* మంచాల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్...


Read More

హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఐడి పత్రాలు అందించిన హైకోర్టు న్యాయవాది..

తల్లాడ, ఏప్రిల్ 13 (ప్రజాపాలన న్యూస్):   ఖమ్మం జిల్లా ప్రస్తుత మన దేశ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వల నుండీ అనేక రకాల పతకాలు చేయుతా రుణాల రూపంలో పేద ప్రజలకు  సామాజిక కార్యకర్తలకు పలు రకాల చిరు వ్యాపారులకు ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు రుణాల గూర్చి సమాచార...


Read More

ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన కార్పొరేటర్ చేతన హరీష్

మేడిపల్లి, ఏప్రిల్ 13 (ప్రజాపాలన ప్రతినిధి)  పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని హబ్సిగూడ డివిజన్లోని క్యాంప్ నెంబర్ 3,5 మరియు ఏక్ మినర్ మసీదులలో స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర...


Read More

కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ సభను బిసిలు బహిష్కరించాలి. ..ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కో

జన్నారం, ఏప్రిల్ 13, ప్రజాపాలన:      మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నేడు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ సత్యగ్రహ సభను బీసీ కూలాల వారు బహిష్కరించాలని ఆ సంఘం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య కోరారు.  గురువారం  మండల కేంద్రంలోని ప్రెస...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి * బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భ

యాచారం మండలం యాచారం అనుసంధాన గ్రామమైన మొగుళ్లవంపుకి చెందిన బీజేపీ యూత్ నాయకుడు చండూరి జయరాజ్, బీజేపీ 43వ బూత్ అధ్యక్షుడు నారిమల వెంకటేష్  30మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో  బీ ఆర్ ఎస్  పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథ...


Read More

టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో పెను ప్రమాదంలో మరణించిన వారి కి రూ కోటి ఇవ్వాలి అశ్వారావుపేట ప

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో టిపి సిసి సభ్యురాలు వగ్గేల పూజ స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న సందర్భంగా బ...


Read More

మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీగా రాజీనామాలు

బోనకల్, ఏప్రిల్ 12 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు భారీగా బీఆర్ఎస్ పార్టీకి బుధవారం రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగ...


Read More

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సిఆర్ఎంఫీ సహాయం అందజేత

జన్నారం, ఏప్రిల్ 12, ప్రజాపాలన: ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్ సిఆర్ఎంఫీ ఐదు లక్షల సాంక్షన్ సహాయం పత్రాన్ని యట రాజన్న కు అందజేశారు. మండలంలోని జన్నారం గ్రామానికి చెందిన యాట రాజన్న కూతురు స్వాతి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు నిమ్స...


Read More

రెండో విడత గొర్రెల పంపిణీ పథకం పై అవగాహన

   జన్నారం, ఏప్రిల్ 12, ప్రజాపాలన: మండలంలోని లింగయ్యపల్లే గ్రామ పంచాయితీలో రెండవ విడుత గొర్రెల పంపిణీలో బాగంగా యాదవులకు, మండల వైద్యాధికారి శ్రీకాంత్ అవగాహన నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలోని లింగయ్య పల్లె గ్రామంలో యాదవులకు రెండో విడత గొర్ర...


Read More

నిరుద్యోగుల సమస్యను తీవ్ర సమస్యగా పరిగణించాలి ** వైయస్సార్ టిపి ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినత

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 12(ప్రజాపాలన,ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సమస్యలను తీవ్ర సమస్యలుగా పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారం నిర్ణయాలు తీసుకోవాలని వైయస్సార్ టిపి జిల్లా అధ్యక్షులు భూక్యా గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు. ...


Read More

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సిఆర్ఎంఫీ సహాయం అందజేత

జన్నారం, ఏప్రిల్ 12, ప్రజాపాలన: ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్ సిఆర్ఎంఫీ ఐదు లక్షల సాంక్షన్ సహాయం పత్రాన్ని యట రాజన్న కు అందజేశారు. మండలంలోని జన్నారం గ్రామానికి చెందిన యాట రాజన్న కూతురు స్వాతి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు నిమ్స...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *బిజెపి ఎస్సిమోర్చా ఆధ్వర్యంలో డా బాబా సాహెబ్ అంబెడ్కర్  జయంతి ఘనంగా నిర్వహించాలి పందిర్ల ప్రసాద్ ఎస్సిమోర్చా రంగారెడ్డి జిల్లా ప్రభారి* భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా పదాధ...


Read More

రెండో విడత గొర్రెల పంపిణీ పథకం పై అవగాహన

 జన్నారం, ఏప్రిల్ 12, ప్రజాపాలన: మండలంలోని లింగయ్యపల్లే గ్రామ పంచాయితీలో రెండవ విడుత గొర్రెల పంపిణీలో బాగంగా యాదవులకు, మండల వైద్యాధికారి శ్రీకాంత్ అవగాహన నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలోని లింగయ్య పల్లె గ్రామంలో యాదవులకు రెండో విడత గొర్రెల ప...


Read More

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సర్వీస్ విజయవంతం

బోనకల్ ఏప్రిల్ 12 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో బుధవారం విజయవంతంగా గ్రేస్ కాన్సర్ ఫౌండేషన్ గ్రేస్ సర్వీసు సొసైటీ వారి మెడికల్ క్యాంపు ఆధ్వర్యంలో ఆళ్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మెడికల్ క్యాంపు ను సర్పంచ్ మర్రి తిరుప...


Read More

కంటి వెలుగు వైద్య శిబిరంను వినియోగించుకోవాలి -డాక్టర్ కిషోర్

*కంటి వెలుగు వైద్య శిబిరంను వినియోగించుకోవాలి -డాక్టర్ కిషోర్*    హైదరాబాద్ ఏప్రిల్ 12 ప్రజాపాలన: జనగాం జిల్లా తరిగొప్పుల మండలం  హనుమంతపూర్ గ్రామ పంచాయతీ లో కంటి వెలుగు వైద్య శిబిరంను స్థానిక సర్పంచ్ పగడాల విజయ నర్సయ్య ఆద్వర్యంలో ప్రారంభించ...


Read More

హైదరాబాద్ ఏప్రిల్ 12 ప్రజాపాలన:

**హనుమంతపూర్ గ్రామ పంచాయతీ లో కంటి వెలుగు వైద్య శిబిరం ప్రారంభిచిన  గ్రామ సర్పంచ్ పగడాల విజయ నర్సయ్య** 12.04.2023 నుండి 24.04.2023 వరకు అన్ని పని దినాలలో  కంటి వెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేసారు దీనిని ప్రజలందరు వినియోగించుకోవాలని  పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ ...


Read More

*విద్యార్థినిలకు అవగాహన* *విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో -150మంది విద్

చేవెళ్ల ఏప్రిల్ 12, (ప్రజాపాలన):- చేవెళ్ల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల  ఉన్నత పాఠశాలలో  లాల్ అనేది ఋతు చక్రం గురించి విద్యార్థినీలకు విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. విద్యార్థులకు ప్రాథమిక ఆలోచనల...


Read More

మధిరలో సిరి మెడికల్

అండ్ ఫుట్వేర్ షాపులోవిద్యుత్తు షాక్ తో మృతి మధిర  ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోఈరోజు సిరి మెడికల్ అండ్ ఫుట్వేర్ షాప్ వద్ద జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదంలో మృతి చెందిన సునీల్ మృతదేహం ధర్నాకు సి ఐ మురళి హామీతో ఆందోళన విర్మించ...


Read More

శీలం పుల్లారెడ్డి కళాశాలలో

 ప్రారంభమైన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు   మధిర ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి  మున్సిపాలిటీ పరిధిలోశీలం పుల్లారెడ్డి మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం నాడు నుండి హైదరాబాద్ కు చెందిన హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో వాక్ ఇన్ ఇ...


Read More

వినాయకుని గుడిలో అన్నదానం

మధిర  ఏప్రిల్12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మెయిన్ రోడ్ లో గల వినాయకుడి గుడి లో మువ్వా ముఖేష్ జన్మదిన సందర్భంగా  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు*. అన్నదాన కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్ట్ మువ్వా రామకృష్ణ- ల...


Read More

మేఘశ్రీ హాస్పిటల్స్ లో వైద్యం పొందిన వారికి సిఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత మాజీ జడ్పీటిసి బానోత

బోనకల్, ఏప్రిల్ 12 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని బోనకల్ గ్రామానికి చెందిన గుగులోత్ పార్వతి, గుగులోత్ శ్రీనులు గతేడాది కోవిడ్ తో తీవ్ర అనారోగ్యానికి గురై మేఘశ్రీ హాస్పిటల్స్ నందు మెరుగైన వైద్య సేవలు పొందారు. అనంతరం మేఘశ్రీ హాస్పిటల్స్ నం...


Read More

*యువతకు అంబేద్కరే ఆదర్శప్రాయుడు* -సామాజిక హక్కుల ప్రధాత. -నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణలో భ

చేవెళ్ల ఏప్రిల్ 12, (ప్రజాపాలన):- చేవెళ్ల నియోజవర్గంలోని షాబాద్ మండలం సీతారాంపూర్  గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ గారి జయంతి  సందర్బంగా నూతన  విగ్రహాని ఆవిష్కరించి పూలమాలలు  వేసి నమస్సుమాంజలి  తెలిపారు. ఈ సందర్బంగా భీం  భర...


Read More

ఓటరు జాబితాలో తొలగించిన పేర్లను మరోమారు పరిశీలించాలి

* వికారాబాద్ బ్యూరో 12 ఏప్రిల్ ప్రజాపాలన : ఓటరు జాబితాలో తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి ధృవీకరించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పొరపాట్లు లేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలని స్పష్టం చ...


Read More

*పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి* -క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని, -

చేవెళ్ల ఏప్రిల్ 12, (ప్రజాపాలన ):- జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ కాలం నాలుగు సంవత్సరాలు పూర్తి అయినందున తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుతూ టీజేపీఎస్ఏ రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు చేవెళ్ల మండల కేంద్రంలో చేవెళ్...


Read More

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాలన్న రాగిడి లక్ష్మారెడ్డి

మేడిపల్లి ఏప్రిల్ 12 (ప్రజాపాలన ప్రతినిధి)  రామంతాపూర్ డివిజన్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద మధుర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా  ఏర్పాటు చేసే చలివేంద్రాన్ని మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి ప్రారంభించారు....


Read More

మంచిర్యాల సత్యాగ్రహ సభను విజయవంతం చేయాలి

 జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి వికారాబాద్ బ్యూరో 12 ఏప్రిల్ ప్రజాపాలన : ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు అదాని వెళ్ళడమేమిటని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రాంమోహన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం మ...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న బీ ఆర్ ఎస్ రాష్ట

రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో  కో ఆప్షన్ సభ్యులు మోబిన్  ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న  బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ )  ఈ సందర్బంగా మైనారిటీ సోదరులతో కలిసి ...


Read More

హబ్సిగూడ డివిజన్లో పబ్లిక్ కమ్యూనిటీ ప్రోగ్రాం

మేడిపల్లి, ఏప్రిల్ 12 (ప్రజాపాలన ప్రతినిధి)  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పబ్లిక్ కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని హబ్సిగూడ డివిజన్లోని జేఎస్ఎన్ నగర్ కాలనీలో వివిధ శాఖల అధికారులతో  కలిసి ఉప్పల్ ఎమ్మేల్యే బేతి ...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి ఓటరు జాబితా నుంచి తోలగించిన ఓటర్ల వివరాలను

హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి.రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో ఓటర్ జాబితా, పి.ఎస్.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా రాష్ట్ర మ...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి **ఆనారోగ్యంతో మృతి చెందిన శంకరయ్య కుటుంబాని

ఇబ్రహీంపట్నం మండలం పెత్తుల్ల గ్రామంలో దార శంకరయ్య  అనారోగ్యంతో మృతి చెందడంతో బీద కుటుంబం కావడంతో ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి 6000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మం...


Read More

చీమలపాడు ప్రమాదంలో మరణించిన మృతులకు ఎర్రుపాలెం టిఆర్ఎస్ పార్టీ ఘన నివాళులు.

ఎర్రుపాలెం ఏప్రిల్ 12 బుధవారం (ప్రజాపాలన ప్రతినిధి) ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో జరిగిన విషాద ఘటనలో ఎర్రుపాలెం మండలం బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పంబి.సాంబశివరావు ,మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావ రామకృష్ణ ,కార్యదర్శి యన్నం శ్రీని...


Read More

రామంతాపూర్లో పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ

మేడిపల్లి, ఏప్రిల్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపుమేరకు రామంతాపూర్ డివిజన్లో పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వేముల తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ప్రభుత

ఇంజాపూర్ లో అంబేద్కర్ జయంతి తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధికారికంగా నిర్వహించాలని చైర్మన్ మల్ రెడ్డి అనురాధ రామిరెడ్డి కి  కమిషనర్ సాబిర్ అలీ కి అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మల్లెల ఉపేందర్  ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జ...


Read More

నూతన వధూవరులను ఆశీర్వాదించిన పంబి

 చావా. ఎర్రుపాలెం ఏప్రిల్ 12 బుధవారం మండల కేంద్రంలోని జమలాపురం గ్రామంలో గద్దల జమలయ్య ప్రభావతి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు. టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పంబి.సాంబశివరావు,మరియు మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావ రామకృ...


Read More

మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటనకు పూర్తి ఏర్పాట్లు

* వికారాబాద్ బ్యూరో 12 ఏప్రిల్ ప్రజాపాలన : ఈనెల 13న ( గురువారం ) రాష్ట్ర వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన సందర్భంగా ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతగిరిగుట్ట లోని టిబి ...


Read More

రాధమ్మకు నివాళులర్పించిన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల.. తల్లాడ, ఏప్రిల్ 12 (ప్రజా పాలన న్యూస్):

 *తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి గ్రామ కన్వీనర్ దొబ్బల సత్యనారాయణ మాతృమూర్తి రాధమ్మ ఇటీవల మృతిచెందారు. బుధవారం ఆ గ్రామంలో ఆమె దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, బీఆర్ఎస్ జ...


Read More

భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

జన్నారం, ఏప్రిల్ 12, ప్రజాపాలన:  ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజున మంచిర్యాల జిల్లా నస్పూర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరవుతున్నారని, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోర్లకుండ ప్రభుదాస్ ఆ ...


Read More

బిఆర్ఎస్ గ్రామ కార్యదర్శి పదవికి రాజీనామా

బోనకల్, ఏప్రిల్ 12 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన పర్సగాని గోపి బీఆర్ఎస్ గ్రామ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి నీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం చాలా బాధాకరం ఉరిశ...


Read More

మానవత్వం చాటుకున్న టౌన్ ఎస్ఐ సతీష్

కుమార్ మధిర ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మానవత్వంవం చాటుకున్న టౌన్ ఎస్ఐసతీష్ కుమార్మంటల్లో చిక్కుకున్న వృద్ధురాలను చాకచక్యంగా కాపాడిన టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్.జిలుగుమాడు వద్ద ఎన్టీఆర్ విగ్రహం పక్కన గుడిసెకు ని...


Read More

ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమమును సద్వినియోగం

చేసుకోవాలి మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మధిర రూరల్ ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో 22వ వార్డు నందు"కంటి వెలుగు" కార్యక్రమమును మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మునిసిపల్ కమీషనర్ రమాదేవి 22వార్డ్ కౌన్సిలర్ కట్ట...


Read More

అసెంబ్లీ ఎవడబ్బ సొత్తు.

పొంగులేటి పై మండిపడ్డ ఎంపీ రవిచంద్ర ఖమ్మం మధిరసత్తుపల్లి, ఏప్రిల్, 11 ప్రజాపాలన ప్రతినిధి బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఫైర్ అయిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రసత్తుపల్లి పట్టణ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం లో అసెంబ్లీ గెట్ న...


Read More

*దళిత జర్నలిస్టులకు దళిత బంధు, ఇండ్లు ఇవ్వాలి*

మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 11, ప్రజాపాలన: దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం ప్రత్యేకంగా అమలు చేయాలని ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో వివిధ పత్రికలు, టీవీ ఛానల్ లో  పనిచేస్తున్న జర్నలిస్టుల తరుపు...


Read More

కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ రూరల్ ఏప్రిల్ 11 ప్రజా పాలన ప్రతినిధి మండలం  పరిధిలోని నక్కలగరుబు మంగళవారం నాడుగ్రామంలో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ మునగా వెంకట్రావమ్మ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాల్లో మ...


Read More

*సమ సమాజ నిర్మాణ వైతాళికుడు* *సామాజిక సంఘసంస్కర్త* *పీడిత ప్రజల హక్కుల పితామహుడు* *మహిళల విద్య

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త  మహాత్మ జ్యోతిరావ్ పూలే అని చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి కొనియాడారు.  మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వ...


Read More

తెలుగుదేశం పార్టీ ఆధ్వ్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే

యంతి మధిర ఏప్రిల్ 11 ప్రజా పాలన ప్రతినిధి: మున్సిపాలిటీ పరిధిలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోటౌన్ కన్వీనర్ మల్లాది హనుమంతరావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైననియోజకవర్గ కోఆర్డిన...


Read More

ప్రతి ఒక్కరూ సదరం

హెల్త్ క్యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ చైర్మన్ మొండితోక లత మధిర ఏప్రిల్ 11 ప్రజా పాలన ప్రతినిధి: మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా డిస్టిక్ హాస్పటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సదరం హెల్...


Read More

కుల రహిత సమాజం నిర్మాణమే లక్ష్యం

* పట్లూర్ సర్పంచ్ ఇందిర అశోక్ వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజా పాలన : కుల రహిత సమాజం నిర్మాణమే లక్ష్యంగా బాబూ జగ్జీవన్ రామ్ కృషి చేశారని పట్లూరు గ్రామ సర్పంచ్ ఇందిర అశోక్ అన్నారు. మంగళవారం బాబూ జగ్జీవన్ రాం 116 జయంతి సందర్బంగ పట్లూర్ గ్రామ పంచాయతీల...


Read More

మడుపల్లి శివాలయం లో రుద్ర సహిత శత చండీ పూర్వక రాజశ్యామల

మహాయాగ పత్రిక ఆవిష్కరణ మున్సిపల్ వైస్ చైర్మన్      మధిర ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి: మున్సిపాలిటీ పరిధిలో      మడుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి వారి దేవాలయం సన్నిధిలో ఆలయ ప్రధమ వార్షికోత్సవంలో భాగంగా ఈనెల22శనివారం ...


Read More

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు మధిర మే 11 ప్రజాపాలన ప్రతినిధి

మధిర మండలంలో మున్సిపాలిటీలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని మండల విద్యాశాఖ అధికారి వై. ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 3 నుంచి 11వరకు జరిగిన 10వ తరగతి పరీక్షల నందు చీఫ్ సూపరింటెండెంట్స్ , డిపార్ట్మెంటల్ ఆఫీసర...


Read More

పక్షవాతానికి గురైన వ్యక్తికి ఆర్థిక సహాయం

ఎర్రుపాలెం, ఏప్రిల్ 11ప్రజాపాలన ప్రతినిధి ఎర్రిపాలెంం మండలం ఎర్రిపాలెం గ్రామం చెందిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు  దేవరకొండ వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారని తెలుసుకొని  ఎర్రుపాలెం  మండల ఎస్సై  సురేష్ మరియు పెగళ్ళ...


Read More

మంచిర్యాల జై‌ భారత్ సత్యాగ్రహ సభను విజయవంతం చేయండి మధిర మండలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పి

మధిర ఏప్రిల్ 11 ప్రజా పాలన ప్రతినిధి మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మధిర మండల,పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురంశెట్టి కిషోర్ మాట్లాడుతూ.. కేంద...


Read More

కులం, మతం కన్నా గుణం మిన్న

: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజా పాలన : కులం మతం కన్నా గుణం మిన్న అనే వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుక...


Read More

మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి ** పద్మశాలి సేవా సంఘం కాగజ్ నగర్ **

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 11 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో పద్మశాలి సేవా సంఘం నాయకులు మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం  కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శి దాసరి వెంకటేష...


Read More

బురుగుడా బిసి కాలనీలో సీసీ రోడ్డు కు భూమి పూజ ** జెడ్పిటిసి అరిగేల నాగేశ్వర్ రావు, ఎంపీపీ **

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 11 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడా బీసీ కాలనీలో మంగళవారం జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్ లు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 4 లక్షలు మండల నిధులతో రోడ్డు పనులు ప...


Read More

కలెక్టర్ కు అంబేద్కర్ జయంతి ఆహ్వాన పత్రికను అందజేత

జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 11 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా సమీకృత సముదాయంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ యాష్మిన్ భాషాకు ఏప్రిల్ 14 శుక్రవారం రోజున నిర్వహించే డా: బీ.ఆర్. అంబెడ్కర్ జయంతి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికన...


Read More

వ్యవసాయ అద్దె పరికరాలను ప్రారంభించిన - ఎమ్మెల్యే సంజయ్

సారంగాపూర్, ఏప్రిల్ 11 (ప్రజపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సెర్ఫ్ ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాలు మరియు అద్దె ట్రాక్టర్ ను ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత లైబ్రరీ చైర్మన్ డా: చంద్రశేఖర్ గౌడ్ ప్రారంభిం...


Read More

అరగుండాల ఆయకట్టు నిర్మాణ పనులకు - ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ శంకుస్థాపన

బీరుపూర్, ఏప్రిల్ 11 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ తాళ్ళధర్మారంలో 1 కోటి 41 లక్షలతో  అరగుండాల ఆయకట్ట శాశ్వత నిర్మాణ పునరుద్దరణ అభివృద్ది పనులకు స్థానిక ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎ...


Read More

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజా పాలన : జిల్లాలో పదవ తరగతి పరీక్షలను  ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ఎటువంటి ఇబ్...


Read More

డిటిడిఓ ను సరెండర్ చేయాలని కలెక్టర్ కు వినతి ** విద్యార్థి యువజన సంఘాల నాయకులు **

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 10 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అవినీతికి పాల్పడుతున్న డిటిడిఓ ను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావుకు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు సోమవారం వినతి పత్రం అందజ...


Read More

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

జన్నారం, ఏప్రిల్ 11, ప్రజాపాలన: మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని, బీసీ కులాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యమ పోరాట సంఘం కన్వీనర్ కోడూరు చంద్రయ్య, అంబేద్కర్ సంఘం, ఎస్సీ ఎస్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండలంలోని పొనకల్ గ్రామపంచాయ...


Read More

స్మశానవాటిక ఆక్రమణను వెంటనే తొలగించాలి మండల రెవెన్యూ తహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన కు

బోనకల్, ఏప్రిల్ 11 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని కలకోట గ్రామంలో మాలపల్లి కులానికి చెందిన స్మశాన వాటికను కొంతమంది మా పట్టా భూమి అని గతం లో మాలపల్లి వారికి తెలియకుండా పట్టా చేయించుకుని స్మశాన వాటిక భూమిని ఆక్రమించుకున్నారు. గత 1850 నుంచి మాలపల్లి ...


Read More

మహాత్మ జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కార్పొరేటర్లు

మేడిపల్లి, ఏప్రిల్ 11 (ప్రజాపాలన ప్రతినిధి) సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడైన మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలను  రామంతపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల సందర్భంగా రామంతాపూర్ ప్రధాన రహదారిలో గల పూలే విగ్రహానికి పూలమ...


Read More

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మేడిపల్లి, ఏప్రిల్ 11 (ప్రజాపాలన ప్రతినిధి) సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ,వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుక...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి **మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగ

మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతిని పురస్కరించుకొని  మంగళవారం వడ్డెర వృత్తిదారుల సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తుర్కయాంజాల్ లో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొంచెం వెంకటకృష...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి

*ఎమ్మెల్యే మంచి రెడ్డికి  జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు * ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇబ్రహింపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లీ  బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలు తన అభిమానులు శుభాక...


Read More

పోరాటంతోనే బడుగు, బలహీన వర్గాలకు అధికారం : భారతీయ మౌనజాతుల ప్రజాసమితి. హైదరాబాద్ (ప్రజాపాలన

 మన హక్కులు మనం సాధించుకోవడం కోసం భిక్షం ఎత్తాల్సిన అవసరం లేదని,మహాత్మా జ్యోతిరావు పూలే చూపించిన బాటలో పోరాడి సాధించుకోవాలని అన్నారు భారతీయ మౌనజాతుల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు ముస్త్యాల రామచంద్రం.మహాత్మా జ్యోతిరావు పూలే 197 వ జయంతిని పురస్క...


Read More

జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారు* ...


Read More

తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి

తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలు జరిగాయి .సందర్భంగా శాసనసభ్యులు రోహిత్ రెడ్డి  జ్యోతిబాపూలే ఫోటోకు పూలమాలలు వేసి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జ్యోతిబాపూలే అనగా వర్గాల సంక్షేమం కోసం  హక్కుల కోసం ...


Read More

జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

చేవెళ్ల:(ప్రజాపాలన) మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల ను మొల్లేటి దళిత మోర్చా మండల అధ్యక్షులు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.చేవెళ్ల మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి మహానీయుడు జ్యోతిరావు పూలే కు ఘనంగా న...


Read More

ఈ కార్యక్రమంలో పార్లమెంట్

సభ్యులు నామా నాగేశ్వరావు బొమ్మ రామ్మూర్తి కుర్రకారు నాగభూషణం నల్లమల వెంకటేశ్వర్లు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎంపీపీ లలిత సర్పంచ్ కృష్ణారెడ్డిబిఆర్ఎస్ నాయకులు రావూరి రాము మాటూరు సర్పంచ్ శివ కుమారి ఆత్మ కమిటీ చైర్మన్ రామారావు మాజీ ఆత్మ కమిటీ ...


Read More

మాటూరు పేట బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు

మధిర ,ఏప్రిల్ 10 ప్రజా పాలన ప్రతినిధి: మాటూరు పేట టిఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో సోమవారం నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి ...


Read More

పండగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ** మైనారిటీ పోలీస్ సిబ్బం

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి) : పండగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఇఫ్...


Read More

ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న మల్లు నందిని విక్రమార్క

 మధిర, ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి: మధిర పట్టణంలోని జామియా మసీదు వద్ద ఆదివారం ముస్లిం సోదరుల పవిత్ర మాసమైన రంజాన్ పండుగ ఉపవాస దీక్ష విరమణ ఇఫ్తార్ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నంద...


Read More

వామపక్షాల ఐక్యతతోనే దేశం రక్షించబడుతుంది** సిపిఎం జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 9 (ప్రజాపాలన,ప్రతినిధి) : వామపక్షాల ఐక్యతే దేశానికి రక్ష అని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం దినకర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర మీటింగ్ భారత కమ...


Read More

ఘనంగా ఈస్టర్ వేడుకలు* లక్షటిపెట్ , ఎప్రిల్ 09, ప్రజాపాలన:

మండలంలోని క్రస్తవులు ఈస్టర్ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఏసుక్రీస్తు మరణించి మూడురోజులకు లేచాడని ఆయన మృత్యుంజేయుడని ఆదివారం క్రస్తవులు ప్రొద్దున నాలుగు గంటలకే పట్టణంలోని సి ఎస్ ఐ చేర్చికి చేరుకొని సిల్వ దగ్గర క్యాండీల్ వెలిగించి అనంతరం సిల్వగు...


Read More

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం

వికారాబాద్ బ్యూరో 09 ఏప్రిల్ ప్రజాపాలన :  5 వేల కోట్లతో చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, ప్రతీ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రెడ్డి ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు.ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో...


Read More

మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 21వేలకు పెంచాలి

-కార్మికుల సమస్యలు పరిష్కరించి. - 5 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్.   -సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్. చేవెళ్ల ఏప్రిల్ 9, (ప్రజాపాలన):- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజవర్గంలోని శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో స్థానిక మున్సిపల్ క...


Read More

శంకరపట్నంలో దామోదర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

శంకరపట్నం ఏప్రిల్ 09 ప్రజాపాలన రిపోర్టర్: శంకరపట్నం మండల కేంద్రంలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి వర్ధంతి వేడుకలను టిడిపి మండల శాఖ అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ ఆరిఫ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో ...


Read More

సర్పన్ పల్లిలో డాక్టర్ బిఆర్ అంబబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ

* ముఖ్య అతిథిగా పాల్గొన్న బిసి కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ వికారాబాద్ బ్యూరో 09 ఏప్రిల్ ప్రజాపాలన :  వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ పల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణను రాష్ట్ర బిసి కమిషన్ మెంబర్ శుభ...


Read More

*ఆమ్ ఆద్మీ పార్టీ బస్తీ బాట*

మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 08, ప్రజాపాలన: మంచిర్యాల ఆమ్ ఆద్మీ పార్టీ బస్తీ బాట కార్యక్రమం 16వ రోజులో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీ లోని  తొమ్మిదో వార్డులో ఆదివారం రోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ కోఆర్డినేటర్ నయీమ్ భాష మాట్లాడుతూ వా...


Read More

శంకరపట్నంలో దామోదర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

శంకరపట్నం ఏప్రిల్ 09 ప్రజాపాలన రిపోర్టర్: శంకరపట్నం మండల కేంద్రంలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి వర్ధంతి వేడుకలను టిడిపి మండల శాఖ అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ ఆరిఫ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో ...


Read More

శంకరపట్నంలో మాల మహానాడు పోస్టర్ ఆవిష్కరణ

శంకరపట్నం ఏప్రిల్ 09 ప్రజాపాలన రిపోర్టర్: శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద మాల మహానాడు మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మాల,మాల ఉపకులాల ఆత్మగౌరవ సమ్మేళనం అనే వాల్ పోస్టర్ ను మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య ఆవిష్కరించారు...


Read More

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇంటింటికి ప్రచారం

బీరుపూర్, ఏప్రిల్ 09 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి మహంకాళి రాజన్న మాట్లాడుతూ 2004 లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు ...


Read More

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పాస్టర్ మేకల ప్రసాదరావు.. తల్లాడ, ఏప్రిల్ 9 (ప్రజా పాలన న

యేసుక్రీస్తు పునరుద్దాన పండుగ (ఈస్టర్) సందర్భంగా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో బాప్టిస్ట్ చర్చి వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కోశాధికారి పాస్టర్ మేకల ప్రసాద్ రావు ప్రారంభించారు. తొలుత చ...


Read More

సీఎం కేసీఆర్ తోనే సంక్షేమ పాలన సాధ్యం

ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి మేడిపల్లి, ఏప్రిల్ 9 (ప్రజాపాలన ప్రతినిధి) సీఎం కేసీఆర్ తోనే సంక్షేమ పాలన సాధ్యమని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. రామంతాపూర్ డివిజన్ ఇందిరా నగర్ లోని పద్మశాలి భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయక...


Read More

ఎర్రుపాలెం మండల బిఆర్ ఎస్ కార్య నిర్వహణ

కార్యదర్శిగా గొల్లపూడి యాకోబు . ఎర్రుపాలెంఏప్రిల్ 9 ఆదివారం ప్రజా పాలన ప్రతినిధి ఈరోజు మండల పరిధిలోని మామునూరు గ్రామానికి చెందిన గొల్లపూడి యాకుబు మండల టిఆర్ఎస్ కార్య నిర్వహణ అధికారిగా మండల అధ్యక్షులు పంబి. సాంబశివరావు,మరియు కార్యదర్శి యన్నం శ్ర...


Read More

ఆర్ సీ ఎం చర్చి లో ఘనంగా క్రీస్తు పునరుత్థాన మహోత్సవం

 అశ్వరావుపేట ప్రజా పాలన ప్రతినిధి అశ్వరావుపేట మండలంలోని స్థానిక గుడ్ న్యూస్ స్కూల్ ఆవరణంలో ఉన్న ఆర్ సీ ఎం చర్చిలో క్రీస్తు పునరుత్థాన మహోత్సవాన్ని ఫాదర్ జోషి, ఫాదర్ టోనీ ప్రసన్న గారి ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి పూజలు చేసి ...


Read More

నువ్వు నా కాళ్లు పట్టుకుంటేనే హైదరాబాద్ పోయాను.. వేలకోట్లు ఎలా సంపాదించావో ప్రజలకు సమాధానం

 తల్లాడలో విలేకరుల సమావేశంలో పిడమర్తి రవి.. తల్లాడ, ఏప్రిల్ 9 (ప్రజా పాలన న్యూస్): సీఎం కేసీఆర్ తో మాట్లాడి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నీకు రెన్యువల్ చేయిస్తా.. హైదరాబాద్ పో అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నా కాళ్లు పట్టుకుంటేనే నేను అక్కడి...


Read More

*ఇంటింటికి సిపిఐ* -ప్రజా పోరు యాత్ర గోడపత్రిక విడుదల. -మోడీ నిజం కోసం పాలనకు వ్యతిరేకంగా. -రాష్

చేవెళ్ల ఏప్రిల్ 9, (ప్రజాపాలన):- మోడీ నిరంకుశ పాలనకు ప్రాలదొలి, ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్యంతో కూడిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని రామస్వామి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో  ఏప్ర...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి **మార్కెట్ కమిటీలో చిరుధాన్యాల గురించి అవగా

భారతీయ జనతా కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్క రవీందర్ రెడ్డి, అధ్యక్షతన  ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీలో ఆదివారం రైతులకు చిరుధాన్యాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ కిసాన్ మోర్చ...


Read More

ఘనంగా ధాత్రి గౌడ్ జన్మదిన వేడుకలు*

శేరిలింగంపల్లి ప్రజా పాలన /ఏప్రిల్ 8 న్యూస్ :శేరిలింగంపల్లి బిఆర్ఎస్ నాయకులు ధాత్రి గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో సత్కరించి జన్...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి

**మంచిపనులు అనేకం చేసాం... దైర్యంగా చెప్పుకుందాం...** **:జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ** రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండల కేంద్రంలోని దండేటికారి ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల బి.ఆర్.ఎస్ పార్...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి **మంచిపనులు అనేకం చేసాం... దైర్యంగా చెప్పుకుం

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండల కేంద్రంలోని దండేటికారి ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల...


Read More

125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుతో తెలంగాణ వైపు చూస్తున్న భారత్. ప్రజాసంఘాల జేఏసీ రా

కోరుట్ల, ఏప్రిల్ 09 ( ప్రజాపాలన ప్రతినిధి): దేశం గర్వించదగ్గ ప్రతిష్టాత్మక 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని అ మహానీయుడి జన్మదినోత్సవమైన ఏప్రిల్14 న ఆవిష్కరించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతీస్తున్నట్లు తెలంగాణ ప్రజాసంఘాల ...


Read More

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమల

కొత్తపల్లిలో సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శనదేశంలో ఇంకా కొనసాగుతున్న కుల వ్యవస్థపేదలకు అందని విద్య, వైద్యం కొంతమందికే కేంద్రంగా మారిన దేశ సంపద గ్రామాలలో పట్టిపీడిస్తున్న కుల వ్యవస్థ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలిభూమి క...


Read More

డా: బీ. ఆర్.అంబెడ్కర్ 132వ జయంతి వేడుకల కరపత్రం విడుదల

జగిత్యాల, ఏప్రిల్ 09 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని ఆదివారం రోజున తహశీల్ చౌరస్తాలో డా: బీ.ఆర్. అంబెడ్కర్ విగ్రహం వద్ద అంబెడ్కర్ సంగం నాయకులు అంబేద్కర్ జన్మదిన వేడుకల కరపత్రాన్ని విడుదల చేశారు. ఏప్రిల్ 14 శుక్రవారం రోజున నిర్వహించే అంబెడ్కర...


Read More

ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన

మేడిపల్లి, ఏప్రిల్ 9 (ప్రజాపాలన ప్రతినిధి) ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్లో కార్పొరేటర్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్ సౌజన్యతో"ఉచిత గుండె వైద్య శిబిరం" నిర్వహించారు.ఈ సందర్భ...


Read More

ఈనెల12న ఐకెపి,విఓఏ,ల రౌండ్ టేబుల్ సమావేశం ** సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ **

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 9 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఈనెల 12వ తేదీన ఐకెపి,విఓఎ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతుందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రాజేందర్ తెలిపారు. ఆదివ...


Read More

రూ18 లక్షలతో ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించిన ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి

మేడిపల్లి, ఏప్రిల్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)  చిలకానగర్ డివిజన్లోని బాలాజీ ఎన్క్లేవ్ పార్క్ లో ఓపెన్ జిమ్ దాదాపు రూ18 లక్షల వ్యయంతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని స్థానిక కార్పొరేటర్  ...


Read More

పునరుద్ధానుడు యేసుప్రభు: డా.కోట రాంబాబు ఈస్టర్ వేడుకల్లో పలు మందిరాలలో పాల్గొని ప్రార్థనలు

   బోనకల్ ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి: ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలో పలు మందిరాలలో ఆదివారం ప్రార్థనలు ఘనంగా జరిగాయి. మండలంలోని కలకోట గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి కల్వరి టెంపుల్ నందు జరుగుతున్న ఈస్టర్ వేడుకలకు ప్రముఖ వైద్య...


Read More

మధిర మండలం లో జోరుగా కొనసాగుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్

మధిర, ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి: నియోజకవర్గ శాసనసభ్యులు *మల్లు భట్టి విక్రమార్కఆదేశాలతో మధిర మండలంలో ఇల్లూరు గ్రామంలో *హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ ఇంటి ఇంటికి తిరుగుతూ.. కాంగ్రెస్ ...


Read More

డాక్టర్ వాసిరెడ్డి రామనాథంని సన్మానించిన పారుపల్లి సురేష్

మధిర, ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి: 1982సం ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించిన, నాటినుండి నేటివరకు, సుదీర్ఘ కాలంగా తెలుగు దేశం పార్టీకి సేవచేసి , మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాష్ట్రపార్టీ ఉపాధ్యక్షులుగా నిబద్ధత కలిగిన...


Read More

టూవీలర్ మెకానిక్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ఏఎస్ఐ బాలస్వామి

  బోనకల్, ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి: మండలం లో వీలర్ మెకానిక్స్ ప్రధమ వార్షికోత్సవo ఆదివారం బోనకలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఏఎస్ఐ బాలస్వామి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన టూవీలర్స్ మెకానిక్స్ వచ్...


Read More

భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో మండల నాయకులు టీపీసీసీ సభ్యులూ పైడిపల్లి కిషోర్ కుమార్,కలక

బోనకల్, ఏప్రిల్ 09 ప్రజాపాలన ప్రతినిధి: మధిర శాసనసభ్యులు సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చి పాదయాత్ర 22వ రోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం దిబ్బపల్లి గ్రామంలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆదివారం టిపి...


Read More

కరుణామయుడు ఏసు క్రీస్తు మహాత్యాగానికి గుర్తు మండలంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

బోనకల్ ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి:మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయులు పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం.. జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే ఏసు క్రీస్తు శిలువ వేయబడిన రోజు గ...


Read More

వెంకటరాములును పరామర్శించిన మల్లిబాబు యాదవ్..

తల్లాడ(కామేపల్లి), ఏప్రిల్ 7 (ప్రజా పాలన న్యూస్):   ఇటీవల ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి, కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం లో  చికిత్స పొందుతున్న కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన పల్లె వెంకట్రాములు ను శుక్రవారం  భద్రాద్రి జడ్పీ చైర్మన్ కో...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 7 ప్రజాపాలన ప్రతినిధి **బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు మంచిరె

బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) అన్న  జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం  జరిగింది. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భర...


Read More

అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం

రాయికల్ ,ఏప్రిల్ 07;(ప్రజాపాలనప్రతినిధి): రాయికల్ మండలములోని తాట్లవాయి గ్రామంలో గుట్టపై కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా కమనీయంగా,కన్నుల పండుగగా మంగళ వాయిద్యాలతో భక్తుల కోలహాలాల మధ్య ఆలయ అర...


Read More

షార్ట్ సర్క్యూట్ తో మల్లారంలో జామాయిల్ తోట దగ్ధం

మధిర ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ తో జామాయిల్ తోటలో మంటలు చెలరేగాయి.ఈ మంటల్లో దగ్ధమవుతున్న కొంగర విశ్వేశ్వరరావు జామాయిల్ తోట సుమారు 30 ఎకరాలు కాలిపోయింది. ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేస్తే లిఫ...


Read More

హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ వినియోగదారు హక్కులను రక్షిస్తుంది : మలబార్ గ్రూప్ చైర్మన్

 హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్ యు ఐ డి) నంబర్ లేని బంగారు ఆభరణాల అమ్మకాలను అనుమతించకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్ గా మారుతుందని మార్కెట్‌లో బంగారం విక్రయించే వారిలో ఒకరైన మలబార్ యాజమ...


Read More

నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎంపీటీసీ, ఉపసర్పంచ్

మధిర, ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మధిర మండలం విద్యానగర్ (మాటూరు) గ్రామపంచాయతీ లో షేక్ బాజీ కి నూతన రేషన్ డీలర్ షాప్ మంజూరు అయినది. అట్టి రేషన్ షాప్ శుక్రవారం మాటూరు ఎంపీటీసీ *అడపాల వెంకటేశ్వర్లు , ఉప సర్పంచ్ కాశి కోటేశ్వరరావు ప్రారంభించారు.ఈ ప్రా...


Read More

ఘనంగా కెవిఆర్ హాస్పిటల్ లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

మధిర, ఏప్రిల్ 7 ప్రజాపాలన ప్రతినిధి: పట్టణంలోని కెవిఆర్ హాస్పిటల్ లో శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మధిర మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మధిర కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ డి. ధీరజ్ కుమార్ ఆదేశాల మేరకు న్యాయ చైతన్య అవగాహన సదస్...


Read More

వరి ధాన్యంను రోడ్లపై ఆరబెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు శంకరపట్నం ఏప్రిల్ 07 ప్రజాపాల

శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో శుక్రవారము కేశవపట్నం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్లపై వరి ధాన్యము ఆరబోసిన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..రైతులు రోడ్డు పక్కన ధాన్యం ఆరబోయడం వలన రోడ్డుపై వెళ్లే వాహనదారుల...


Read More

ప్రధాని మోడీ పర్యటనకు అధిక జన సమీకరణ చేయాలి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోటపర్తి సుదర్శన

బోనకల్, ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు తాళ్లూరి సురేష్ అధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం బొనకల్ మండల కమిటీ అధ్యక్షతన రావినుతల గ్రామంలో జరిగినది.రాష్ట్ర ఎస్సీ మ...


Read More

నేడు బోనకల్ లో పొంగులేటి క్యాంపు కార్యాలయం ప్రారంభం

బోనకల్, ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి : మండల పరిధిలోని నాగర్జున గ్రామీణ వికాస్ బ్యాంకు ఎదురుగా నిమ్మల సైదయ్య (లేటు) కాంప్లెక్స్ నందు పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయం శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు పొంగులేటి అనుచరులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిప...


Read More

పేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్

ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి మేడిపల్లి, ఏప్రిల్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) పేదల పాలిట ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి కొనియాడారు.  ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి నివాసంలో హబ్సిగూడ డివిజన్  బీఆర్ఎ...


Read More

ఏప్రిల్ 9 న ఐ ఐ సి టి ఆడిటోరియంలో హోమియోపతి జాతీయ సదస్సు... హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

ప్రజల్లో హోమియో పతి వైద్య విధానం పట్ల అవగాహన పెంచడానికి ఏప్రిల్ 9 న ఐ ఐ సి టి ఆడిటోరియంలో హోమియోపతి జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు గ్లోబల్  హోమియోపతి ఫౌండేషన్ చైర్మన్ జయేష్ వి సాంగ్వి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన బ్...


Read More

క్రీడా సామాగ్రిని పంపిణీ చేసిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్

మేడిపల్లి, ఏప్రిల్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) ఉప్పల్ డివిజన్లోని గణేష్ నగర్ బీర్ షేబా ఏజీ చర్చ్ లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకేఆర్ గార్డెన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముఖ్య అతిథిగా ఉప్పల్ కార్పొరే...


Read More

డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్

మేడిపల్లి, ఏప్రిల్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)  రామంతాపూర్ భగయత్ సాయి కృష్ణ కాలనీ నాలుగో వీధిలో తొమ్మిది లక్షల వ్యయంతో నూతన డ్రైనేజీ పనులకు రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావుతో కలిసి  ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి ...


Read More

ఎన్జీవో శ్రీనివాస్ దంపతులకు ఘన సన్మానం.. తల్లాడ, ఏప్రిల్ 7 (ప్రజాపాలన న్యూస్):

 తల్లాడ శ్రీ లక్ష్మీ మండల సమాఖ్య మహిళ సభ్యులకు గ్రామ దీపికలకు డ్వాక్రా సంఘాలకు జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ రథసారథి రెండు తెలుగు రాష్ట్రాల సామాజిక కార్యకర్తలు వక్తలు గేయ రచయిత పలు రకాల సాంస్కృతిక కళాకారులు  నిప...


Read More

పంట పొలాలు, గుడి, బడి తేడా లేకుండా మందుబాబులు ఆగడాలు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం తాగకూడదనే ప

బోనకల్, ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో పలు గ్రామాల్లో మందుబాబులు బహిరంగంగా పంట పొలాలు గుడి బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం సేవిస్తూ వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా మండల పరిధిలోని కలకోట గ్రామం ముత్యాలమ్మ గుడి సమీపంలో రాత్రి 9 గంటల...


Read More

రాత్రికి రాత్రే సామాన్లు తరలించిన అక్షర చిట్ ఫండ్ సంస్థ

మధిర, ఏప్రిల్ 6 ప్రజాపాలన ప్రతినిధి:అక్షర చిట్ ఫండ్ నందు చిట్టి పూర్తయిన వారికి చెక్కులు జారీ చేసిన సంస్థ కానీ..సంస్థ అకౌంట్లో ఫండ్ లేకా చిట్టి పాట పాడిన వారికి డబ్బులు రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా మధిర అక్షర చిట్ ఫండ్ చిట్టు ...


Read More

దేశినేనిపాలెం గ్రామంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

మధిర, ఏప్రిల్ 6 ప్రజా పాలన ప్రతినిధి:బయ్యారం విచారణ గురువులు ఫాదర్ జుగుంట ప్రభాకర్ ఆధ్వర్యంలో దేశినేనిపాలెం గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు.పవిత్ర తపస్సు కాలంలో భాగంగా గత 40రోజుల నుండి పవిత్ర దీక్షలు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు జరుప...


Read More

ఆర్టీసీ బస్టాండ్ నందు ఫ్రిజ్ ప్రారంభించిన డిఎం ఎస్ దేవదానం

మధిర ఏప్రిల్ 7 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు వేసవి తాపం నుండి బస్సు ప్రయాణికులకు చల్లని మినరల్ త్రాగునీరు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్ లో    ఫ్రిజ్  లను ఏర్పాటుచేసిన ఎండి సజ్జనర్. తెలంగాణ రాష...


Read More

ప్రశ్నించే గొంతుకను అక్రమ అరెస్టులతో ఆపలేరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అక్

బోనకల్, ఏప్రిల్ 5 ప్రజా పాలన ప్రతినిధి:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ పై వారిని కలిసేందుకు బయలుదేరిన బోనకల్ మండల బిజెపి నాయకులను స్థానిక ఎస్సై కవిత ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాష...


Read More

ఘనంగా భారత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు

  కోరుట్ల,ఏప్రిల్ 05 ( ప్రజాపాలన ప్రతినిధి ): కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో భారత దేశ ఉప ప్రధాని  బాబూ జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు గ్రామ పంచాయతీ అవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజా నర్సయ్య మాట్లాడుతూ దేశంల...


Read More

వైభవంగా బాబు జగ్జివన్ రామ్ 116 వ జయంతి వేడుకలు

జగిత్యాల, ఏప్రిల్ 05 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల భావి ఆవరణలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జివన్ రామ్116 వ జయంతి ఉత్సవాలను అంగారంగా వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు దళిత బహుజన సంఘాల ...


Read More

*బండి సంజయ్ అక్రమ అరెస్ట్ అ ప్రజాస్వామ్యం* -బండి సంజయ్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిచిన, -కందవ

చేవెళ్ల ఏప్రిల్ 05(ప్రజాపాలన):- తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా లేదా నియంతృత్వ పాలన నడుస్తుందా అని కందవాడ ఉపసర్పంచ్ గౌండ్ల కావ్యకృష్ణ గౌడ్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యుల...


Read More

బిజెపి వల్లే పేపర్ లీకేజీ

సంగారెడ్డి, ప్రజాపాలన ప్రతినిధి:  బిజెపి వల్లే రాష్ట్రంలో పేపర్ లీకేజీ జరిగిందని యంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కంది మండల కేంద్రంలో బీఆర్ యస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీ కొత్త ప్రభాకర్ రెడ్డ...


Read More

గుడ్‌న్యూస్‌ విద్యార్థులు ప్రతిభ..

ఏన్కూరు, ఏప్రిల్ 5 (ప్రజా పాలన న్యూస్):  జాతీయస్థాయి ఒలంపియాడ్‌లో టీఎల్‌పేట గుడ్‌న్యూస్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అమరావతి జాతీయ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ర్టాలకు చెందిన 100 విద్యాసంస్థల బాలలకు గణితం, జనర...


Read More

ఇనాం భూములను విక్రయిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి ** డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 5 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల గల శివారులలోని భూములలో అక్రమ వ్యక్తులు వేసి పేద ప్రజలను మోసం చేస్తూ విక్రయిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ...


Read More

*ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు*

మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 05, ప్రజాపాలన:   మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్ట పైన వాకర్స్ సభ్యుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని ఘనంగా నిర్వహించారు.అనంతరం  బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించా...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి ***బాబు జగ్జీవన్ రామ్ 116 జయంతి ఘనంగా నిర్వహించ

బుధవారం రోజున  స్వాతంత్ర సమర యోధులు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ గారి 116వ జ‌యంతి సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూర్ గ్రామంలోని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు,గ్ర...


Read More

చిల్కానగర్లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

మేడిపల్లి, ఏప్రిల్ 5 (ప్రజాపాలన ప్రతినిధి) స్వాతంత్ర సమరయోధులు, సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని  బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను చిల్కానగర్లో ఘనంగా నిర్వహించారు. చిల్కానగర్ డివిజన్ షెడ్యూల్ కులాల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడ...


Read More

మహనీయుల జీవితం ఆదర్శప్రాయం ** కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు **

ఆసిఫాబాద్ జిల్లాఏప్రిల్ 5 (ప్రజాపాలన,ప్రతినిధి) :  స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ  ఉప ప్రధాని డా. బాబు జాగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి **కమిషనర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహి

  *తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమిషనర్  పుట్టినరోజు సందర్భంగా రగన్నగూడ వార్డు కార్యాలయంలో తుర్కయాంజల్ మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి తుర్కయాంజల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్  కేక్ ...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి **బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి*

బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా, ఇబ్రహీంపట్నం లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద  ఉదయం 11గంటలకు బి ఆర్ ఎస్ పార్టీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజ...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి *పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవరం లో ప్రధాన నిం

ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ . 10వ తరగతి విద్యార్థుల పేపర్ లీకు చేసి తమ స్వార్ధ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేస్తు, రాష్ట్ర ప్రభుత్వం ను బద్లాం చెయ్యాలనే కుట్ర చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చెయ్యాలి అని అలాగే ...


Read More

*శివసేన రెడ్డిఅరెస్టు పై బగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు* *ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చ

*ప్రభుత్వ అసమర్థతోనే పేపర్ లికేజీలు* *జాతీయ రహదారిపై నిరసన కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం* *శివసేన రెడ్డి ని విడుదల చేయాలని  డిమాండ్* *చేవెళ్లలో యూత్ కాంగ్రెస్ నాయకులు  అరెస్టు* చేవెళ్ల ఏప్రిల్ 5 (ప్రజా పాలన):- తెలంగాణ ప్రభుత్వం అసమర్థత పరిపాలన చేతగ...


Read More

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు

మేడిపల్లి, ఏప్రిల్ 5 (ప్రజాపాలన ప్రతినిధి) స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధానిగా సేవలందించిన బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను రామంతాపూర్లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పడిగం నాగేష్  ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ...


Read More

అన్నారుగూడెంలో బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..

తల్లాడ, ఏప్రిల్ 5 (ప్రజాపాలన న్యూస్):  దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను బుధవారం మండలంలోని అన్నారుగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు ...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి *సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన వైస్ చైర్మన్

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు  పంది. యాదయ్య తండ్రి మైసయ్య  అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరడం జరిగింది. చికిత్స నిమిత్తం అయిన ఖర్చును  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  సహకా...


Read More

బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అర్పించిన మేయర్ వెంకట్ రెడ్డి కార్పొరేటర్లు

మేడిపల్లి, ఏప్రిల్ 5 (ప్రజాపాలన ప్రతినిధి) సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్  112వ జయంతి సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార...


Read More

ఘనంగా బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..

ఖమ్మం, ఏప్రిల్ 5 (ప్రజా పాలన న్యూస్):  దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఖమ్మంలోని తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కళాశాల ఇంచార్జ...


Read More

జేఎస్ఎస్ డైరెక్టర్ రాధాకృష్ణ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు..

తల్లాడ(ఖమ్మం), ఏప్రిల్ 5 (ప్రజా పాలన న్యూస్): మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని బుధవారం  జనశిక్షన్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు.  ఖమ్మం పట్టణంలో ముస్తఫానగర్ బీసీ హాస్టల్, సుగ్గాలవారి తోట,శ్రీరాంనగర్, కొత్...


Read More

బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి

మేడిపల్లి, ఏప్రిల్ 5 (ప్రజాపాలన ప్రతినిధి) స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నివాసంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  బీఆ...


Read More

ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి

జన్నారం, ఏప్రిల్ 05, ప్రజా టపాలన' భారత దేశ మాజీ ఉప ప్రధాని, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జాగ్జీవన్ రామ్ (116) జయంతిని జన్నారం మండల కేంద్రము లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన లో  మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవ...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి *నేడు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం

  **మున్సిపల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్వాల వెంకట్ రెడ్డి, మడుపు వేణుగోపాల్ రావు** ఇబ్రహీంపట్నం పట్టణ కేంద్రంలో గల శాస్త్ర గార్డెన్స్ లో ఉదయం 10 గంటలకు నేడు బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శ...


Read More

*నేటి యువతకు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శం* *సి పి ఐ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు*

చేవెళ్ల ఏప్రిల్ 5, (ప్రజా పాలన):- మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు 116వ జయంతి ఉత్సవాలను చేవెళ్ల మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ కు  సి పి ఐ ఆధ్వర్యంలో  పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సిపిఐ చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ కే రామస్వా...


Read More

*ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు* *జగ్జీవన్ రామ్ జీవితం దేశసేవకే అంకితం* *కాంగ్రెస్ పార

చేవెళ్ల ఏప్రిల్ 5, (ప్రజాపాలన):- ఆటడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలో మరువలేనివని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు సున్నపు వసంతం* అన్నారు.  చేవెళ్ల మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ప...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి *బాబు జగ్జీవన్ రావు గారికి నివలర్పించిన సర్

బుధవారం రోజున ఆరుట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి  పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో ఆకండ భార...


Read More

దేవరకొండ కోటేశ్వరావు ఆధ్వర్యంలో బాబు జగజ్జివన్ రావు,జయంతి వేడుకలు

ఎర్రుపాలెం, ఏప్రిల్ 5ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో బుధవారం బిజెపి దళిత మోర్చా జిల్లా కార్యదర్శి దేవరకొండ కోటేశ్వరావు ఆధ్వర్యంలో ఘనంగా జగజీవన్ రావు జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశి ఆయన మాట్లాడుతూ జగజీవన్ రావు దళిత అభ్యున్నతి...


Read More

పల్లె పల్లెకు పైలట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాండూర్ మండల్ సంగం కలాన్ గ్రామంలో పర్యటించిన

గ్రామంలో రోహితన్న యువ సైన్యం అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికిన గ్రామ యువకులు ప్రజలు..... *అనంతరం ఊరడమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు* *శంకుస్థాపన చేశారు* *అలాగ...


Read More

పాండు ప్రజా పాలన ప్రతినిధి తాండ్రు మండలంలోని

జినుగుర్తి గ్రామంలో గ్రామంలో ఈనెల 7న ఆత్మీయ సమ్మేళనం జరుపుటకు తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి  స్థల పరిశీలన చేశారు. జింగర్ప్తి గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం కోసం పరిశీలన చేశారు. అనంతరం పల్లె పల్లెకు రోహిత్ రెడ్డి కార్యక్రమంలో సంగం కులం గ్రా...


Read More

రామాపురం అర్ధరాత్రి న్యూ పాఠశాలలో చోరీ తలుపులు పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన వైనం

బోనకల్, ఏప్రిల్ 5 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రామాపురం న్యూ ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు తలుపులు పగలగొట్టి ఫర్నిచర్ ని ధ్వంసం చేసి చోరీకి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు రామాపురం గ్రామం...


Read More

రామాపురం అర్ధరాత్రి న్యూ పాఠశాలలో చోరీ తలుపులు పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన వైనం

బోనకల్, ఏప్రిల్ 5 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రామాపురం న్యూ ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు తలుపులు పగలగొట్టి ఫర్నిచర్ ని ధ్వంసం చేసి చోరీకి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు రామాపురం గ్రామం...


Read More

క్షయ వ్యాది పై అవగాహన కల్గి ఉండాలి: డాక్టర్ పృథ్వి

 మధిర ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున జిల్లా క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. పృథ్వి, పారా మెడికల్ సిబ్బందిచే ఫీల్డ్ వర్క్ లో భాగంగా ఇల్లూరు మహా దేవపురం ఎస్సి కాలనీ అంబేద్కర్ సెంటర్ ...


Read More

ఎర్రుపాలెం మండలాలలో ప్రశాంతంగా ముగిసిన పదోతరగతి హిందీ పరీక్ష

ఎర్రుపాలెం, ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగిన పదో తరగతి హింది ఎక్సమ్ మధిర, ఎర్రుపాలెం మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని ఎంఈఓ తెలియజేశారు. మధిర మండలంలో మొత్తం ఐదు పరీక్ష కేంద...


Read More

పరీక్షల నిర్వహణ చేతగాని ప్రభుత్వం

* బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు విజయరాజ్ ముదిరాజ్ వికారాబాద్ బ్యూరో 4 ఏప్రిల్ ప్రజా పాలన : ఏడాది కాలంగా చదివిన చదువులకు వార్షిక పరీక్షలే కొలమానమని భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు విజయరాజ్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం ఆయన ప్రజాపాలన బ్యూరో రిపో...


Read More

పేపర్ లీకేజీలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భీమ్ భరత్ ఆగ్రహం* *పేపర్ లీకేజీల విద్యార్థుల పాల

చేవెళ్ల ఏప్రిల్ 4, (ప్రజాపాలన ):- తెలంగాణలో పేపర్ లీకేజీలు  విద్యార్థుల పాలిట శాపంగా మారిందని   టీపీసీసీ  ప్రధాన కార్యదర్శి భీమ్ భరత్  అన్నారు. తెలంగాణలో విద్యార్థిగా, ఉద్యోగార్ధిగా బతకడమంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా పరిస్థితి ...


Read More

ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి, ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కంటివెలుగు శిబిరంలో ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకుని కళ్ళద్దాలు తీసుకోవాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్...


Read More

*విద్యార్థుల జీవితాలతో చెలగాటం* *పేపర్ లీకేజ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి* *పిడిఎస్యు డ

చేవెళ్ల ఏప్రిల్ 4 (ప్రజా పాలన):- పదవ తరగతి విద్యార్థుల పరీక్ష పేపర్ల లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న పాలక ప్రభుత్వాలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని తక్షణమే దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవాలి. అని అలాగే ఎస్ఎస్సి బోర్డుని ...


Read More

నష్టపరిహార పంట పొలాలను పరిశీలించిన సీఈవో అప్పారావు

 బోనకల్, ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో పంటనష్ట పరిహార క్రాప్ బుక్ చేసిన పంటపొలాలను సి ఈ ఓ అప్పారావు మంగళవారం పరిశీలించారు. ఆళ్లపాడు గ్రామంలో పంటపొలాలను పరిశీలించి క్రాప్ బుక్ చేసుకున్న రైతు లతో క్రాప్ బుక్ వివరా...


Read More

*జాతీయ రహదారిలో భూమి కోల్పోతున్న రైతులకు 2021 మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించండి* చేవె

హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిలో భూమిని కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలని* హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిలో భూమిని కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలని కోరుతూ *విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని* కలిసి వినతిపత్రం ఇచ్చిన **తెలంగాణ ప...


Read More

విద్యావ్యవస్థను బ్రష్టు పటిస్తున్న అధికార బి ఆర్ యస్ పార్టీ తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీన

మధిర, ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:తెలంగాణ లో బి ఆర్ యస్ ప్రభుత్వం వచిన్నప్పటినుండి, అన్ని రంగాలను బ్రస్టు పట్టిస్తు,తెలంగాణ సమాజాన్ని వంచిస్తూ అధికార దాహం తప్ప తెలంగాణ ఏమైతే మాకేంటి అన్న తిరుగా ఉందనీ అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కేట...


Read More

విద్యావ్యవస్థను బ్రష్టు పటిస్తున్న అధికార బి ఆర్ యస్ పార్టీ తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీన

మధిర, ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:తెలంగాణ లో బి ఆర్ యస్ ప్రభుత్వం వచిన్నప్పటినుండి, అన్ని రంగాలను బ్రస్టు పట్టిస్తు,తెలంగాణ సమాజాన్ని వంచిస్తూ అధికార దాహం తప్ప తెలంగాణ ఏమైతే మాకేంటి అన్న తిరుగా ఉందనీ అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కేట...


Read More

ఆలంపల్లి యాదయ్య కుటుంబానికి ఆర్థిక చేయూత

* ధారూర్ మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాజుగుప్తా వికారాబాద్ బ్యూరో 4 ఏప్రిల్ ప్రజా పాలన : ప్రమాదం కారణంగా చనిపోయిన ఆలంపల్లి యాదయ్య కుటుంబానికి ఆర్థిక సహకారం అందజేశామని ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజు గుప్తా మంగళవారం ఒక ప్రక...


Read More

అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చెయ్యాలి యం ఎల్ ఏ మెచ్చా

అశ్వారావుపేట ప్రజాపాలన (ప్రతి నిధి)  అశ్వారావుపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల సర్పంచ్ లు,కార్యదర్శులతో మరియు మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా యం ఎల్ ఏ మెచ్చా నాగేశ్వరావు అధికారులతో మాట్లాడు...


Read More

వేణుమాధవ్ కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు

మధిర ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:మర్లపాడు గ్రామంలో యువకుడు మరణించగా వారి కుటుంబాన్ని మదిర మండల కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. అనంతరం గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూగత రాత్రి మరణించిన న్యూస్ 9 టీవీ రిపోర్టర్ వేల్పుల పవన్ కళ్యాణ్...


Read More

నిరుపేద కుటుంబాలకు అండగా సీఎం సహాయ నిధి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

మధిర ,ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:మధిర మండల,పట్టణ పరిధిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు తో, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో 8,11,500/- లక్షల రూపాయల విలువ చేసే 22 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు న...


Read More

పోలిస్ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాతపరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కమిషనర్ డిఎస్ చౌహాన్

మేడిపల్లి, ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) త్వరలో జరుగనున్న తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ సబ్-ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నేరేడ్మెట్ లోని రాచకొండ క...


Read More

గ్రామీణ ప్రాంత వాసులకు ఉపాధి హామీ పనులతో ఆర్థిక వృద్ధి

* తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేశ్ వికారాబాద్ బ్యూరో 4 ఏప్రిల్ ప్రజా పాలన :  ఉపాధిహామీ పనులను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేశ్ అన్నా...


Read More

సండ్రవి వెన్నుపోటు రాజకీయాలు.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్..

తల్లాడ, ఏప్రిల్ 4 (ప్రజాపాలన న్యూస్):  పేదలందరికీ రెండు పడకల ఇళ్ళు నిర్మించకుండా,పేదల ఇళ్ళ నిర్మాణానికి 3లక్షలు మంజూరు చేయకుండా,ఇంతవరకు సత్తుపల్లిలో పేదలకి గజం జాగా పంచకుండా,రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా,నిరుద్యోగ భృతి ఇవ్వకుండా,ప్రశ్నాపత...


Read More

అధికారులు సైతం పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకెళ్ళరాదు

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వికారాబాద్ బ్యూరో 4 ఏప్రిల్ ప్రజా పాలన :  పదవ తరగతి పరీక్షలు రెండవ రోజు జరుగుతున్న సందర్భంగా  జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి వికారాబాద్ పట్టణ కేంద్రంలోని న్యూ నాగార్జున ఉన్నత పాఠశాల, ఆలంపల్లిలోని...


Read More

మరుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కార్పొరేటర్ చేతన హరిష్

మేడిపల్లి, ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) హబ్సిగూడ డివిజన్లోని సాయి చిత్ర నగర్ కాలనీ మరుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చైతన్ హరీష్ అధికారులకు సూచించారు. ఈ మేరకు   కార్పొరేటర్ అధికారులతో కలిసి   ...


Read More

తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి సోమవారం నాడు పేపర్ లీకేజ్ వాట్సాప్ లో చేసిన నలుగురు ఉపాధ్యాయుల

తాండ్ర పట్టణంలోని సాయిపూర్ నంబర్ వన్ హైస్కూల్లో తెలుగు పేపర్ ను ఫస్ట్ నౌ పేపర్ ఇచ్చిన అర్థగంటకే వాట్సాప్ లో తెలుగు పేపర్ లీకేజ్ చేశారు విద్యార్థులకు బయట నుండి జవాబులను పంపించడానికి బయట నుండి జవాబులను పంపించడానికి పేపర్ లిక్విడ్ చేశారని తాండూరుల...


Read More

*వీర హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేయండి * * విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బోజిరెడ్డి*

చేవెళ్ల ఏప్రిల్ 4, (ప్రజాపాలన):- చేవెళ్ల మండల కేంద్రంలోనిహనుమాన్ మందిర్ ఆలయం వద్ద  మంగళవారం వీర హనుమాన్ శోభ యాత్ర సమావేశం బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చైత్ర పౌర్ణమి  గురువారం 6 వ తేది నాడు, విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి *ఘనంగా సర్పంచ్ బూడిద రాంరెడ్డి జన్మదిన వేడుక

ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామ ప్రథమ పౌరుడు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త బూడిద రాంరెడ్డి 52వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ ఆటోనగర్ లో ఆయన కార్యాలయం వద్ద లారీ అసోసియేషన్ సమక్షంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు మంగళవారం జరి...


Read More

అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

మేడిపల్లి, ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) ఉప్పల్ డివిజన్లోని సౌత్ స్వరూప్  నగర్లో  పలు అభివృద్ధి పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు. సౌత్ స్వరూప్ నగర్లో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి **మంచాల మండలంలో దశలవారీగా అభివృద్ధి పనులు**

మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుండి స్మశాన వాటికలో నీటి అవసరాల కోసం బోర్ పనులను ప్రారంభించిన జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంచాల మండలంలో దశలవారికి అభివృద్ధి పనులను చేపడుతు...


Read More

ఆత్కూరు గ్రామంలో బిఆర్ఎస్, గడపగడపకు కేసీఆర్ సంక్షేమం కార్యక్రమం

మధిర, ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:ప్రతి గడపకు చేరుతున్న కెసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలుఅభివృద్ధి, సంక్షేమం లో దేశానికే తెలంగాణ ఆదర్శం.కేసీఆర్ పాలనలో మారుతున్న గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, మూడోసారి బీఆర్ఎస్ పార్టీదే అధికారం ఖాయమని మధిర మం...


Read More

రైల్వే పట్టాలను దాటుతున్న వారికి అవగాహన ఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కె ప్రసన్నకు

మధిర ,ఏప్రిల్ 4 ప్రజాపాలన ప్రతినిధి: రైల్వే పట్టాలను దాటుతున్న సందర్భంలో అనేక ప్రమాదాలకు ప్రయాణికులు గురి అవ్వడం వల్ల వికలాంగులుగాను, ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వీటిపై ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని కాలి వంతెన , ఆర్ఓబి దగ్గర మాత...


Read More

రైల్వే పట్టాలను దాటుతున్న వారికి అవగాహన ఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కె ప్రసన్నకు

మధిర ,ఏప్రిల్ 4 ప్రజాపాలన ప్రతినిధి: రైల్వే పట్టాలను దాటుతున్న సందర్భంలో అనేక ప్రమాదాలకు ప్రయాణికులు గురి అవ్వడం వల్ల వికలాంగులుగాను, ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వీటిపై ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని కాలి వంతెన , ఆర్ఓబి దగ్గర మాత...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 3 ప్రజా పాలన ప్రతినిధి **పట్నం మండల కుమ్మరి సంఘం అధ్యక్షులు యువజన క

*యువత మండల అధ్యక్షులు దోర్నాల రాము* ఇబ్రహీంపట్నం మండల కుమ్మరి సంఘం అధ్యక్షులు మరియు యువత నూతన కమిటీని ఎన్నుకున్నారని మండల నూతన యువత అధ్యక్షులు దోర్నాల రాము తెలిపారు ఆదివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో నియోజకవర్గ కుమ్మరి సంఘం అధ్యక్షులు కాసుల ప...


Read More

షాబాద్ :చేవెళ్ల: (ప్రజా పాలన)

 చేవెళ్ల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని ముద్దెమ్ గూడ గ్రామము యందు వాహనాలను షాబాద్ పోలీసులు తనిఖీ చేయు సమయం లో కేట్టెల లోడ్ తో ఒక లారీ Br.No AP 12 U 1785 నెం. గలది వచ్చింది.వెంటనే షాబాద్ పోలీస్ సిబ్బంది అట్టి లారీ ని తనిఖీ చేయగా అట్టి లారీ...


Read More

తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీ 2023-28ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు

 మేడిపల్లి, ఏప్రిల్ 3 (ప్రజాపాలన ప్రతినిధి) హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీస్‌లో భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీ 2023-28ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ...


Read More

ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రె

మేడిపల్లి, ఏప్రిల్ 3 (ప్రజాపాలన ప్రతినిధి) ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందేలా చూడాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి సూచించారు.చిలుకానగర్ డివిజన్  లోని నోవా బంక్వెట్ హాల్లో చి...


Read More

ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

కోరుట్ల,ఏప్రిల్ 03 ( ప్రజాపాలన ప్రతినిధి ): కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  పలువురు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ ...


Read More

ఆంజనేయస్వామి ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి ** కలెక్టర్ భోర్కడే హేమంత్ సహాదేవరావు కు వి

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 3 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ ఆంజనేయ ఆలయ సమీప గ్రామాల వారికి ఉపయోగపడే రోడ్డు నిర్మించాలని ఆలయ భక్తులు, సమీప గ్రామస్తులు, సోమవారం రహదారి పనులను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ బోర్కడే హేమ...


Read More

స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

జన్నారం, ఏప్రిల్ 04, ప్రజాపాలన: స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు ఇల్లందుల కృష్ణమాచారి కోరారు. సోమవారం జన్నారం మండల కేంద్రంలో ప్రెస్ మీట్ విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ...


Read More

మహనీయుల జయంతి ఉత్సవాలు కార్యక్రమ వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఎస్సిటి చైర్మన్, టిఎన్ఎంవిఎస్ రాష్ట

జన్నారం, ఏప్రిల్ 03, ప్రజాపాలన:  ఈ నెల ఏప్రిల్ 8వ జన్నారం మండల కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కనెక్షన్ హాల్లో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలు కార్యక్రమ గోడపత్రలను టిఎన్ఎంవిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, సాయిని ప్రసాద్ ఆవిష్కరించారు. సోమవారం ఈ మహనీయుల జయంతి ఆయన...


Read More

దళిత బంధు అమల్లో రాజకీయం తగదు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్

మేడిపల్లి, ఏప్రిల్ 3 (ప్రజాపాలన ప్రతినిధి)  పార్టీలకు అతీతంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలే తప్ప  రాజకీయం తగదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే   ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు.  దళిత బంధు అమల్లో రాజకీయం తగదు అని దళి...


Read More

తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య - మండల సురేందర్

జవహార్ నగర్ (ప్రజాపాలన ప్రతినిధి): జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్  మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షులు మండల సురేందర్ ఆధ్యర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం, భు...


Read More

ఘనంగా దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలు

మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 03, ప్రజాపాలన: దొడ్డి కొమరయ్య 96వ జయంతి సందర్భంగా తెలంగాణ బి సి జాగృతి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ లోని అమరవీరుల స్థూపం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా  నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా  తెలంగాణ బి సి జాగృతి జిల్లా అధ్యక్...


Read More

పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడి గా పురేళ్ళ నితీష్*

మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 03, ప్రజాపాలన: పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడి గా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పురేళ్ళ నితీష్ ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట రాజేష్ నియమనించారు. ఈ సందర్బంగా పురేళ్ళ నితీష్ మాట్లాడుతు నా పై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ని...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి

-**తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని అని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అన్నారు*-*. దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ...


Read More

వాడ వాడల ఘనంగా కామ్రేడ్ దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

సోమవారం రోజున  మంచాల మండలం పరిధిలోని ఆరుట్ల గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య కురుమ గారి 96వ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్  కొం...


Read More

అనుమతులు లేకుండా రైల్వే బ్రిడ్జి ఖానాలు కబ్జా చోద్యం చూస్తున్న స్థానిక అధికారులు

బోనకల్, ఏప్రిల్ 3 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో మరల రైల్వే బ్రిడ్జి ఖానాలు ఎటువంటి అనుమతులు లేకుండా కబ్జాలు చేస్తున్నారు. మమ్మల్ని ఎవరేమి చేయలేరని అహంకారంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి కానాల కింద స్థలాలపై కన్నేశారు. నిత్యం అధికారులు రాజకీయ నాయకుల...


Read More

రిజర్వాయర్ భూ నిర్వాసితుల భిక్షాటన వేలాది ఎకరాలు ఇచ్చిన తమను వేధిస్తున్నారు ఇంటికో ఉద్యో

హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):     తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కర్వేనా రిజర్వాయర్ నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చి ప్రస్తుతం అన్నీ కోల్పోయిన తాము భిక్ష యాటన చేసి జీవించే దుస్థితి తీ...


Read More

ముస్లిం మైనారిటీ ప్రజలకు శ్మశానవాటికకై 2ఎకరాలు కేటాయించిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన ప్రతినిధి): ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధి 1వ వార్డు కొండాపూర్ లో  సర్వే నంబర్ 152 లో గలా 2 ఎకరాల భూమిని ఘట్కేసర్  మున్సిపాలిటీ లోని ముస్లిం మైనారిటీ ప్రజలకు స్మశానవాటిక కోసం కేటాయిస్తూ ముస్లిం మత పెద్దలకు అందించిన తెలంగాణ రా...


Read More

మొనార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచిత బస్ పాస్ పంపిణీ కార్యక్రమం

మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన ప్రతినిధి): జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి మొనార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వికలాంగులకు ఉచితంగా ఇస్తున్న బస్ పాస్ పంపిణీ క...


Read More

ఘనంగా దొడ్డి కొమురయ్య 96 వ జయంతి వేడుకలు

జవహర్ నగర్ , ఎప్రిల్ 3 (ప్రజాపాలన ప్రతినిధి) : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, విస్నూర్‌ దేశ్‌ముఖ్‌పై పోరాడిన విప్లవవీరుడు దొడ్డి కొమురయ్య గా తెలంగాణ రాష్ట్ర కురుమ యువచైతన్య సమితి కార్యదర్శి మంగ యాకయ్య పేర్కొన్నారు. వారి ఆధ్వర్యంలో జవహర్ నగర్ ...


Read More

బట్ల సందారం మట్టి రోడ్డుకు మరమ్మతులు

* కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి వికారాబాద్ బ్యూరో 3 ఏప్రిల్ ప్రజా పాలన : గ్రామం నుండి పట్టణముకు రాకపోకలు కొనసాగించేందుకు రోడ్డు వ్యవస్థ సక్రమంగా ఉండాలని కె ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్ల...


Read More

*సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు* సంతోషాన్ని వ్యక్తం చేసిన రైతు అశ్వాక్ వహీద్..

చేవెళ్ల ఏప్రిల్ 3, (ప్రజాపాలన):- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రంలోని పల్గుట్ట గ్రామ పంచాయతీ లో తడి చెత్త ద్వారా తయారు చేసిన సేంద్రీయ ఎరువు సత్ఫలితాలను  అందించిందని రైతు  అశ్వక్ వహిద్ హర్షం వ్యక్తం చేశారు. జనవరి 11 న పల్గుట్ట గ్రామ పంచాయత...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి *రోడ్డు కబ్జాలకు... గురవుతున్న పటించుకొని అధి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో మంగళపల్లి మధుర నగర్ హర్షిత గ్రాండ్ హోటల్ వెళ్లే దారిలో 120,121 గల సర్వే నెంబర్ 70 ప్లాట్ నెంబర్ లో నిర్మించే షెడ్డు కోసం అక్రమంగా రోడ్డు ను కబ్జా చేస్తున్న షెడ్ చేస్తున్న యజమానుల...


Read More

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి మొదటి రోజు పరీక్షలు యంఇఓ వై ప్రభాకర్

  మధిర ,ఏప్రిల్ 3 ప్రజా పాలన ప్రతినిధి: సోమవారం ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మధిర మండలంలోని ఐదు పరీక్షా కేంద్రాలలో తెలుగు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ తెలిపారు. మొత్తం 1037 మంది విద్యార్థు...


Read More

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వికారాబాద్ బ్యూరో 3 ఏప్రిల్ ప్రజా పాలన :  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. స...


Read More

ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి నిత్యవసర సరుకుల వితరణ

మధిర, ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: అనుమోల సతీష్ జ్యోత్స్న దంపతుల కుమార్తె చిన్నారి యోషిత పుట్టినరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో మతిస్థిమితం కోల్పోయిన వారికి వృద్ధులకు వికలాంగులకు నిత్యవసర సరుకులను వారి కుటుంబీకులు అందించారు. ఈ స...


Read More

మానవత్వం చాటుకున్న "లంకా "

 మధిర, ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: ఏఊరు నీదoటే ఉన్నూరు నాదాంటావు...... యేడ నీ ఇల్లంటే చెట్టు నీడన వుంది అంటావు. ఈ మాటలు అభ్యుదయ కవి నుండి జాలువారిన మాటలు మనం చూసాం, విన్నాం.సరిగ్గా అదే మాటలు చెపుతున్నారు. ఈ అభాగ్యులు ఎవరో కాదు ఎక్కడో కాదు మధిర పట్టణం ల...


Read More

*విద్యరుల జీవితాలతో చెలగాటం, ఆడుతున్న వారిని, పీడి యాక్టు విధించి, జైల్లో పెట్టాలి* *ఎస్ ఎఫ్ ఐ.

చేవెళ్ల ఏప్రిల్ 3, (ప్రజాపాలన):- వికారాబాద్ జిల్లా విద్యాధికారి నీ వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం తాండూరులో లీకైన పదవ తరగతి ప్రశ్నాపత్రం బాధ్యులను వెంటనే సస్పెండ్ చేసి జైలుకు పంపించాలని ఎస్ఎఫ్ఐ డి...


Read More

శివారెడ్డి పెట్ పరీక్షా కేంద్రం పరిశీలన

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి వికారాబాద్ బ్యూరో 3 ఏప్రిల్ ప్రజా పాలన :  పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా శివారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సోమవారం సందర్శించారు. పరీక్ష ...


Read More

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ

మధిర, ఏప్రిల్ 3 ప్రజా పాలన ప్రతినిధి:మధిరలో కంసాని కావ్య భర్త శ్రీను రోటరీ నగర్ ఖమ్మం కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న రాత్రి 7 గంటల సమయంలో మధిరలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోబోవుగా వాళ్ళ బాబు 100 కి డయల్ చేయగా కానిస్టేబుల్ శివ ,జి ఆర్ పి పోలీస్ హెడ్ కాని...


Read More

పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వికారాబాద్ బ్యూరో 3 ఏప్రిల్ ప్రజా పాలన :   జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతిరోజు అన్ని మండలాలలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పరీక్షా కేంద్రాలను సందర్శి...


Read More

సీర్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్-1 షూటింగ్ ప్రారంభం * క్లాప్ కొట్టి షూటింగ్ ప్రార

మేడిపల్లి, ఏప్రిల్ 3 (ప్రజాపాలన ప్రతినిధి) సీర్  స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్-1 చిత్రం షూటింగ్ రామంతాపూర్  డాన్ బోస్క్ స్కూల్ లో సోమవారం లాంచనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్ ను ...


Read More

మదన్ పల్లిలో సిసి రోడ్ల నిర్మాణం పనులు

* సర్పంచ్ బండ విజయరాజ్ ముదిరాజ్ వికారాబాద్ బ్యూరో 03 ఏప్రిల్ ప్రజాపాలన : గ్రామాంతర్గత రహదారి వ్యవస్థను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మదన్ పల్లి గ్రామ సర్పంచ్ బండ విజయరాజ్ ముదిరాజ్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని మదన్ పల్ల...


Read More

మధిర ,ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: మధిర మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డు నందు"కంటి వెలుగు" కార

  మధిర ,ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: మధిర మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డు నందు"కంటి వెలుగు" కార్యక్రమమును సోమవారం మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత , మునిసిపల్ కమీషనర్ రమాదేవి 18వ వార్డ్ కౌన్సిలర్ అరిగే రజనీ గారి చేతుల మీదగా ప్రారంభించడం జ...


Read More

ఎకో ఫ్రెండ్లీ దుస్తులతో అలరించిన ఫ్యాషన్ షో హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

ఎకో ఫ్రెండ్లీ దుస్తుల ఆవశ్యకతను వివరిస్తూ నిర్లోజ్యొ  సంస్థ నిర్వహించిన ఫ్యాషన్ షో ఎంతగానో అలరించింది. ఫిలంనగర్ లో ని ఓ కేఫెలో యువతి యువకులు వ్యర్థ పదార్థాల సమ్మిళితంగా రూపొందించిన మోడ్రన్ దుస్తులు దరించి ర్యాంప్ పై నిర్వహించిన వాక్ ఆకట్టుకుం...


Read More

రైతు వేదికలో అంగన్వాడి పక్షోత్సవాల వేడుకలు.

 ఎర్రుపాలెం ఏప్రిల్ 3 సోమవారం ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఐసిడిఎస్, సి డి పో ,అధ్యక్షతన పక్షోత్సవాలు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ చిరుధాన్యాలపై వాటి ప్రాధాన్యతను గురించి వివరిం...


Read More

నిస్వార్థమైన సేవలోనే నిజమైన సంతృప్తి - తెలంగాణ ట్రేడ్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివ

నిస్వార్థంగా చేసే సేవలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని తెలంగాణ ట్రేడ్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  వినికిడి సమస్య తో బాధ పడుతున్న సుమారు లక్ష యాభై వేల మందికి వినికిడి యంత్రాలు అందజేసి తన దాతృతానికి చా...


Read More

ఎంసెట్ క్రాష్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి ** డీఐఈఓ శ్రీధర్ సుమన్ ** రోజు రెండు పూటలా జూమ్

అసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 3 (ప్రజాపాలన, ప్రతినిధి) :    ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ కళాశాలల విద్యార్థులు ఎంసెట్ క్రాష్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి శ్రీధర్ ’సుమన్’ సోమవారం తెలిపారు. ఇంటర్ వి...


Read More

కంటి వెలుగు ప్రారంభోత్సవం

చేవెళ్ల:(ప్రజాపాలన)  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో కంటి వెలుగు ప్రారంభోత్సవం కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం గుప్తా మాట్లాడుతూ దామరగిద్ద గ్రామానికి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన చేవెళ్...


Read More

లబ్ధిదారునికి బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ 2,00,000/– రూపాయల చెక్కును లబ్ధిదారుని

బోనకల్, ఏప్రిల్ 3 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం(ఏ) గ్రామంలో షేక్ నాగుల మీరా ఇటీవల కరెంటు షాక్ ప్రమాదంతో మరణించగా వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన 2,00,000/–లక్షల రూపాయల చెక్కును వారి సతీమణి ష...


Read More

శంకరపట్నంలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు శంకరపట్నం ఏప్రిల్02 ప్రజాపాలన రిపోర్

శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గౌడ కులస్తులందరూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోల్కొండ కోటను అధిరోహించి విప్లవ వీరుడి పోరాటాన్ని ధైర్...


Read More

మళ్ళీ వచ్చేది బి ఆర్ యస్ ప్రభుత్వమే - యం పి నామా నాగేశ్వరరావు

 అశ్వారావుపేట ప్రజాపాలన ప్రతి నిధి: అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం లాక్ష్యా గార్డెన్స్ లో యం ఎల్ ఏ మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చండ్రుగొండ మండల స్థాయి బీ ఆర్ యస్ యస్ పార్టీ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనంల...


Read More

కనుల పండగగా హనుమాన్ శోభాయాత్ర ** కాషాయమయంగా మారిన ఆసిఫాబాద్.**

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 02 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని ఇస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వందలాది సంఖ్యలో హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొనగా ఆదివారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర పట్టణ వీధుల్ని కాషాయం చేసింది. జైశ్రీరామ...


Read More

పాపన్నగౌడ్ పోరాట పటిమ చిరస్మరణీయం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

మంచిర్యాల బ్యూరో, ఏప్రిల్ 2, ప్రజాపాలన  :   బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్థంతిని పురస్కరించుకొని జిల్లా కే...


Read More

నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ల పై చర్యలు తీసుకోవాలి. మంచిర్యాల బ్యూరో, ఎప

నిబంధనలు పాటించని కార్పొరేట్ ఆసుపత్రుల పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరిగెల మహేష్ డిసెంబర్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజలను అనేక రకాల...


Read More

కోరుట్ల నియోజకవర్గ ఎస్సీ ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక .

 కోరుట్ల, ఏప్రిల్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్  కోరుట్ల నియోజకవర్గ  ఎన్నికలు  రాష్ట్ర అధ్యక్షుడు కట్కూరి  మల్లేష్, జిల్లా అధ్యక్షుడు  దాసం కిషన్, జనరల్ సెక్రెటరీ  మల్యాల  సతీష్ కుమార్, గౌరవ అధ్యక్షుడు  బూరం ...


Read More

కోరుట్ల నియోజకవర్గ ఎస్సీ ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక .

 కోరుట్ల, ఏప్రిల్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్  కోరుట్ల నియోజకవర్గ  ఎన్నికలు  రాష్ట్ర అధ్యక్షుడు కట్కూరి  మల్లేష్, జిల్లా అధ్యక్షుడు  దాసం కిషన్, జనరల్ సెక్రెటరీ  మల్యాల  సతీష్ కుమార్, గౌరవ అధ్యక్షుడు  బూరం ...


Read More

తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి

 తాండూర్ నియోజకవర్గంలోని లక్ష్మీనారాయణపూర్ లో టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వైభవంగా జరిగింది ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మూర్తి విచ్చేసి ప్రసంగించారు సందర్భంగా ఆయన మాట్లాడ...


Read More

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధ

ఎర్రుపాలెం, ఏప్రిల్ 2 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని జమాలపురం గ్రామంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, స...


Read More

కార్యకర్తలే పార్టీకి బలం ప్రజలే నా బలగం ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి

*సీఎం కేసీఆర్ తోనే సంక్షేమ పాలన సాధ్యం *ప్రజలకు పార్టీకి వారధిగా కార్యకర్తలు పని చేయాలి *ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి   మేడిపల్లి, ఏప్రిల్ 2 (ప్రజాపాలన ప్రతినిధి) ఉప్పల్ డివిజన్ గణేష్ నగర్లోని ఎస్. ఆర్. బంక్వెట...


Read More

వయోవృద్ధులకు అనాథలకు ఆపన్న హస్తం

* మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ షకీల్ వికారాబాద్ బ్యూరో 02 ఏప్రిల్ ప్రజాపాలన : ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు, అనాధలకు పండ్లు, జ్యూస్ గ్యాస్ సిలిండర్ లు పంపిణీ చేశామని వికారాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ షకీల్ అన్నారు. ఆదివారం  వికారాబాద...


Read More

గుడ్ న్యూస్ స్కూల్ చర్చీ లో ఘనంగా మట్టల ఆదివారం

అశ్వారావుపేట ప్రజా పాలన (ప్రతినిధి) అశ్వారావుపేట మండలంలోని స్థానిక గుడ్ న్యూస్ స్కూల్ చర్చి లో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారము స్థానిక రెవరెండ్ ఫాదర్ జోషి,సహయ గురువులు ఫాదర్ టోనీ ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ 40 రోజుల శ్రమల కాలంలో భాగంగా గ...


Read More

మల్లారంలో తీవ్రంగా ఉన్న కోతుల బెడద . అరికట్టాలని గ్రామస్తుల విన్నపం .

మధిర  రూరల్ ఏప్రిల్ 2 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం మల్లారం లో కోతులు తో ఇంటి లో నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలుపుతున్నారు. పత్తి,మొక్క జొన్న పంటలు  ను కోతులు భారీ నుండి కాపాడు కో లేక సుబాబుల్ వేస్తున్న రైతులు. గ్రామ పర...


Read More

నేడు ఉప్పల్ రింగ్ రోడ్లో బీజేపీ దళిత మోర్చా సింహగర్జన

మేడిపల్లి, ఏప్రిల్ 2 (ప్రజాపాలన ప్రతినిధి) నేడు ఉప్పల్ రింగ్ రోడ్లో బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో 24 గంటలు పాటు తలపెట్టిన దళిత సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ఏసురి యాదగిరి, మేడ్...


Read More

నేడు ఉప్పల్ రింగ్ రోడ్లో బీజేపీ దళిత మోర్చా సింహగర్జన

మేడిపల్లి, ఏప్రిల్ 2 (ప్రజాపాలన ప్రతినిధి) నేడు ఉప్పల్ రింగ్ రోడ్లో బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో 24 గంటలు పాటు తలపెట్టిన దళిత సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ఏసురి యాదగిరి, మేడ్...


Read More

మెగా శ్రీ హాస్పిటల్ వైద్య సేవలు వేగవంతం మేఘ శ్రీ హాస్పిటల్స్ ప్రముఖ జనరల్ వైద్యులు టి పవన్ క

 బోనకల్, ఏప్రిల్ 2 ప్రజాపాలన ప్రతినిధి: ప్రభుత్వ గుర్తింపు పొందిన మేఘశ్రీ హాస్పిటల్స్ వైద్య సేవలు వేగవంతం చేయనున్నామని హాస్పిటల్స్ ప్రముఖ జనరల్ వైద్య నిపుణులు టి పవన్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని మేఘ శ్రీహాస్పిటల్ నందు ప్రతి నెల మొదటి ఆదివార...


Read More

తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి మండలంలో

 ప్రాథమిక తాండూర్ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి పల్లె ప యాలాల మండలంల్లెకు ఎమ్మెల్యే కార్యక్రమం శనివారం రోజు ముగిసింది సందర్భంగా ఆయన అక్కంపల్లిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పల్లెలను పట్టణాలకు సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ...


Read More

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి

జన్నారం, ఏప్రిల్ 02, ప్రజాపాలన:  బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్ధంతిని జన్నారం మండల గౌడ సంఘము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భ...


Read More

తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి మండలంలో

ప్రాథమిక తాండూర్ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి పల్లె పల్లెకు ఎమ్మెల్యే కార్యక్రమం శనివారం రోజు ముగిసింది సందర్భంగా ఆయన అక్కంపల్లిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పల్లెలను పట్టణాలకు సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పం...


Read More

*బిఆర్ఎస్ తోనే పంచాయితీల అభివృద్ధి* *70 లక్షలతో కేశవ గూడ పంచాయతీ సర్వతోముఖాభివృద్ధి : జడ్పిటిస

 *ప్రజాపాలన ప్రతినిధి షాబాద్*= వెనకబడిన కేశవ గూడ పంచాయతీ సర్వతోముఖాభివృద్ధి కి  రూ. 70 లక్షలు అందించామని షాబాద్   జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు.  ఆదివారం రూ. 10 లక్షల హెచ్ఎండీఏ నిధులతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాల పనులను ఆయన ...


Read More

డబుల్ బెడ్ రూం ల దరఖాస్తుల పరిశీలన

* జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ వికారాబాద్ బ్యూరో 02 ఏప్రిల్ ప్రజాపాలన :  డబుల్ బెడ్ రూమ్ ల కోసం నేటి వరకు స్వీకరించిన  దరఖాస్తుల వెరిఫికేషన్ పనులను సోమవారం నుండి చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఆదివారం వికారాబాద్,  తా...


Read More

కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

బోనకల్ ఏప్రిల్ 2 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని కలకోట గ్రామంలోకల్వరి టెంపుల్ పాస్టర్ సుంకర ఏసుబాబు ఆధ్వర్యంలో కలకొట బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభించారు. సంఘ పెద్దలు, మట్టల ఆదివారం సందర్భంగా మట్టలు పట్టుకొని ఊరేగింపు కొనసాగించారు. ఏసుక్రీస...


Read More

భక్తి శ్రద్ధలతో ఘనంగా మధిరలో మట్టల ఆదివారం కార్యక్రమం

మధిర ఏప్రిల్ 2 ప్రజా పాలన ప్రతినిధి:మధిర ఎంప్లాయిస్ కాలనీ లోని బైబిల్ మిషన్ కాకాని తోట వారి మరనాత మహిమ మందిరంలో ఘనంగా మట్టల ఆదివారం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో క్రైస్తవులు అందరూ పాల్గొని మట్టలు చేత పట్టుకుని వాటిని అ...


Read More

ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం

మధిర ఏప్రిల్ 2 ప్రజా పాలన ప్రతినిధి; షేక్ ఆర్షద్ పుట్టినరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ లోని మతిస్థిమితం కోల్పోయిన వారికి వృద్ధులకు వికలాంగులకు మహోన్నతమైన అన్నదానం నిర్వహించారు. వారి తల్లిదండ్రులు నాగుల్ మీరా అల్లాబి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ...


Read More

భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మధిర ఏప్రిల్ 2 ప్రజాపాలన ప్రతినిధి: పలు వైద్యశాలలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులతో ముఖ్యమంత్రి సహాయ నిధికి మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సిఫార్సు చేసుకోగా ఆదివారం భట్టి విక్రమార్క సిఫారసుతో మంజూరు చెక్కులను...


Read More

ప్రభుత్వం రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు పంట నష్టం చెల్లించాలి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్

మధిర ఏప్రిల్ 2 ప్రజాపాలన ప్రతినిధి:మధిర మండలంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను ఆదివారం మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ సందర్శించి రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు. అకాల వర్షాల వల్ల పిడుగుల...


Read More

ఏప్రిల్ 5 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ

బోనకల్, ఏప్రిల్ 2 ప్రజా పాలన ప్రతినిధి: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గత ఎనిమిది ఏళ్లుగా దేశంలో అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద అనుకూల విధానాలను, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణం విరమించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్య...


Read More

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి /**వడ్డెర వృత్తిదారులకు డబల్ బెడ్ రూమ్స్ ఇండ్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామంలో శనివారం రాత్రి  వడ్డెర వృత్తిదారుల సంఘం కమిటి సమావేశం లో జరిగింది ఈ సంఘం సందర్భంగా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు.విఘ్నేశ్  మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చింది వడ్డెర బతుకు...


Read More

ఏప్రిల్ 2న కరీంనగర్ లో జరిగే జిల్లా ఎస్సీ మోర్చా సమావేశాన్ని విజయవంతం చేయండి శంకరపట్నం మార

శంకరపట్నం మండల కేంద్రంలో శుక్రవారము నిర్వహించిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏప్రిల్ రెండవ తేదీన కరీంనగర్ లో జరగనున్న ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఎస్సి మోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల...


Read More

చింతలపల్లిలో చప్పగా సాగిన పౌరహక్కుల దినోత్సవం శంకరపట్నం మార్చి31 ప్రజాపాలన విలేఖరి:

శంకరపట్నం మండలం పరిధిలోని చింతలపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గిర్ధవారు లక్ష్మారెడ్డి, ఎంపీడీవో బషీరుద్దీన్, అంబేద్కర్ సంఘ జిల్లా నాయకులు గరిగ ప్రభాకర్, శనిగరపు...


Read More

శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నందు పూర్ణాహుతి కార్యక్రమం

ఎర్రుపాలెం మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి:శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం క్షేత్రం నందు శుక్రవారం మహా పూర్ణాహుతి కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ప్రాత కాల అర్చన అనంతరం శ్రీవారి యాగశాల నందు మహా పూర్ణాహుతి కార్యక్రమమును అర్చక స్వా...


Read More

ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి "పట్టాభిషేక మహోత్సవం

మధిర ,మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి:ఆదర్శనీయ, ఆరాధనీయ, సర్వకాల సర్వస్థలోనూ ధర్మా చరణే లక్ష్యంగా, రఘువంశ తిలకడు, నిజాయితీ నిబద్దతలతో జగదానందకరంగా పాలన బాధ్యతలు నిర్వహించిన అలాంటి సాకేత సార్వభౌముడికి సామ్రాజ పట్టాభి షేకోత్సవాన్ని మధిర దివ్య క్షేత్...


Read More

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ అలేఖ్య, జడ్పిటిసి ప్రమీల..

తల్లాడ, మార్చి 31 (ప్రజా పాలన న్యూస్):    మండల పరిధిలోని కేశవపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ లో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ వనిగండ్ల అలేఖ్య అశోక్, మండల జడ్పిటిసి దిరిశాల ప్రమీల దాసురావు శుక్రవారం ప్రారంభించారు.సిసి రోడ్డు మంజూరు ...


Read More

ఎర్రుపాలెం ఊర చెరువు వద్ద చెట్టుపై పడిన పిడుగు

ఎర్రుపాలెం మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి: అకాల వర్షానికి మండల కేంద్రంలోని శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి రైల్వే గేట్ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళే రోడ్డు మార్గమధ్యంలో ఉన్న దిరిసెన చెట్టు పై పిడుగు పడింది పాద చారులు, సమ...


Read More

ఆదరణ సేవ ఫౌండేషన్ కి కూలర్ పండ్లు వితరణ

మధిర మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి;మధిర పట్టణం సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఆదరణ సేవా ఫౌండేషన్ ఆశ్రమంలో ఎండాకాలంలో ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు మతిస్థిమితం లేని వారు ఇబ్బంది పడకూడదని అని కర్ణం కంటి రాణి మౌనిక వరంగల్ నుండి వచ్చి కూలర్ పండ్లు ...


Read More

మధిర రామాలయ దేవాలయం నందు హుండీలొ కానుకలు లెక్కింపు

మధిర మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి: మధిర పట్టణంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం నందు శుక్రవారం దేవాలయ పరిశీలకులు ఆర్ సమత,, కార్యనిర్వనాధికారి పాకాల వెంకటరమణ సమక్షంలో హుండీ లో కానుకలు లెక్కింపు చేసినారు. ఈ కానుకలు రు"లు 1,39,008/-ఒక లక్ష ముప్పై తొ...


Read More

ముళ్ళకంచెలతో మూసుకుపోయిన రహదారి

మధిర, మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి:రెండు తెలుగు రాష్ట్ర లను అనుసంధానం చేసే రహదారి నేడు ముళ్ళ కంచేతో మూసుకుపోవడంతో ప్రయాణికులు, రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు నుంచిమధిర మండలం తోండలగోపవరం ఆంధ్ర ప్రదేశ్ ...


Read More

రే'ఆఖా మినిస్ట్రీస్ వారి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన డా.కోట రాంబాబు

మధిర మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి: మధిర మండలం మర్లపాడు గ్రామంలో రే'అఖ మినిస్ట్రీస్ వారి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు జిల్లా నాయకులు *డా.కోట రాంబాబు హాజరై శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ స...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి **తుర్కయంజాల్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్ట

తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడ జే ఏం  ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బిఆర్ఎస్  ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, డి సి సి బి వైస్...


Read More

ఆదర్శ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నుల పంపిణి శంకరపట్నం ప్రజాపాలన రిపోర్టర్:

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని శంకరపట్నం ఆదర్శ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల ఎస్.ఎం.సి. చైర్మన్ పెరుక రాయమల్లు, ఎస్.ఎం.సిపాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నుల పంపిణి చేసారు. ...


Read More

చింతలపల్లిలో చప్పగా సాగిన పౌరహక్కుల దినోత్సవం శంకరపట్నం మార్చి 31 ప్రజాపాలన రిపోర్టర్:

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం పరిధిలోని చింతలపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిర్ధవారు లక్ష్మారెడ్డి, ఎంపీడీవో బషీరుద్దీన్, అంబేద్కర...


Read More

పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయుటకు చర్యలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

మంచిర్యాల బ్యూరో, మార్చి 31, ప్రజాపాలన:     మార్చి 16 నుండి 21వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాల తో జిల్లాలో పంట నష్టపోయి రైతులకు పరిహారం అందించడానికి అదికాౠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బృందావన్ సంతోష్ ఆదేశించారు.  శుక్రవారం జిల్లా కేంద్ర...


Read More

అకాల వర్షానికి నెలకొరిగిన మొక్కజొన్న ,మామిడి

బోనకల్, మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని శుక్రవారం సాయంత్రం విపరీతంగా వచ్చిన గాలి వర్షానికి చిరునోముల, చొప్పకట్లపాలెం గ్రామాలలో మామిడి, మొక్కజొన్న పంట నేలకొరిగాయి. పండించిన రైతులకు అధిక నష్టం వాటిల్లినది. చేతికొచ్చిన పంట అకాల వర్షానికి ర...


Read More

వైఎస్ షర్మిల ను హౌజ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం

* వైఎస్ఆర్ టిపి జిల్లా అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్ వికారాబాద్ బ్యూరో 31 మార్చి ప్రజా పాలన : వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ను హౌజ్ అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ టిపి జిల్లా అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్ శ...


Read More

వికలాంగ యువకుడు నీటి సంపులో పడి మృతి

శంకరపట్నం మార్చి 31 ప్రజాపాలన రిపోర్టర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయ గూడెం గ్రామంలో ఇజ్జిగిరి సతీష్ అనే వికలాంగ యువకుడు అతని ఇంటి వద్దనే ఉన్న నీటి సంపులో బోర్లా పడి మృతి చెందాడు. అతని తల్లిదండ్రులు  ఇజ్జిగిరి ఐలయ్య, లక్ష్మి లు ఉదయమే ప...


Read More

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వికారాబాద్ బ్యూరో 31 మార్చి ప్రజాపాలన :  గ్రామ ప్రజలందరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడం మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లయితే పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని జిల్లా క...


Read More

తన డివిజన్ ప్రజలకు నేను తోడుంటానన్న డివిజన్ కార్పొరేటర్ మురుగేష్

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ అయ్యప్ప కాలనీలో పాండురంగ చారి చనిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబం ఇంటి పెద్దను కోల్పోవడంతో విషయం తెలిసిన ఐదవ డివిజన్ కార్పొరేటర్ మురుగేష్ 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త...


Read More

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

బీఆర్ఎస్ నాయకులు బండారి రవీందర్   మేడిపల్లి, మార్చి 31 (ప్రజాపాలన ప్రతినిధి)    పేద ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి రవీందర్ పేర్కొన్నారు. కార...


Read More

ఘట్కేసర్ మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన 2023-24 సంవత్సర సాధారణ అంచనా నిధుల సమావేశం

ఈ సంధర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ 2023-24 సంవత్సర  సాధారణ అంచనా నిధులు 12 కోట్ల 60 లక్షల నిధులను కేటాయించుకోవడం జరిగిందని.  ఆ నిధులను ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని  కార్మికుల వేతనాలకి, కరెంటు బిల్లులకు ఉపయోగించుటకు అని తెలుపుత...


Read More

మాదారం ఎంపీఎల్ విజేతలకు బహుమతి అందజేసిన ఎంపీపీ సుదర్శన్

మేడ్చల్ జిల్లా(ప్రజాపాలన ప్రతినిధి) : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ మాదారం గ్రామంలో (MPL 4) మాదారం ప్రీమియర్ లీగ్ 4 పూర్తిచేసుకుని గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్ రెడ్డి ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్, ఘట్కేసర్ ...


Read More

ఎంజిఎన్ఆర్ఈజిఎస్ అంచనా వ్యయం 60.96 కోట్లు

* పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్ బ్యూరో 31 మార్చి ప్రజాపాలన :  జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంనకు గాను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ  పథకం కింద రూ. 60.96 కోట్ల  అంచనా వ్యయంతో 717 పనులు మంజూరు చేయడం జరిగిందని పంచాయతీరాజ్ ఎ...


Read More

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం ** మహనీయుల 92వ వర్ధంతి సందర్భంగా ** డివైఎఫ్ఐ జిల్ల

ఆసిఫాబాద్ జిల్లా మార్చి 31(ప్రజాపాలన,ప్రతినిధి) : స్వాతంత్ర పోరాట విప్లవ వీరుడు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవు,ల 92వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా ఎస్సై గంగన్న, ఆస్...


Read More

*ఐ కె పి వి ఓ ఎ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి*

మంచిర్యాల టౌన్, మార్చి 31, ప్రజాపాలన: ఐ కె పి వి ఓ ఎ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని   ఐకెపి వి ఓ ఎ ల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా డి ఆర్ డి ఎ కార్యాలయం ముందు ధర్నా అనంతరం కార్యాలయ ఎ ఓ కు పలు అంశాలపై శుక్రవారం వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భ...


Read More

బిజెపి కుట్ర పూరితంగానే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు

* భారత్ జోడో పాదయత్రతో బిజెపి వెన్నులో వణుకు * మూలనపడ్డ కేసును తవ్వి తీశారు * మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొండాసురేఖ వికారాబాద్ బ్యూరో 31 మార్చి ప్రజాపాలన : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రతో భారతీయ జనతా పార్టీ నాయకులలో వణుకు పుట్టిందని ...


Read More

తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ నియోజకవర్గం లోని జుంటుపల్లి గ్రామ సమీపంలో గల రామచంద్ర

ఈరోజు కళ్యాణోత్సవం వైభవం జరిగింది ఈ కళ్యాణోత్సవానికి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ,తాండూర్ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి  బీసీ సంక్షేమ  కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ తదితరులు  జుంటుపల్లి రామచంద్రస్వామి కళ్యాణోత్సవమ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి **ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంత

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి కుమ్మరి కుంట 21 వ వార్డ్ లో ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బందిగా ఎదురుకుంటున్న  డ్రైనేజీ  వర్షపు నీటి సమస్యను  శాశ్వతంగా పరిష్కారం కొరకు  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఆధ్వర్యంలో  900mm dia(14f) ఫండ్ ద్వారా 20లాక్షల రూపాయలు క...


Read More

శ్రీ చైల్డ్ గైడెన్స్ సెంటర్ ను ప్రారంభించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్ నవీన్ రెడ్

మేడిపల్లి మార్చి 31 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ బుద్ధా నగర్ రోడ్డు నెం.4 లో శ్రీ చైల్డ్ గైడెన్స్ సెంటర్ ను డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ భీం రెడ్డి నవీన్ రెడ్డిలతో కలిసి మేయర్ జక...


Read More

ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ధ

మేడిపల్లి, మార్చి31 (ప్రజాపాలన ప్రతినిధి) ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్  పనుల్లో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, పనులను వెంటనే పూర్తి చేయాలని, కారిడార్ కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ప...


Read More

పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్

మేడిపల్లి, మార్చి 31 (ప్రజాపాలన  ప్రతినిధి)    విద్యార్థులు కష్టపడి చదివి పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, రాష్ట్ర, జిల్లా స్థాయిలో మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలను మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని  పీర్జాదిగుడా మున్సిపల్ కార్పోరేష...


Read More

సిపిఎస్ స్కూల్ ఫేర్వెల్ డే కార్యక్రమం ముఖ్య అతిథులుగా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ లత

మధిర, మార్చి 31 ప్రజాపాలన ప్రతినిధి:మధిర సిపిఎస్ స్కూల్ నందు ఫేర్వెల్ డే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండ...


Read More

సిపిఎస్ స్కూల్ ఫేర్వెల్ డే కార్యక్రమం ముఖ్య అతిథులుగా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ లత

మధిర, మార్చి 31 ప్రజాపాలన ప్రతినిధి:మధిర సిపిఎస్ స్కూల్ నందు ఫేర్వెల్ డే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ ను...


Read More

సిసి రోడ్డుకు శంకుస్థాపన

మధిర, మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి:మధిర నియోజకవర్గ శాసనసభ్యులు శాసనసభాపక్ష నేత గౌరవనీయులైన మల్లు భట్టి విక్రమార్క కృషితో మంజూరైన 4 లక్షల రూపాయలు నిధులతో నక్కలగరువు (బుచ్చిరెడ్డి పాలెం) గ్రామంలో సంపసాల రామకృష్ణ ఇంటి వద్ద నుండి సంపసాల వెంకటేశ్వర...


Read More

నేడుశ్రీరామనవమి సందర్భంగా బారీ ఏర్పాట్లు చేసిన రామాలయం కమిటీ

మధిర, మార్చి 29 ప్రజాపాలన ప్రతినిధి:శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో సాంప్రదాయంలో భాగంగా పీటల మీద జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు- వసంత రాణిలు కూర్చుంటున్నారు. మధిర లో ప్రసిద్ధిగాంచిన రామాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ...


Read More

గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పూజారి పూజారి ఆత్మహత్యయత్నానికి పాల్పడడం పై ప

బోనకల్, మార్చి 29 ప్రజా పాలన ప్రతినిధి:ఓ పూజారి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల పరిధిలోనే చిరునోముల గ్రామంలో దుర్గాదేవి ఆలయము వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిరునోముల గ్రామం లో దుర్గ...


Read More

పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందికి సమీక్ష సమావేశం

బోనకల్, మార్చి 29 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి అందరికీ అవసరమైన సూచనలు చేయటం జరిగింది.కార్మిక సమీకరణ, పొడి, తడి వ్యర్థాల కోసం ట్రాలీ విభజ...


Read More

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ మేడిపల్లి, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి) ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మరియు జిహెచ్ఎంసి సహాయ నిరాకరణ వల్ల ఇప్పటికీ  అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ,బిజెపి రాష్...


Read More

ఇళ్ల స్థలాల పరిశీలనకు వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా

ఎర్రుపాలెం మార్చి 29 బుధవారం ప్రజాపాలన ప్రతినిధి మండలం లోని వివిధ గ్రామాల ఇళ్ల స్థలాల విషయమై పరిశీలనకు వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా ముందుగా మామునూరు గ్రామం కెళ్ళి అక్కడ అన్నపూర్ణమ్మ స్థల వివాదాన్ని పరిష్కరించారు అనంతరం పెగలపాడు గ్రామ...


Read More

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ఫుడ్ ప్రదర్శన పై అవగాహన గర్భిణీ స్త్రీలకు సీమంతాలు జరిపి ప్రతిజ్

బోనకల్ మార్చి 29 ప్రజా పాలన ప్రతినిధి: పోషణ్ పక్వాడ్ కార్యక్రమం లో భాగం గా బుధవారం మండల కేంద్రంలో రైతు వేదిక నందు సోషల్ వెల్ఫేర్ స్కూల్ పిల్లలకు మిల్లెట్స్ వలన ఉపయోగాలు మిల్లెట్స్ తో వంటకాలు చేసి ఫుడ్ ప్రదర్శన వాటిలో ఉండే పోషకాలు పైన అవగాహన కల్పించ...


Read More

ఆముదాలపల్లిలో ఈనెల 30న అంబేద్కర్ విగ్రహావిష్కరణ శంకరపట్నం మార్చి 29 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో ఈనెల 30న గ్రామంలోని అంబేద్కర్ కమిటి హాల్ వద్ద ప్రతిష్టించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  నూతన విగ్రహ ఆవిష్కరణ జరుగునున్నట్లు గ్రామ సర్పంచ్ బత్తుల మానస తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగ...


Read More

ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మేడిపల్లి, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి)  ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను   డివిజన్ టిడిపి అధ్యక్షులు పబ్బతి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం...


Read More

స్వచ్ఛోత్సవ్ 2023 ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ దొంతిరి హరీశంకర్ రెడ్డి

మేడిపల్లి, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి)  అంతర్జాతీయ జీరో వ్యర్థాల దినోత్సవాన్ని పురస్కరించుకుని  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరీశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ మహిళ సోదరీమణులతో కలసి   మున్సి...


Read More

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ బ్యూరో 29 మార్చి ప్రజాపాలన :  జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం  పదవ తరగత...


Read More

చెక్ డ్యామ్ పనులను మే 15 వరకు పూర్తవ్వాలి

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి వికారాబాద్ బ్యూరో 29 మార్చి ప్రజాపాలన :  చెక్ డ్యామ్ నిర్మాణ పనులను వేగవంతం చేసి మే 15 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తాండూర్ మండలం, ఎల్మకన్నె ...


Read More

సీసీరోడ్డుకు జడ్పీటీసీ దిరిశాల ప్రమీల శంకుస్థాపన..

తల్లాడ, మార్చి 29 (ప్రజాపాలన న్యూస్):  *తల్లాడ మండలంలోని ముద్దునూరు గ్రామపంచాయతీలో  10 లక్షల సీసీరోడ్డుకు తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సత్తుపల్లి శ...


Read More

*మతం ముసుగులో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ని గద్దె దింపుతాం* *కార్పొరేట్ శ

చేవెళ్ల మర్చి 29, (ప్రజాపాలన ):- ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ , కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్న  బిజెపిని  ప్రభుత్వంను గద్దె దింపుతామని, సిపిఎం చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్లి దేవేందర్ అన్నారు. ఈనెల 17వ తారీఖున ప్రారంభమైన సిపిఎం జనచైతన...


Read More

తాడికల్ లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

శంకరపట్నం మార్చి 29 ప్రజాపాలన రిపోర్టర్: శంకరపట్నం మండలం తాడికల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రధానోపాధ్యాయుడు  రాజిరెడ్డి అధ్యక్షతన 2022-23 విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...


Read More

పెండ్లిమడుగులో సిసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి

* సర్పంచ్ కెరెల్లి బుచ్చిరెడ్డి వికారాబాద్ బ్యూరో 29 మార్చి ప్రజాపాలన : రహదారి వ్యవస్థ అభివృద్ధికి సూచికగా ఉంటుందని పెండ్లిమడుగు గ్రామ సర్పంచ్ కెరెల్లి బుచ్చిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండ్లిమడుగు గ్రామాభివ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి ** పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బుధవా

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు.  ఏప్రిల్  3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరుగు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు...


Read More

ఘనంగా జరిగిన మడుపల్లి హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు

మధిర మార్చ్ 29 ప్రజాపాలన ప్రతినిధి: ది:28-3-2023 సాయంత్రం జరిగిన జడ్పిహెచ్ఎస్ మడుపల్లి వార్షికోత్సవ సభకి హెచ్ఎం కె.పద్మావతి అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా మొండితోక.లత మధిర మున్సిపాలిటీ చైర్మన్,విశిష్ట అతిథిగా ఎంఈఓ వై.ప్రభాకర్ రావు పాల్గొన్నారు.మున్సిప...


Read More

బిజెపి జిల్లా అధ్యక్షుని పై జరిగిన దాడినీ ఖండించిన బిజెపి నాయకులు

మధిర, మార్చి 29 ప్రజా పాలన ప్రతినిధి:నిన్న రాత్రి బోనకల్ పర్యటన సందర్భంగా వెళ్లినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పై నయీమ్ గ్యాంగ్ పేరుతో దాడికి పాల్పడిన ఘటన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.సోషల్ మీడియా లలో మహ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి **స్వచ్ఛ సర్వక్షన్ పై అవగాహన కల్పించిన చేర్మ

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షన్ పై అంబేద్కర్ చౌరస్తాలో అవగాహన ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు  కమిషనర్ మహమ్మద్ యూసఫ్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ప్రజలందరూ స్వయం శుభ్రత, స్వయం సంరక్షణ చర్య...


Read More

*పశు మిత్ర వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి* - దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యద

మంచిర్యాల టౌన్, మార్చి 29, ప్రజాపాలన: పశు మిత్ర వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు ఆధ్వర్యంలో పశు మిత్రల సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కు బుధవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప...


Read More

శంకరపట్నంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం శంకరపట్నం మార్చి 29 ప్రజాపాలన రిపోర్టర్:

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఎగరవేసి, జై తెలుగుదేశం అనే నినాదాలతో ఈ ఆవిర్భావ దినోత్స...


Read More

అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదానం **

ఆసిఫాబాద్ జిల్లా మార్చి29(ప్రజాపాలన, ప్రతినిధి) :అసిఫాబాద్ పట్టణంలోని శ్రీ హరి హరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకులు నాగేష్ శర్మ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార...


Read More

*బెల్లంపల్లిలో ఆర్ పి అరాచకం* __నిరుపేద కుటుంబం భూమి ఆక్రమణ __అధికారులంతా నా వాళ్ళే అంటూ దౌర్జ

మంచిర్యాల టౌన్, మార్చి 29, ప్రజాపాలన :   నిరుపేదల పట్ల పలుకుబడి గల రాజకీయ నాయకులు, డబ్బు గల ధనవంతులు దౌర్జన్యాలు చేస్తుండడం మనకు ఆక్కడక్కడ కనిపిస్తుంది ,కానీ బెల్లంపల్లి లోని  టు ఇంక్లైన్, ఆరవ వార్డు కు చెందిన మహిళా గ్రూపులకు సంబంధించిన ఆర్ పి ఒక న...


Read More

పోలీస్ సిబ్బంది సి,పి,ఆర్, గురించి అవగాహన కలిగి ఉండాలి . జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

ఆసిఫాబాద్ జిల్లా మార్చి29 (ప్రజాపాలన,ప్రతినిధి) : పోలీస్ అధికారులు సిబ్బంది సి పి ఆర్ గురించి అవగాహన కలిగి ఉండాలని, జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ సి,పి,ఆర్, అవగాహన కార్యక్రమం ప్రారంభించార...


Read More

గోపాలపేటలో బస్ పాస్ లు పంపిణీ..

తల్లాడ, మార్చి 29 (ప్రజా పాలన న్యూస్):   తల్లాడ మండల పరిధిలో గోపాలపేట గ్రామంలో వికలాంగులకు ఆర్టీసీ ఇస్తున్న రాయితీపై బస్ పాసులను అందజేశారు. ఉపాధ్యాయులు తాళ్లూరి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు దర్గయ్య వారి తండ్రి రాములు, అన్నయ్య పుల్లయ్య జ...


Read More

**ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు**

తెలంగాణ తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో  మున్సిపల్ అధ్యక్షులు జక్కా రాంరెడ్డి  ఆధ్వర్యంలో చెరువు కట్టపై ఎన్టీఆర్ విగ్రహానీకి పూలమాలలు  వేసి,జెండా  ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన...


Read More

తల్లాడలో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు.. జెండాను ఎగరవేసిన అధ్యక్షులు కూచిపూడి..

 తల్లాడ, మార్చి 29 (ప్రజాపాలన న్యూస్):  తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం తల్లాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు తెదేపా జెండాను ఆవిష్కరించారు. తొలుత పార్టీ వ్యవస్థాపక అధ్యక...


Read More

ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు ఘన సన్మానం ◆ జాగృతి యూత్ జిల్లా అధ్యక్షులు - గనవేని మల్లే

జగిత్యాల, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి): తెలుగు పాటను విశ్వవేదికపై నిలిపి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి  తీసుకుపోయిన ఆస్కార్ అవార్డు పొందిన  నాటు నాటు... పాట ట్రిబల్ ఆర్ (ఆర్.ఆర్.ఆర్) సినిమా పాట రచయిత చంద్రబోస్ ను హైదరాబాద్ లోని వారి ఛాంబర్లో జాగ...


Read More

ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు ఘన సన్మానం ◆ జాగృతి యూత్ జిల్లా అధ్యక్షులు - గన్నవేని మల్

జగిత్యాల, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి): తెలుగు పాటను విశ్వవేదికపై నిలిపి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి  తీసుకుపోయిన ఆస్కార్ అవార్డు పొందిన  నాటు నాటు... పాట ట్రిబల్ ఆర్ (ఆర్.ఆర్.ఆర్) సినిమా పాట రచయిత చంద్రబోస్ ను హైదరాబాద్ లోని వారి ఛాంబర్లో జాగ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 29 ప్రజా పాలన ప్రతినిధి ***బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ

     తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన పేపర్ లీకేజ్ వ్యవహారం జరిగి నిరుద్యోగ అభ్యర్థులు మోసపోతున్నందున ఈ విషయాన్ని గుర్తించిన ప్రజా నాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆమరణ ...


Read More

జెరియాట్రిక్ కేర్ ప్రొవైడర్, కైట్స్ సీనియర్ కేర్ తెలంగాణకు కార్యకలాపాల విస్తరణ....

హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):   వృద్ధులకు సంరక్షణ సేవలను అందిస్తున్న   జెరియాట్రిక్ కేర్ ప్రొవైడర్ కైట్స్ సీనియర్ కేర్ నగరంలో కొత్త అత్యాధునిక సౌకర్యం తో సేవలను అందించడానికి సిద్ధమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. (జెరియాట్రిక్) వయస్సు ...


Read More

శీలం పుల్లారెడ్డి డిగ్రీ కళాశాలలో గ్లోబల్ అవెర్నేస్ కార్యక్రమం

మధిర, మార్చి 29 ప్రజాపాలన ప్రతినిధి; మధిర పట్టణంలోని శీలం పుల్లారెడ్డి మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం నాడు గ్లోబల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమెరికాలోని డల్లాస్ నుండి ప్రముఖ మోటివేటర్...


Read More

ఈనెల 29న టిడిపి ఆవిర్భావ సభ విజయవంతం చేయాలి ** టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సాయిరాం **

ఆసిఫాబాద్ జిల్లా మార్చి 28 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఈనెల 29న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టిడిపి 41 వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని మంగళవారం విలేకరుల సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పోల్కర్ సాయిరాం కోరారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మాజ...


Read More

పట్టుదలతో చదివి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల బ

విద్యార్థులు పట్టుదలతో చదివి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని  జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రతిభా ప్రోత్సాహక పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించ...


Read More

ఉమ్మనేని సేవ ఫౌండేషన్, సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎస్.కె మౌలాలికి సహకారం

బోనకల్,28 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన ఎస్.కె మౌలాలి అలియాస్( వెంకయ్యకు) అతను వెన్నుపూస దెబ్బ తినడం వల్ల రెండు కాళ్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఉమ్మనేని లక్ష్మ...


Read More

రాహూల్ గాంధీ సభ్యత్వ రద్దు, ప్రజాస్వామ్యంపై గొడ్డలి పెట్టు* *మోడీ నిరంకుశ పాలనను ప్రశ్నించి

చేవెళ్ల మార్చి 28(ప్రజాపాలన):- రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దు ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని సున్నపు వసంతం అన్నారు. చేవెళ్ల మండలకేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా సత్యగ్రహ దీక్ష  చేపట్...


Read More

పేపర్ లీకేజీల పై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి*

 మంచిర్యాల టౌన్, మార్చి 28, ప్రజాపాలన : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, భాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మిట్టపల్లి తిరుపతి భారత విద్యార్ధి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అన్నారు. ఈ సద...


Read More

*పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ*

మంచిర్యాల టౌన్, మార్చి 28, ప్రజాపాలన: నస్పూర్ సి సి సి సింగరేణి పాఠశాలలో ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులు   పరీక్షలు వ్రాయబోతున్న తరుణంలో, సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం తరఫున పూర్వ విద్యార్థులు మంగళవారం వారికి పరీక్షలకు సంబంధించిన సామగ్రి ...


Read More

*శ్రీరామ కళ్యాణంకై విస్తృత ఏర్పాట్లు*

మంచిర్యాల టౌన్, మార్చి 28, ప్రజాపాలన: మంచిర్యాల పట్టణంలోని గౌతమినగర్లో గల శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ సిరిపురం రాజేశ్ అన్నారు . ఈ ...


Read More

పౌష్టికాహారం పై అవగాహన*

మంచిర్యాల టౌన్, మార్చి 28, ప్రజాపాలన:  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతుతి నగర్ లో ఉన్న ఎసిసి న్యూ అంగన్వాడి  కేంద్రంలో పోషణ మాసం లో భాగంగా పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమం అంగన్వాడి టీచర్ బి పద్మ, ఆయా జె భారతి ల ఆధ్వర్యంలో నిర్వహించారు.   ఈ స...


Read More

బిఎస్పి అధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

శంకరపట్నం మార్చి 28 ప్రజాపాలన రిపోర్టర్: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శంకరపట్నం మండల కేంద్రంలో మంగళవా...


Read More

మైతాపూర్ పాఠశాలను సందర్శించిన- క్లస్టర్ రిసోర్స్ పర్సన్

రాయికల్, మార్చి 28 (ప్రజాపాలన ప్రతినిధి):రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలను సందర్శించిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ కుడుకల రవీందర్. అనంతరం విద్యార్థుల గణితం కు సంబంధించిన ప్రగతి సామర్ధ్యాలను పరిశీలించడం,గణిత శాస్త్రానికి సంబంధించి...


Read More

పాఠశాల విద్యార్థినిలకు హిమోగ్లోబిన్ పరీక్షలు శంకరపట్నం మార్చి 28 ప్రజాపాలన రిపోర్టర్:

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం  గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల బాలికలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషన్ అభియాన్ లో భాగంగా పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు వారిదైనందిత జీవ...


Read More

ఆళ్ళపాడు అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం

బోనకల్, మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ అంగన్వాడీ కేంద్రాలలో పొషన్ పక్వాడ్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచి మర్రి తిరుపతి రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు మా...


Read More

ఎమ్మెల్యే ఆనంద్ చిల్లర రాజకీయం మానుకో ఉద్యమ నాయకులపై దాడులు చేయిస్తే ఊరుకోం ఎమ్మెల్యే ఆనం

వికారాబాద్ బ్యూరో 28 మార్చి ప్రజాపాలన : ఎమ్మెల్యే ఆనంద్ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని,ఉద్యమ నాయకులు,బిఅరెస్ నాయకుల పైన అనుచరులతో దాడులు చేయిస్తే తెలంగాణ ఉద్యమకారులు తిరగబడుతారని వికారాబాద్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి, మా...


Read More

వెంకటేశ్వర స్వామి ఆలయంలో దివ్య కళ్యాణం మహోత్సవం

ఎర్రుపాలెం, మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి:శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం జమలాపురం నందు నిర్వహించబడుతున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చైత్ర శుద్ధ సప్తమి మంగళవారం 10:30 గంటలకు లోకకళ్యాణార్థం *అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్...


Read More

వికారాబాద్ బిఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గపోరు

* వడ్ల నందు వర్గం, ఎమ్మెల్యే ఆనంద్ అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం * పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన గొడవ వికారాబాద్ బ్యూరో 28 మార్చి ప్రజాపాలన :  వికారాబాద్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు వడ్ల నందు, రాష్ట్ర విద్యా మౌలిక వసతు...


Read More

అంగన్వాడీ కేంద్రాలలో పోషన్ పక్వడా కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రజాపాలన (ప్రతి నిధి) అశ్వారావుపేట లో ని దొంతికుంట అంగన్వాడీ కేంద్రంలో పోషన్ పక్వడా( పోషణా పక్షం) కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఇందులో భాగంగా దొంతికుంట అంగన్వాడీ సెంటర్ లో ఈ రోజు భర్తలు, తం...


Read More

మధిర సి ఐ మురళి చేతుల మీదుగా " సైబర్ తీవ్స్" షార్ట్ ఫిల్మ్ విడుదల

మధిర, మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి: యువ నటుడు ప్రవీణ్ చిన్నా ప్రధాన పాత్ర లో నటించిన *సైబర్ తీవ్స్* షార్ట్ ఫిల్మ్ ను మధిర సి. ఐ తెలుగు అబ్బాయి చిన్నా యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. సి ఐ మాట్లాడుతూ సైబర్ నేరాల గురించి మంచి సందేశాన్ని అందించినందుకు నటు...


Read More

అంగన్వాడీ కేంద్రంలో పోషక విలువల అవగాహన సదస్సు

బీరుపూర్, మార్చి 28 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ రేకులపల్లి గ్రామ సర్పంచ్ ఎలగందుల లక్ష్మిఅశోక్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ లో చిరు ధాన్యాల ప్రయోజనాలు పోషక ఆహార విలువలు పిల్లల పెంపకం పోషన మరియు రక్త పరీక్షలు అన్నప్రాసన తదితర అంశాలపై అంగన్...


Read More

మాటూర్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణపక్వాడ్ చిరుధాన్యాలపై అవగాహనా సదస్సు

మధిర, మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి: మధిర మండలంలోని మాటూరు అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో *పోషణ్ పక్వాడ్* కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా చిరుధాన్యాలపై అవగాహన, సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరిగింద...


Read More

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు అప్రజాస్వామికం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీద

మధిర మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటీస్ ఇవ్వటం అప్రజాస్వామికమని మండల నాయకులు అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయటాన్ని నిరసిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష...


Read More

పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలి

 జన్నారం, మార్చ్ 28, ప్రజాపాలన: ఏప్రిల్ 3న ప్రారంభమయ్యే పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పందిరి మనీష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార...


Read More

తాగు నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

జన్నారం, మార్చి 28, ప్రజాపాలన:  తాగునీటి సమస్య తీర్చాలని మండలంలోని పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ మహిళలు రోడ్డెకేక్కి రాస్తారోకో చేశారు.  మంగళవారం మండలంలోని పోనకల్ మేజర్  గ్రామపంచాయతీ రాంనగర్ చెందిన మహిళలు రోడ్డుపై రాస్తా రోక నిర్వహించారు. ఈ సందర...


Read More

మజీద్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి

మేడిపల్లి, మార్చి 28 (ప్రజాపాలన ప్రతినిధి) రంజాన్ మాసం సందర్భంగా  రామంతాపూర్లోని కుతుబ్షాయి మజీద్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ...


Read More

*ఆటో యూనియన్ జెండా ఆవిష్కరణ* *పాల్గొన్న ట్రాన్స్పోర్ట్ జిల్లా కార్యదర్శి రుద్రా కుమార్* *సిఐ

చేవెళ్ల మర్చి28, (ప్రజాపాలన):- చేవెళ్ల నియోజకవర్గం  మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామపంచాయతీ బాలాజీ టెంపుల్ కమాన్ వద్ద నూతన ఆటో యూనియన్ సిఐటియు జెండాను ఎగరవేయడం ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ట్రాన్స్పోర్ట్ జిల్లా కార్యదర్...


Read More

వలస కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి ** ఏప్రిల్ 5న చలో ఢిల్లీ పోస్టల్ ఆవిష్కరణ ** సిఐటియు జిల

ఆసిఫాబాద్ జిల్లా మార్చి 28 (ప్రజాపాలన,ప్రతినిధి) : వలస కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఐటీయు పిలుపుమేరకు ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ బిజ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి ** సత్యాగ్రహ సంకల్ప దీక్ష చేస్తున్న కాంగ్రె

చట్టసభలకు అర్థతలేని విధంగా రాహుల్ గాంధీ పై కుట్రలు చేస్తున్న బీజేపీ మోడీ వైఖరిని  నియంతత్వంలో విధానాన్ని అంతం చేయాలని ఈ సత్య గ్రహ సంకల్ప దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చేతాళ్ళ సంజీవ  కాంగ్రెస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు అ...


Read More

సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.. ఎంఈవో దామోదర ప్రసాద్..

తల్లాడ, మార్చి 27 (ప్రజా పాలన న్యూస్): అన్నారుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టు ద్వారా పరీక్షా సామాగ్రి ,పెన్నులు, జామెట్రీ బాక్స్ లు అందించటం అభినందనీయమని తల్లాడ మండల విద్యాశాఖ అధికారి నెమ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి *ఎస్సీ కమ్యూనిటీ హాల్ రిపేర్ పనులకు ప్రోసిడి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల కేంద్రములోనీ ఎస్సీ కమ్యూనిటీ హాల్  మరమ్మత్తు పనుల కోసం జిల్లా పరిషత్ విధులనుండి 2 లక్షల  రూపాయల ప్రొసీడింగును  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు & ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు మర్రి నిరంజన్ రెడ...


Read More

సమస్యలపై విస్తృతంగా పర్యటించిన కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు

మేడిపల్లి, మార్చి 28 (ప్రజాపాలన ప్రతినిధి) రామంతాపూర్ డివిజన్లో సమస్యలపై స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు జరమండలి అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.           ఈ మేరకు కార్పొరేటర్ డివిజన్లోని  బాలకృష్ణ నగర్, సాయి క్ర...


Read More

సీఎం సహాయనిధి పేదలకు వరం మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు

మేడిపల్లి, మార్చి 28 (ప్రజాపాలన ప్రతినిధి) సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు పేర్కొన్నారు.  ఒల్డ్ రామంతాపూర్ నివాసులైన బాబు రావు వైద్య పరీక్షల నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ర...


Read More

బోనకల్ లో కోతుల గుంపు హల్చల్ గుంపులు గుంపులుగా వచ్చిన కోతులను చూసి భయాందోళనకు గురైన గ్రామ

బోనకల్, మార్చి 28 ప్రజా పాలన ప్రతినిధి :మండల కేంద్రంలో కోతుల గుంపు హల్ చల్ చేశాయి. జనవాసాల మధ్య గుంపులు గుంపులుగా వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇళ్లల్లో జొరబడి తినుబండారాలను, ఇంట్లో ఉన్న సామాన్లను చిందర వందర చేశాయి. వందల సంఖ్యలో వచ్చిన కోతులు ...


Read More

జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ ..మాజీ ఎమ్మెల్సీ కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల బ్యూర

సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భట్టి విక్రమార...


Read More

మైనేని సుజాత మృతదేహానికి నివాళులర్పించిన సిఎల్పీ నేత భట్టి

  బోనకల్ ,మార్చి 13 ప్రజా పాలన ప్రతినిధి,:మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ సొసైటీ అధ్యక్షులు మైనేని నారాయణ సతీమణి మైనేని సుజాత ఆదివారం గుండెపోటుతో మరణించగా ఆమె పార్టీవదేహాన్ని మధిర శాసనసభ్యులు ...


Read More

ప్రజావాణి సమస్యల పరిష్కారానికి చర్యలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

మంచిర్యాల బ్యూరో, మార్చ్ 13, ప్రజాపాలన :      ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖల సమన్వయంతో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ స...


Read More

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి, మార్చి13 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ సుభాష్ నాయక్, కమిషనర్ రామకృష్ణారావులతో కలిసి మేయర్ జక్కా వె...


Read More

గ్రామాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి ** జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహ

ఆసిఫాబాద్ జిల్లా మార్చి 13 (ప్రజాపాలన,ప్రతినిధి) :  గ్రామాలలో అభివృద్ధిపై ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ప్రభుత్వ పనుల నిర్వహణ పక్కాగా ఉండాలని, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. సోమవారం మండలాల్లో ఉన్న క్రీడా ప్ర...


Read More

ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

 మేడిపల్లి, మార్చి 13 (ప్రజాపాలన ప్రతినిధి) బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో  శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్య అతిధులుగా   కార్మిక...


Read More

వికారాబాద్ జర్నలిస్ట్ కాలనీ సమీపంలో ఏవం సినిమా షూటింగ్

* ఏవం సినిమా నిర్మాత పవన్ గోపరాజు వికారాబాద్ బ్యూరో 13 మార్చి ప్రజాపాలన : థ్రిల్లర్ కథాంశంతో సి స్పేస్ బ్యానర్ కింద ఏవం చిత్రాన్ని వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామని సినిమా నిర్మాతలలో ఒకరైన పవన్ గోపరాజు అన్నారు. సి స్పేస్ బ్యానర్ కి...


Read More

ఆదరణ సేవా ఫౌండేషన్ లోకల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అన్నదానం మధిర

ఆదరణ సేవా ఫౌండేషన్ లోకల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అన్నదానం మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు ఆదరణ సేవా  ఫౌండేషన్ లో సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ నందు *కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర...


Read More

ఆదరణ సేవా ఫౌండేషన్ లోకల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకల్లో

భాగంగా అన్నదానం మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు ఆదరణ సేవా  ఫౌండేషన్ లో సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ నందు *కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మధిర నియో...


Read More

*అల్లవాడవాసికి అంబేద్కర్ జాతీయ అవార్డు,అరుదైన గౌరవం* *డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు

*చేవెళ్ళమర్చి 13, (ప్రజాపాలన):- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డుకు ఎంపికైన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని అల్లవాడ ఎంపీటీసీ  కమ్మరి సత్యనారాయణ చారి తిరుపతి లో అవార్డు అందుకున్నారు.  బహుజన రైటర్స్ సౌత్ ఇండియా 6 వ కాన్ఫరెన్స్ఆదివా...


Read More

బీహార్ అసోసియేషన్ రంగుల హోలీ ఆత్మీయ సమ్మేళనం మేడిపల్లి, మార్చి13 (ప్రజాపాలన ప్రతినిధి)

కుతుబుల్లాపూర్‌లోని విశ్వకర్మ ఆలయ ప్రాంగణంలో బీహార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగుల హోలీ స్నేహ మిలన్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా  నిర్వహించారు. ఈ సమ్మేళనంలో  వేలాది మంది బీహార్ ప్రజలు హాజరై  రంగ్ గులాల్‌తో ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకున్నారు....


Read More

సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిది మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి, మార్చి13 (ప్రజాపాలన ప్రతినిధి) ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధి నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు.సీఎం సహాయనిధి నుండి బి. నగేష్ కు మంజూరైన రూ 35 వేల చెక్కును కార్పొరేషన...


Read More

ఇన్చార్జి ఈవో గా బాధ్యతలు చేపట్టిన రాహుల్

చెన్నారం, మార్చ్ 13, ప్రజాపాలన: మండలంలోని పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గత కొన్ని నెలలుగా ఈవో పోస్ట్ ఖాళీగా ఉండగా ఇన్చార్జ్ ఈవోగా రాహుల్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పూర్తి ఇంచార్జ్ ఈవోగా బాధ్యతలు ఆయన స్వీకర...


Read More

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి ** జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహ

ఆసిఫాబాద్ జిల్లా మార్చి13 (ప్రజాపాలన ప్రతినిధి) :  ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని  కలెక్టర్ ఛాంబర్ లో అర్జీదారుల నుంచి దరఖా...


Read More

ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి ** రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఆసిఫాబాద్ జిల్లా మార్చి13 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఈ నెల 15 నుండి ఏప్రిల్ 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను అధికారులు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం హైదర...


Read More

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఊరుకోం ఎమ్మెల్యే రేఖనాయక్

జన్నారం,మార్చ్ 13, ప్రజాపాలన: ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మా పార్టీకి చెందిన వారికి నోటీసులు వస్తే ఊరుకునేదిలేదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖనాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎఆర్ఎస్ కాలేజీ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశం నిర్వహించార...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి. ***ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా నూతనంగా

ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలు ఇబ్రహీంపట్నంలో 11,12 తేదీలలో భారత్ కన్వెన్షన్ హాల్లో జరిగాయి. ఈ మహాసభల్లో నూతన కమిటీని 21 మంది సభ్యులతో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.  అధ్యక్షులుగా జంగిలి రాజశేఖర్ కార్యదర్శిగా గడ్డం గణేష్ ఉ...


Read More

కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం

బోనకల్ ,మార్చ్ 13 ప్రజాపాలన ప్రతినిధి: ఈనెల ఒకటో తారీకు నుంచి 13వ తారీకు వరకు తూటికుంట్ల గ్రామంలో జరిగినటువంటి కంటి వెలుగు కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కంటి సమస్యలను డాక్టర్ల బృందానికి వివరించడం జరిగింది. పరీక్షించిన డాక్టర్లు గ్రామ ప్ర...


Read More

మహిళల ఆరోగ్య రక్షణ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత

మధిర, మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి: మున్సిపాలిటీ కార్యాలయంలో నందు సోమవారం ఆరోగ్య రక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.మహిళా దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకొని దెందుకూరు పిహెచ్సి డాక్టర్ పృద్వి ఆధ్వర్యంలో మధిర మున్సిపాలిటీ కార్యాలయం నందు మహ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి **పిగిలిపూర్ లో ప్రశాంతన్నకు ఘన స్వాగతం పలికి

ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 50వ రోజు సాయంత్రం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పిగిలిపూర్ గ్రామానికి చేరుకున్న యువనేత శ్రీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్...


Read More

దుబ్బరాజేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

  సారంగాపూర్, మార్చి 13 (ప్రజపాలన ప్రతినిధి):  సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ...


Read More

ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

బీరుపూర్, మార్చి13 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలంలోని బి.ఆర్.ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చన చేసిన అనంతరం కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహి...


Read More

ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

జగిత్యాల, మార్చి 13 (ప్రజపాలన ప్రతినిధి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా పొలాస గ్రామంలోని పౌలస్తేశ్వరా స్వామీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శతాభిషేకం నిర్వహించారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి మొక్క నా...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి **హ్యాకింగ్ కు పాల్పడిన వారిపై కఠినమైన చర్యల

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  టీఎస్పీఎస్సీ  వెబ్ సైట్ యాక్టింగ్ పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య  డివైఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చెనమోని రాఘవేందర్  అన్నారు. పరీక్షలను పారదర్శకంగా ...


Read More

*టి ఎస్ పి ఎస్ సి పరీక్ష పేపర్ లీక్ ఘటన మీద సమగ్ర విచారణ చేయాలి* -- నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్ర

మంచిర్యాల టౌన్, మార్చి 13, ప్రజాపాలన: టి ఎస్ పి ఎస్ సి  పేపర్ లీక్ ఘటన మీద సమగ్ర విచారణ చేయాలని నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పురేళ్ళ నితీష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్ సి బాలుర వసతి గృహం లో ఏర్పాటు చేసిన వీలేకరుల సమావ...


Read More

భోజన హోటల్ ను ప్రారంభించిన ఎంపీడీవో రవీంద్రారెడ్డి..

 తల్లాడ, మార్చి 13 (ప్రజాపాలన న్యూస్):  తల్లాడ పట్టణ కేంద్రంలోని వైరా రోడ్డు లో నూతనంగా రాజుస్  భోజనం హోటల్ ను  తల్లాడ ఎంపీడీవో  రవీంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుచికరమైన భోజనాలు తల్లాడ పట్టణానికి మరింత ము...


Read More

కామారెడ్డిగూడలో సిసి రోడ్డు నిర్మాణం

* సర్పంచ్ సామల పురుషోత్తంరెడ్డి వికారాబాద్ బ్యూరో 13 మార్చి ప్రజాపాలన : కామారెడ్డిగూడ  గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని సర్పంచ్ సామల పురుషోత్తం రెడ్డి అన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడలో ఎంఎన్ఆర్ఇజిఎస్ 15 లక్షల నిధ...


Read More

ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ బ్యూరో 13 మార్చి ప్రజాపాలన :  రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించు ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర వ...


Read More

హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర లో భాగస్వాములు కండి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

 మధిర , మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి:పట్టణంలోని మల్లు భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మధిర నియోజకవర్గ శాసనసభ్యులు శాసనసభాపక్ష నేత గౌరవనీయులైన మల్లు భట్టి విక్రమ...


Read More

వైద్యం వికటించి పసివాడు మృతి

* అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్ నాయక్ వికారాబాద్ బ్యూరో 13 మార్చి ప్రజాపాలన : మహావీర్ ఆస్పత్రిలో వైద్యం వికటించి పసివాడు మృతి చెందిన సంఘటన పై పూర్తి విచారణ జరిపి ఆసుపత్రి యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల భారత గిరి...


Read More

మన్నేగూడ ఎంపిటిసి ఆదిల్ సేవలకు జాతీయ సేవారత్న అవార్డు

* బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ  వికారాబాద్ బ్యూరో 13 మార్చి ప్రజాపాలన : సామాజిక సేవా కార్యక్రమాలలో విద్య వైద్యం ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసే వారికి బహుజన సాహిత్య అకాడమీ సేవారాత్మ అవార్డు అందజేస్తామని బహుజన స...


Read More

విద్యాలయాలు ఆధునిక దేవాలయాలు

శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్  అంజన బాబు మధిర రూరల్ మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం శ్రీనిధి స్కూల్ కరస్పాండింగ్ బి అంజన బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యాలయాలు ఆధునిక ద...


Read More

గ్రామపంచాయతీ వర్కర్ జీతాలు రాక నరకయాతన అప్పులు చేసి జీవనం గడుపుతున్న గ్రామపంచాయతీ వర్కర్ల

బోనకల్, మార్చ్ 13 ప్రజాపాలన ప్రతినిధి: గ్రామపంచాయితీలలో పనిచేస్తున్నటున్నటి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సరియైన సమయములో జితాలు ఇవ్వక అప్పులు చేసి జీవనము గడుపుతు నరకయాతన పడుతున్నారని గ్రామపంచాయతీ వర్కర్ మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార...


Read More

విద్యాలయాలు ఆధునిక దేవాలయాలు

శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్  అంజన బాబు మధిర రూరల్ మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం శ్రీనిధి స్కూల్ కరస్పాండింగ్ బి అంజన బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యాలయాలు ఆధునిక ద...


Read More

చెయ్యెత్తిజైకొట్టుతెలుగోడా

 నాటునాటుకు ఆస్కార్ రావడం హర్షనీయంఎంపీ రవిచంద్ర డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా నాటు నాటు కు ఆస్కారం రావడం హర్షినియమని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాభినందనలుఎం...


Read More

తాసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు కుటుంబం నిరసన దీక్ష.

 మధిర రూరల్ మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు కుటుంబం నిరసన దీక్ష చేపట్టారు ఖమ్మంపాడు సహకార సంఘం బ్యాంకు లో తనకు సంబంధం లేకుండా తన పేరుపై రుణాలు తీసుకొని అట్టి రుణాలను ఇప్పుడు చెల్లించమని ఒత్తిడీ  చేస్...


Read More

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు. మధిర రూరల్ మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మున

భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను  స్థానిక సేవాసదనం నందు మానసిక వికలాంగుల సమక్షంలో జాగృతి మధిర మండల అధ్యక్షుడు పగిడిపల్లి వినోద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత జాగ...


Read More

చిన్నారిపై వీధి కుక్కల దాడి

జిలుగుమాడు కుక్కల స్వైర విహారం మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీపరిధిలో సోమవారం నాడు ఉదయం జిలుగుమాడులో ఇంటి ముందు ఆడుకుంటున్న 5 సం: చిన్నారి దోర్నాల వివేక్ పై బజార్లో  గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వెంటపడి వివేక్ పై దాడి చేసి చేత...


Read More

చలో ఢిల్లీ ఏప్రిల్ 5 గోడపత్రాలు విడుదల

జన్నారం, మార్చ్ 12, ప్రజాపాలన: చలో ఢిల్లీ ఏప్రిల్ 5 గోడప్రతులను మంచిర్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కనికారపు అశోక్ విడుదల చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో కల పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ&n...


Read More

మల్లికార్జున నగర్లో అర్ధాంతరంగా నిలిపివేసిన పనులను వెంటనే ప్రారంభించాలి

 సంఘీ స్వామి యాదవ్ మేడిపల్లి, మార్చి12 (ప్రజాపాలన ప్రతినిధి) చిలుకానగర్ డివిజన్లోని మల్లిఖార్జున నగర్లో నెల పదిహేను రోజుల క్రింద రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి రోడ్లన్ని తవ్వి వదిలేశారు, దీనికి తోడు ఈ ప్రాంతములో డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేనంద...


Read More

జిల్లా అటవీశాఖ అధికారిగా నీరజ్ కుమార్ టిబ్రేవాల్

ఆసిఫాబాద్ జిల్లా మార్చి12 (ప్రజాపాలన,ప్రతినిధి) :  ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారిగా నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు ఎఫ్డివోగా పని చేస్తూ బదిలీపై కొమరం భీం జిల్లా డీఎఫ్ఒగా ఫిబ్రవరి 10న ...


Read More

*ప్రధానమంత్రి ఆరోగ్య భీమా పేద ప్రజలకు రక్ష* -ప్రతి కుటుంబానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం -కం

చేవెళ్ల మార్చి 12(ప్రజాపాలన):- కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం పనిచేస్తుందని కందవాడ ఉపసర్పంచ్ గౌండ్ల కావ్యకృష్ణ గౌడ్, మండల కార్యదర్శి అత్తిలి అనంతరెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని కందావాడ గ్రామంలో ఆదివారం గ్రామ ఉప సర్పంచ్ గౌండ్ల కావ్య కృష్ణ గ...


Read More

ఇంద్రానగర్ కాలనీ నూతన అధ్యక్షుడిగా ముధ్ధం శ్రీనివాస్ యాదవ్

మేడిపల్లి, మార్చి12 (ప్రజాపాలన ప్రతినిధి) చిల్కానగర్ డివిజన్  ఇంద్రానగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన కాలనీ అధ్యక్ష ఎన్నికల్లో నూతన అధ్యక్షుడుగా ముద్ధం శ్రీనివాస్ యాదవ్ (గొల్ల శీను) ఎన్నికయ్యారు. ఆయన సమీప  అభ్యర్థి మల్లేష్ పై 27 ఓట్ల మెజారిటీతో...


Read More

మహిళల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ... ఎంపీపీ మాదాడి సరోజన .

జన్నారం, మార్క్ 12, ప్రజాపాలన:  మహిళల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి జరుగుతుందని మండల ఎంపీపీ మాదాడి సరోజన అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రామాలయం వాడలో ఏర్పాటుచేసిన ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...


Read More

*ఇళ్ల పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తాం* -27వ రోజుకు చేరుకున్న భూపోరాటం. -ప్రభుత్వం ఎన్నికల్ల

\చేవెళ్ల మర్చి 12,(ప్రజాపాలన):- చేవెళ్ల మండల కేంద్రంలో సర్వేనెంబర్ 75 లో నాలుగు ఎకరాల రెండు గుంటల ప్రభుత్వ భూమిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు గత నెల 14వ తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుణంనేని సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ...


Read More

అన్నారుగూడెం విద్యార్థినికి ఓయూ డాక్టరేట్

తల్లాడ మార్చి 12 (ప్రజా పాలన న్యూస్): యలగందుల కనకదుర్గ 1998లో అన్నారుగూడెం ప్రభుత్వ పాఠశాల లో 10వ తరగతి చదివి  ఇంటర్మీడియట్ తల్లాడ సూర్య కళాశాలలో అభ్యసించి  ఖమ్మం డిగ్రీ ఉమెన్స్ కళాశాలలో బిఏ తెలుగు పూర్తి చేసి హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో ఎంఏ తెల...


Read More

చిన్నారిని ఆశీర్వదించిన పొంగులేటి, మట్టా రాగమయి..

 తల్లాడ, మార్చి 12 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలం కొత్త వెంకటగిరి* గ్రామంలో రుద్రాక్ష రామకృష్ణ చారి వారి కుమారుడు రుద్రాక్ష పవన్-చందన దంపతుల  కుమారుడు *రీవాన్ష్ తేజ్* కి *అన్నప్రాసన* వేడుక ఆదివారం వారి స్వగృహలో జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ పార్ల...


Read More

*కాంగ్రెస్ తోనే అభివృద్ధి* -- జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

మంచిర్యాల టౌన్, మార్చి 12, ప్రజాపాలన : హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఆదివారం ఇంటిటికీ పాదయాత్ర చేపట్టారు.  కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సంక్షేమానికి బీజం పడిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి **నేడే పోలింగ్ కేంద్రాల్లో రంగం సిద్ధం **

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వ...


Read More

కేసీఆర్, రసమయి చిత్రపటాలకు క్షీరాభిషేకం. తిమ్మాపూర్ (శంకరపట్నం)మార్చి11 ప్రజాపాలన రిపోర్టర్:

మానకొండూర్ నియోజకవర్గంలోని ప్రజా సంక్షేమానికి 200 కోట్ల నిధులు మంజూరైన సంధర్బంగా శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్, మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మా...


Read More

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకుపోతున్న గుర్తుతెలియని మృతదేహం

మానకొండూరు(శంకరపట్నం) మార్చి 11 ప్రజాపాలన రిపోర్టర్:          కరీంనగర్ జిల్లా దిగువ మానేరు నుండి వరంగల్ జిల్లాకి వెళ్లే ఎస్సార్ఎస్పీ కెనాల్ లో శనివారం ఉదయం గట్టు  దుద్దెనపల్లి గ్రామ శివారులోలోని కెనాల్ లో తెల్ల చొక్కా ధరించిన ఓ మధ్య వయస్...


Read More

పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నా

మంచిర్యాల బ్యూరో,  మార్చ్ 12, ప్రజాపాలన  :    జిల్లాలోని విద్యార్థినీ విద్యార్థులు పట్టుదలతో చదివి వార్షిక పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్ అన్నారు. ఆదివా...


Read More

కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష

 * మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ బ్యూరో 12 మార్చి ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డుకు సంబంధించిన కొత్...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *కవయిత్రి మోల్లమాంబ జయంతిని ప్రజాపతి సోదరుల

నేడు తొలితెలుగు కవయిత్రి మొల్లామాంబ  583 వ జయంతి వేడుకలను సోమవారం నాడు  నియోజకవర్గంలోని  అన్ని మండలాలలో ఘనంగా జరిపించాలని నియోజవర్గ కుమ్మర సంఘం అధ్యక్షుడు బస్వాపురం కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్వర్మాయణంను రచించిన తొలి కవియిత...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *కవయిత్రి మోల్లమాంబ జయంతిని ప్రజాపతి సోదరుల

నేడు తొలితెలుగు కవయిత్రి మొల్లామాంబ  583 వ జయంతి వేడుకలను సోమవారం నాడు  నియోజకవర్గంలోని  అన్ని మండలాలలో ఘనంగా జరిపించాలని నియోజవర్గ కుమ్మర సంఘం అధ్యక్షుడు బస్వాపురం కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్వర్మాయణంను రచించిన తొలి కవియిత...


Read More

ఎర్రుపాలెం మండలంలో పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ ఎరుపాలెం

శుక్రవారం 12 ప్రజా పాలన ప్రతినిధి మండల పరిధిలోని పెద్ద గోపారం ఇనుపూరు యేసు రత్నం మనవడు అన్నప్రసా దానికి హాజరై చిన్నారి దీవించారు అనంతరం వెంకటరావు మనవరాలి వేడుకలు కూడా హాజరైచిన్నారిని దీవించారు చొప్పకట్లపాలెం గ్రామంలో గుజ్జర్లపూడి బాలస్వామి ఇటీ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి **ద్విగిజయంగా634కిలోమిటర్లు 50 రోజులు 85గ్రామాలు

2023 జనవరి 22తేది-రోజున యాచారం మండలం నంది వనపర్తి గ్రామం లోని నందీశ్వర ఆలయం నుంచి  తెరాస రాష్ట్ర నాయకులు  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ ) చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర ప్రారంభం మై నేటితో 50 రోజులు పూర్తిచేసుకోని.ప్రతి గ్రామం,ప్రతి గడపగడపకు, ...


Read More

వాహనదారులు అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలి

జన్నారం, మార్చ్ 12, ప్రజాపాలన: వాహనదారులు వాహనం నడిపే సమయంలో అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలని జన్నారం పోలీసులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ సమీపంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు సరైన ప...


Read More

మేాకుదెబ్బ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

జన్నారం, మార్చి 12, ప్రజాపాలన: తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఆధ్వర్యంలో నూతన 2023 క్యాలెండర్ ను మండల కేంద్రంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బలసాని శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఆదివారం మండల కేంద్రంలోని  విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశార...


Read More

మేాకుదెబ్బ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

జన్నారం, మార్చి 12, ప్రజాపాలన: తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఆధ్వర్యంలో నూతన 2023 క్యాలెండర్ ను మండల కేంద్రంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బలసాని శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఆదివారం మండల కేంద్రంలోని  విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశార...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి **వడ్డెర సమస్యలపై ఎమ్మెల్యే మంచిరెడ్డిని కలి

వడ్డెర కార్మికుల హక్కులను, కులవృత్తి  కాపాడటం తోపాటు వారి జీవనోపాధి దెబ్బతీయకుండా వారికి మైనింగ్ భూమి కేటాయించాలని కోరుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని కలసి కోహెడ వడ్డెర కార్మికులు వినతిపత్రం అందజేశారు. అబ్దుల్లాపూర్మెట్ ...


Read More

న్యూస్ 2 రెండు ఫోటోలు పెట్టండి సార్

  ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి బాటసింగారంలో బంటన్నకు బతుకమ్మలతో స్వాగతం... ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 50 వ రోజు పాదయాత్రతో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బాటసింగారం గ్రామానికి చేరుకున్న యువనేత  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి **మృతి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అ

ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పెత్తుల్ల గ్రామనకి చెందిన  కావలి సత్తయ్య కావాలి లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో బీద కుటుంబానికి చెందిన  వరు కావడంతో అతని కుమారుడు బాబుకి కాంగ్రెస్ పార్టీ తరఫున 7000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా...


Read More

మతిస్థిమితం లేని వ్యక్తిని బంధువులకు అప్పగించిన ఆర్కే

ఫౌండేషన్ మధిర మార్చి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మతిస్థిమితం లేని వ్యక్తికి బంధువులు అప్పగించిన ఆర్కే పౌండేషన్ చౌడవరం గ్రామం కొండపి మండలం ప్రకాశం జిల్లా వాసి శివకుమార్ మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుండి నాలుగు రోజుల క్...


Read More

బోనకల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల

బోనకల్, మార్చి 12 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రం లో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించారు. ముందుగా మల్లేల మంగమ్మ మనవరాలు ఓనీల అలంకరణ, మనవడు పంచ కట్టు వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.అనంతరం చెన్నా లక్ష్యాద్రి అస్వస్థత...


Read More

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలకొట సర్పంచ్

బొనకల్ , మార్చి 12 ప్రజాపాలన ప్రతినిధి:గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో గ్రేస్ సర్వీస్ సొసైటీ ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆదివారం ఉదయం కలకోట గ్రామపంచాయతీలో సర్పంచ్ యంగల దయామని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్...


Read More

నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రామాలయం

అధ్యక్షుడిగా ప్రసాద్ మధిర మార్చి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు రామాలయం పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో రామాలయ అభి...


Read More

పంట పొలాలు పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారులు

ఎర్రుపాలెం మార్చి11 ప్రజాపాలన ప్రతినిధిఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలో సాగవుతున్న పంటలను, వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేస్తున్న 9 పంటల ప్రక్రియను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఎం విజయనిర్మల పరిశీలించారు. ప్రస్తుతం వరిలో అగ్...


Read More

మధిర రైల్వే స్టేషన్లోకోణార్క్ రైల్లో గంజాయి పట్టివేత

మధిర మార్చి12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఎక్సైజ్ పోలీసులు దాడులు పట్టుబడ్డ గంజాయి పట్టివేతమధిర రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం బొంబాయి నుంచి భువనేశ్వర్ వెళుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో 65 కేజీల ఎండు గంజాయిని ఎక్సైజ్ పోల...


Read More

*చేవెళ్ల మోడల్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు*

చేవెళ్ల,మార్చి 10, (ప్రజాపాలన):- చేవెళ్ల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెల్స్ ఫన్ ఫౌండేషన్ సహకారంతో శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో తెలం...


Read More

భాజపా అభ్యర్థి ఎవిఎన్ రెడ్డిని గెలిపించండి

* రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన : ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాల్సిన ఆవశ్యకత ఉందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్ర...


Read More

అదుపుతప్పి ఇసుక ట్రాక్టర్ బోల్తా శంకరపట్నం మార్చ్10 ప్రజాపాలన రిపోర్టర్ :

శంకరపట్నం మండల కేంద్రంలో వీణవంక మండలం మామిడాల పల్లి నుండి కేశవపట్నం మీదుగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ టీఎస్02 యూసీ 8044 అదుపుతప్పి మితిమీరిన వేగంతో ముత్తారం మలుపు నుండి హుజురాబాద్ వైపు వెళ్తుండగా పోలీస్ స్టేషన్ వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో చావు తప్...


Read More

ప్రభుత్వ పాఠశాలలలో ఆకస్మిక తనిఖీలు శంకరపట్నం ప్రజాపాలన మార్చి 10:

శంకరపట్నం మండల పరిధిలోని   , కేశవపట్నం, కొత్తగట్టు, తాడికల్, ముత్తారం ఉన్నత పాఠశాలలలో శుక్రవారము తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి పిల్లల చదువులపై జిల్లా పర్యవేక్షణ బృందం సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థుల చదువుల పై ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *ఘనంగా టీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు

  టియుడబ్ల్యూజే (143) నియోజకవర్గ అధ్యక్షుడు, సీనియర్ TV5 రిపోర్టర్ సురమోని సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాచారం మండల కేంద్రంలో జర్నలిస్టు సోదరుల సమక్షంలో కేక్ కట్ చేసి శాలువాలతో ఘనంగా సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిం...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *ఘనంగా టీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు

  టియుడబ్ల్యూజే (143) నియోజకవర్గ అధ్యక్షుడు, సీనియర్ TV5 రిపోర్టర్ సురమోని సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాచారం మండల కేంద్రంలో జర్నలిస్టు సోదరుల సమక్షంలో కేక్ కట్ చేసి శాలువాలతో ఘనంగా సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిం...


Read More

అంబేద్కర్ జాతీయ అవార్డుకు కొరిమి వెంకటస్వామి ఎంపిక శంకరపట్నం మార్చ్10 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, దళిత సంఘ నాయకుడు కొరిమి వెంకటస్వామి బహుజన సాహిత్య అకాడమీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు శుక్రవారం  ఎంపికయ్యారు. తిరుపతిలో ఈనెల 12వ తేదీన నిర్వహించే బహుజన రైటర్స్ ఆరవ సౌత్ ఇం...


Read More

చంటి పిల్లల ఎదుగుదల ప్రభుత్వ లక్ష్యం

శంకరపట్నం మార్చ్ 10 ప్రజాపాలన రిపోర్టర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లా, మండలం, గ్రామ, గ్రామాలలోని అంగన్వాడీల ద్వారా పసికందులు, బాలలకు పౌష్టికఆహారాన్ని అదించి తల్లి, పిల్లల ఎదుగుదలనే లక్ష్యంగా  ప్రత్యేక చర్యలు తీసుకుంటుంద...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి ****మహిళా దినోత్సవం .. ....ఘనంగా నిర్వహించిన ఎమ్మ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వికె కన్వెన్షన్ లో అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకలు పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని   ఆ భగవంతుడు ఆయుర్వే ఆరోగ్యాలు అందించి చల్లగా చూడాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అన్న...


Read More

తాటి చెట్టు పై నుండి జారిపడిన గీత కార్మికుడు శంకరపట్నం మార్చ్ 10 ప్రజాపాలన రిపోర్టర్ :

శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలో మార్క లింగయ్య గౌడ్ అనే గీత కార్మికుడు శుక్రవారం తాటి చెట్టు పై నుండి ప్రమాదవ శాత్తు జారీ పడిపోయాడు. ప్రక్కనే ఉన్న మరో గీత కార్మికులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని గ...


Read More

తాటి చెట్టు పై నుండి జారిపడిన గీత కార్మికుడు శంకరపట్నం మార్చ్ 10 ప్రజాపాలన రిపోర్టర్ :

శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలో మార్క లింగయ్య గౌడ్ అనే గీత కార్మికుడు శుక్రవారం తాటి చెట్టు పై నుండి ప్రమాదవ శాత్తు జారీ పడిపోయాడు. ప్రక్కనే ఉన్న మరో గీత కార్మికులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని గ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *మజీద్ పూర్ లో మంచిరెడ్డి ప్రశాంత్ అన్న ప్రగత

ప్రగతి నివేదన యాత్ర సందర్భంగా 48వ రోజు ఉదయం పాదయాత్రతో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని మజీద్ పూర్ గ్రామానికి చేరుకున్న యువనేత  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి , గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిం...


Read More

జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలి

* జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్ శంకర్ వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన :  విద్యార్థులు తమ  జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం  కృషి చేయాలని  జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్. శంకర్ అన్నారు.  ప్రభుత్వ జూనియర్ కళాశాల వికారాబాద్ వార్షికో...


Read More

మిషన్ అంత్యోదయ సర్వేపై శిక్షణా కార్యక్రమం

బోనకల్, మార్చి 10 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో బోడిపూడి వేణుమాధవ్ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు "మిషన్ అంత్యోదయ" సర్వేపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం చిరునోముల గ్రామపంచాయతీలో నర్సరీ , వర్క్&zwn...


Read More

నయనం ప్రధానం ఇదం శరీరం

* శివారెడ్డిపెట్ పిఎసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన : శరీర అవయవాలలో కళ్ళు అతి ముఖ్యమైనవని శివారెడ్డిపేట్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో రెండవ విడత కంట...


Read More

మెరిట్ స్కాలర్షిప్ టెస్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కేజీబీవీ పాఠశాల విద్యార్థులు

బోనకల్, మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో కెజిబివి పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థినీ అయినా మానస ,ప్రకాశం జిల్లా, చిన్న గండమే మండలం సంతరావూరు గ్రామస్తుడైన నూనె రాజశేఖర్ వారి కుమారుడైన నూనె లక్ష్మణ్ బాబు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ట...


Read More

చర్చి నిర్మాణానికి సొసైటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి 10వేలు విరాళం.. తల్లాడ, మార్చి 10 (ప్రజాపాలన న్

 మండల పరిధిలోని  కుర్నవల్లి లో నూతనంగా నిర్మించనున్న చర్చి నిర్మాణానికి కుర్నవల్లి సొసైటీ చైర్మన్   అయిలూరి ప్రదీప్ రెడ్డి పదివేల  రూపాయలను  వితరణగా చర్చి ఫాదర్ కిరణ్ కు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఫాదర్ కిరణ్ మాట్లాడుతూ   నూతన చ...


Read More

వరి సాగులో నీటిని ఆదా చేసే పద్ధతులు

* జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన : వరి మొక్క జొన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగులో నీటిని ఆదా చేసే పద...


Read More

బోడుప్పల్లో కొనసాగుతున్న వక్ఫ్ బోర్డు బాదితుల రిలే నిరాహార దీక్షలు

మేడిపల్లి, మార్చి10 (ప్రజాపాలన ప్రతినిధి)  బోడుప్పల్ మున్సిపల్  కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో గల మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద వక్ఫ్ బోర్డు బాదితుల జేఏసీ అధ్వర్యంలో 13వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దిశలో   జి శ్రావణి, శ్యామల, ...


Read More

తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన శంకరపట్నం మార్చి10 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించి తహసిల్దార్ గూడూరి శ్రీనివాస్ రావు కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడు...


Read More

ప్రభుత్వం చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలి * పల్లె ప్రగతి, మనబడి పనులను మార్చి 15 లోప

వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన :  ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  పనులను ప్రాధాన్యత క్రమంలో  పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో చేపడుతున్న సిసి రోడ్ల నిర్మా...


Read More

ఘనంగా బీఆర్ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మేడిపల్లి, మార్చి 10 (ప్రజాపాలన ప్రతినిధి) అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఇబ్రహీంపట్నం ఇన్చార్జి డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో శుక్రవారం ఘనంగా న...


Read More

మురళి కృష్ణకు ఘనంగానివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు

మధిర రూరల్ మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి శుక్రవారం నాడు మండల పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన కొట్టే మురళీకృష్ణ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ మండల నాయకులు రావూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు...


Read More

రామాలయం అందరు సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తా. చైర్మన్

మధిర మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు రామాలయం చైర్మన్ నూతన పాలకవర్గ కమిటీ నియమతులైనందుకు  మధిర రామాలయం నూతన కమిటీకి చైర్మన్గా ఎన్నికైన పల్లబోతుల ప్రసాదరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవకాశం...


Read More

రైతంగా సమస్యలపై,మధిర తహసీల్దార్

వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు మధిర మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నా డు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చారాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిల్పు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతంగా సమస...


Read More

మగినం రాంబాబుఘన నివాళులు అర్పించిన దెందుకూరు

గ్రామ సర్పంచ్ సొసైటీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు రూరల్ మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారం నాడుదెందుకూరు గ్రామానికీ చెందిన కాంగ్రెస్స్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ మగినం వెంకట నరసయ్య గారి చిన్న కుమారుడు మగినం రాంబాబు అనారోగ్య ...


Read More

తల్లిదండ్రులు,పాఠశాల యాజమాన్యం కు ఎర్రుపాలెం పోలీస్ వారి ముఖ్య విజ్ఞప్తి

ఎర్రుపాలెం మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధిి మండలంలో అన్ని గ్రామాల పోలీసు వారి ప్రజలకు విజ్ఞప్తితల్లితండ్రులువీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎస్ఐ ఎం సురేష్. ఇటీవల కాలంలో కుక్కలు వీర విహారం చేస్తూ ఒంటరిగా వెళ్తున్న వృద్ధులను పిల్లలని స్వైర విహా...


Read More

ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్షిప్ కు అర్హత సాధించిన టీవీఎం పాఠశాల విద్యార్థులు

మధిర మార్చి 10 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లో అర్హత సాధించిన టీవీఎం పాఠశాల విద్యార్థుల వారికిఅభినందించిన పాఠశాల ఉపాధ్యాయులు,విద్యా కమిటీ సభ్యులుజాతీయ స్థాయిలో జరిగే "నేషనల్ మీన్స్ కమ్ మెరి...


Read More

ద్యాచారంలో 15 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం

* శరీర అవయాలలో కళ్ళు ప్రధాన భాగం * ద్యాచారం సర్పంచ్ ఎల్లన్నోల్ల అంజయ్య వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన : అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని యాచారం గ్రామ సర్పంచ్ ఎల్లన్నోళ్ల అంజయ్య అన్నారు. కంటి వెలుగు రెం...


Read More

సామాజిక రుగ్మతలను ఎదిరించిన సావిత్రిబాయి పూలే

 డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ తల్లాడ(కారేపల్లి), మార్చి 10 (ప్రజా పాలన న్యూస్):   సమాజంలోని దురాచారాలను, అస్పృశ్యతను, మహిళలపై నిర్బంధ కట్టుబాట్లను ఎదిరించి   దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు గా స్త్రీలను చైతన్యపరిచిన వీరవనిత సావిత్రిబా...


Read More

గుడ్ న్యూస్ పాఠశాలలో సైన్స్ ఫైర్

ఏన్కూర్, మార్చి 10 (ప్రజా పాలన న్యూస్):  టియల్ పేట గుడ్ న్యూస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు నిర్వహించారు ఎం ఈవో జయరాజు కాంప్లెక్స్ హెచ్ఎం శైల ప్రారంభించారు విద్యార్థులు పలు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు అడవుల సంరక్షణ జల విద్యుత్ సోలా...


Read More

గుడ్ న్యూస్ పాఠశాలలో సైన్స్ ఫైర్

ఏన్కూర్, మార్చి 10 (ప్రజా పాలన న్యూస్):  టియల్ పేట గుడ్ న్యూస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు నిర్వహించారు ఎం ఈవో జయరాజు కాంప్లెక్స్ హెచ్ఎం శైల ప్రారంభించారు విద్యార్థులు పలు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు అడవుల సంరక్షణ జల విద్యుత్ సోలార్ ...


Read More

రేవంత్ సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు శంకరపట్నం మార్చి 09ప్రజాపాలన రిపోర్టర్:

మానకొండూరు నియోజకవర్గ శంకర పట్నం మండలం కేంద్రం నుంచి గురువారం సాయంత్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో జరిగే రేవంత్ రెడ్డి బహిరంగ సభకు  కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకరపట్నం మండలంలో అన్ని గ్రామాల నుండి  అధిక సంఖ్యలో ప్రజలలు కార్యకర...


Read More

రసబాసగా మండల సర్వసభ్య సమావేశం శంకరపట్నం మార్చి09ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎంపీపీ ఉమ్మెత్త సరోజన అధ్యక్షతన ఎంపీవో ఎండి బషీరుద్దీన్ ఆద్వర్యంలో గురువారం జరిగిన మండల పరిషత్ సర్వే సభ్య సమావేశం కొద్దిపాటి రసభాస మద్య  జరిగినది. మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక...


Read More

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉమశ్రీ

 బోనకల్, మార్చి 09 ప్రజా పాలన ప్రతినిధి : ఆర్థికంగా వెనకబడిన ప్రతిభ గల విద్యార్థిని, విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పథకాన్ని అమలుచేస్తుంది. దీనిలో భాగంగా డిసెంబర్ 18, 2022న నిర్వహించిన ప్రతిభా పాటవ పర...


Read More

ప్రశాంత వాతావరణంలో పరిక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

మంచిర్యాల బ్యూరో, మార్చి 9, ప్రజాపాలన.   ఏప్రిల్ 4 నుండి 13వ తేదీ వరకు జిల్లాలో జరుగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గు...


Read More

ఉప్పల్ 108 అంబులెన్స్ లో మహిళా ప్రసవం

మేడిపల్లి, ఫిబ్రవరి 9 (ప్రజాపాలన ప్రతినిధి)  బోడుప్పల్ నివాసైన పెద్దిరాజు లక్ష్మీ 35  నాలుగవ ప్రెగ్నెంట్ కావడంతో ఉప్పల్ 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఉప్పల్ 108 సిబ్బంది లక్ష్మీ నివాస స్థలముకు వెళ్లి గాంధీ హాస్పిటల్ కి తరలిస్తూ ఉ...


Read More

10వ తరగతి వార్షిక పరీక్షలు విజయవంతం చేసేందుకు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మార

ఏప్రిల్ 4 నుండి 13వ తేదీ వరకు జిల్లాలో జరుగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్లో గల కలెక్టర్ క...


Read More

సర్పంచ్, రైతులు చేసిన నిరాహార దీక్ష ఫలితమే సాగర్ నీరు విడుదల

  బోనకల్, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ రైతులు గ్రామ సర్పంచి చేసిన నిరాహార దీక్ష ఫలితంగా గురువారం ఎన్ఎస్పి అధికారులు ఇచ్చిన హామీ మేరకు సాగర్ నీటిని విడుదల చేసి రైతులకు ఉపశమనం కలిగించేలా చేసినటువంటి ఎస్ ఈ అరవింద్ కుమ...


Read More

*వాసవి మెడికల్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రక్తదానం*

మంచేయల టౌన్, మార్చి 09, ప్రజాపాలన: వాసవి మెడికల్ ఏజెన్సీ ఆధ్వర్యంలో గురువారం  పట్టణంలోని రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. కొత్త శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకురాలు కొత్త మాధురి అన్నార...


Read More

గ్రామపంచాయతీ కార్యదర్శులకు సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో

బోనకల్ ,మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో గురువారం ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్ సమీక్షా సమావేశం నిర్వహించి అందరికీ అవసరమైన సూచనలు చేయడం జరిగింది. కార్మిక సమీకరణ,వేతన రేటు మెరుగుదల,కంప...


Read More

సాయి కిట్టి టీం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

మేడిపల్లి, మార్చి9 (ప్రజాపాలన ప్రతినిధి) బోడుప్పల్ హేమానగర్ కాలనీ సాయి కిట్టి టీం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆటలు ఆడి, పాటలు పాడి ఉత్సాహంగా మహిళా దినోత్సవాన్ని ...


Read More

ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు ముగ్గురు మాటూరు

 హైస్కూల్ విద్యార్థులు ఎంపిక మధిర రూరల్ మార్చ్ 9 ప్రజాపాలన ప్రతినిధి మదిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు తాత్కాలికంగా ప్రకటించినఎన్ఎంఎంఎస్ ఫలితాలలో ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయి కృష్ణమా...


Read More

కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల ఎంతో అవగాహన కలిగిన నాయకుడు పిల్లలమర్రి సిపిఎం రాష్ట్ర కార్యదర్

 బోనకల్, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ముష్టికుంట గ్రామంలో అమరజీవి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు సంస్మరణ సభ సిపిఎం ముష్టికుంట గ్రామ కమిటీ కన్వీనర్ దొప్పకొరివి వీరభద్రం అధ్యక్షతన బుధవారం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి తమ్మినేని వ...


Read More

మధ్యాహ్న భోజన పథకం సామజిక తనిఖీ

   జన్నారం, మార్చి 09, ప్రజాపాలన:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తoగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించేందుకు కేంద్ర కమిటీ బృందం గత శనివారం నుండి గురువారం వరకు సర్వే తనిఖీ నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీపిఎస్ ఇంగ్...


Read More

సిటిఓ యాప్ ద్వారా పంటలను నమోదు చేయాలి

* జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నిరంజన్ రావు వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన : వికారాబాద్ మండలం,  మదన్ పల్లి గ్రామంలో  సి టి ఓ యాప్ ద్వారా పంటల వివరాల నమోదు చేయడం జరుగుతుందని జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నిరంజన్ రావు అన్నారు. ఇందులో భాగంగా గు...


Read More

బ్యాలెట్ పత్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన :  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బ్యాలెట్ పత్రాలను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా...


Read More

ఘనంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు

బోనకల్, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో గుర్రం నరేష్ గురు స్వామి వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రావినూతల శివాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు వి...


Read More

మండలంలో పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల

బోనకల్, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గురువారం పర్యటించి పలువురిని ఆశీర్వదించి, పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా ముస్తికుంట్ల గ్రామం లో పిల్లలమర్రి వెంకటేశ్వరరావు ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూ...


Read More

ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంటులో మర్పల్లి జట్టు విజేత

* ఎస్కెఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సనగారి కొండల్ రెడ్డి వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన :  సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 17 న ఎస్ కే ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ టూ ఆల్ క్రికెట్ టోర్నమెంట్ లో 70 టీంలు పాల్గొన్నా...


Read More

సుఖ, అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. .. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.సి. సుబ్బారాయుడ

లక్సెట్టిపేట , మార్చి 09, ప్రజాపాలన:   సుఖం, అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.సి. సుబ్బారాయుడు అన్నారు. గురువారం లక్సెట్టిపేట సబ్ జైలు లో ఖైదీలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంటువ్యాధుల పట్ల అవగాహన కల్...


Read More

వికారాబాదులో జియో ఫైబర్ ఇంటర్నెట్ సేవలు

* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ బ్యూరో 9 మార్చి ప్రజాపాలన : జియో ఫైబర్ ఇంటర్నెట్ సేవలు వికారాబాద్ ప్రాంతంలో విస్తరించడం శుభ పరిణామం అనే వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇంద్రాన...


Read More

ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించాలి

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన : ఈనెల 13న నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అధికారులందరూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సజావుగా ఎన్నికలు నిర్వహించాలన...


Read More

డయల్ యువర్ చైర్ పర్సన్ కు 13 ఫిర్యాదులు

* వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన : గతవారం వచ్చిన 21 ఫిర్యాదులలో 6 సమస్యలను పూర్తిగా పరిష్కరించామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల మంజుల రమేష్ అన్నారు. 14వ వారం వరకు ప్రతి సోమవారం నిర...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి మృతిచెందిన పానుగంటి కృష్ణ కుటుంబానికి ఆర్థి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం: మండలంలో నందివనపర్తి గ్రామంలో గురువారం అనారోగ్య కారణంగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నీరుపేదయైన పానుగంటి కృష్ణ పార్థివదేహాన్ని మాజీ ఎంపీపీ వర్త్యావత్  రాజు నాయక్ సందర్శించి నివాళులర్పించ...


Read More

రైతు బీమా చెక్కు అందించిన సొసైటీ

అధ్యక్షులు బిక్కీ కృష్ణ ప్రసాద్ మధిర  మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడుమధిర సొసైటీ పరిధిలో చలువాది రామకృష్ణ మడుపల్లి గ్రామనివాసి మరణించినందున నామిని వారి భార్య చలువాది నాగమణి కి 50000 రూపాయలు చెక్కును అందిచడం జరిగి...


Read More

ఆర్డబ్ల్యుసి ఏఈ మురళి వివాహానికి తరలిన

వెళ్లిన సర్పంచులు మధిర రూరల్ మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మురళి  వివాహానికి హాజరైనటువంటి మధిర మండల సర్పంచులు, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించటం జరిగినది ఈ సందర్భంగా సర్పంచ్...


Read More

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి ఐద్వా

 మధిర మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శీలం పుల్లారెడ్డి కాలేజీలోచట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఐద్వా రాష్ట్ర నాయకులు బుగ్గ వీటి   సరళ డిమాండ్ చేశారు.గురువారం ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి **అనాజ్ పూర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడు

ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 46వ రోజు సాయంత్రం యువనేత శ్రీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పాదయాత్రతో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అనాజ్ పూర్ గ్రామానికి చేరుకుని, గడపగడపకు తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివర...


Read More

స్వామికి నివాళులర్పించిన మల్లిబాబు యాదవ్

తల్లాడ, మార్చి 9 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ మండలం, తల్లాడ గ్రామానికి చెందిన డేగల స్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈరోజు వారి దశదిన కర్మ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ...


Read More

మహదేవపురంలో వసుంధర మెడికల్ అండ్ ఫ్యాన్సీ ని ప్రారంభించిన

ఎంపీపీ మొండెం లలిత. మధిర రూరల్ మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడుమహాదేవపురం గ్రామంలో గత 20 సంవత్సరాలుగా ఆర్ఎంపి వృత్తి నిర్వహిస్తూ ప్రజలకు అనేక సేవలందిస్తున్న గోంగూర నాగేశ్వరరావు మహదేవపురం లో ఏర్పాటుచేసిన వసుంధర ఫ్యాన్సీ అ...


Read More

కంటి వెలుగుసద్వినియోగం చేసుకోండి.మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్. మధిర రూరల్ మార్చ

 మధిర పట్టణములోనీ 14వ వార్డు నందు మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత కమీషనర్ రమాదేవి 14వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి నాగేశ్వర రావు కంటి వెలుగు" కార్యక్రమమును ప్రారంభించడం జరిగింది. వార్డు ప్రజలందరూఅవకాశాన్నిని సద్వినియోగం చేసుకొని కంటి వెల...


Read More

అమ్మ ఫౌండేషన్ అధ్యక్షురాలు మల్లు నందిని పలు కార్యక్రమాలు హాజరు

మధిర మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధిఈర మధిర పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత *భువనగిరి నారాయణ వనజ కుమారుడు  ఈరోజు వివాహం జరుపుకోనున్న *నూతన వరుడు భువనగిరి సాయి కృష్ణను ఆశీర్వదిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్  మల్లు భట్టి విక్రమార్క సత...


Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్

మధిర, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి: పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత *భువనగిరి నారాయణ వనజ కుమారుడు కొన్ని గంటల వివాహం జరుపుకోనున్న నూతన వరుడు భువనగిరి సాయి కృష్ణను ఆశీర్వదిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ మరియు మధిర శాసనసభ్యులు మల్లు భట్...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలి* సర్కిల్ ఇన్స్

మెట్రో న్యూస్,ఇబ్రహీంపట్నం:యువత ముఖ్యంగా ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ షీ టీమ్స్ ఎస్సై శ్రీనివాస్ సూచించారు. మున్సిపల్ పరిధిలోని మంగళ్పళ్లిలో గల భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు,ర్యాగింగ్,ఆడ  పిల్లలపై జరుగ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 9ప్రజాపాలన ప్రతినిధి **జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు **

ఉమర్ఖాన్ గూడ లో గిరి సాంఘి(మాజీ రాజ్యసభ సభ్యులు) 67వ, జన్మదినం సందర్భంగా వారిని వారి  స్వగృహంలో కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన  అనంతరం వారిని గజ మాలతో సన్మానించి, పుష్పాఅభిషేకం చేసిన లయన్ కేవి. రమేష్ రాజు మరియు రాజు గుప్తా . ఈ కార్యక్రమం...


Read More

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఎర్రుపాలెం మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి: స్థానిక టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు నందు బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాని ఘనంగా నిర్వహించినారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులక...


Read More

ప్రగతిపాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

     రాయికల్, మార్చి08;(ప్రజాపాలన ప్రతినిధి):       రాయికల్ ప్రగతి ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు లేనిదే ప్రపంచం లేదని మహిళలను గౌరవించుకోవటం మనందరి బాధ్యత అని, మహిళా లేకుండా సృష్...


Read More

భరత్ విద్యాసంస్థలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

 మధిర, మార్చి 8 ప్రజా పాలన ప్రతినిధి: పట్టణంలోని భరత్ విద్యాసంస్థలలో బుధవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాసంస్థల కరస్పాండెంట్,మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విద్యాలత వె...


Read More

మహిళ సంక్షేమం కోసం మహిళ ఆరోగ్య కేంద్రాలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల బ్యూరో, మ

మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా ఆరోగ్య కేంద్రాల ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హమాలివాడలో గల బస్తీ దవఖానలో ఏర్పాటు చేసిన ఆ...


Read More

*జిల్లా లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు*

మంచిర్యాల టౌన్, మార్చి 08, ప్రజాపాలన: దేశంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ముందుకు సాగుతున్నరని మహిళ అభ్యున్నతే దేశానికి అభ్యున్నతి అని సమాజానికి వెన్నెముకలా సేవలందించే మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించినప్పుడే దేశం పు...


Read More

ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్ర, *ప్లాన్ ప్రకారమే తెలంగాణ ప్రజలపై దాడికి ప

* మాజీ టిఎస్ఈడబ్ల్యూఐడిసి ఛైర్మన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ నాగేందర్ గౌడ్ వికారాబాద్ బ్యూరో 8 మార్చి ప్రజాపాలన :  ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న కుట్ర కాదు.!  తెలంగాణ ప్రజానీకం పై జరుగుతున్న కుట్ర.!! మహిళా దినోత్సవం రోజున ఒక మహిళ పై మోడీ ఈడి...


Read More

మహిళలు విద్యుతో పాటు నైపుణ్యానికి సాన పెట్టాలి

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి వికారాబాద్ బ్యూరో 08 మార్చి ప్రజాపాలన : సమాజంలో పురుషులు, మహిళలు అందరూ సమానమేనని మహిళలు విద్యతో పాటు తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, సానపట్టి ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నార...


Read More

భూముల కబ్జాపై అఖిలపక్ష సమావేశం

జన్నారం, మార్చ్ 08, ప్రజాపాలన: మండలంలోని అన్ని 34 గ్రామాలల్లో ఉన్న చెరువు భూముల కబ్జాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో అన్ని పార్టీ సంఘాల నాయకులు అఖిలపక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల జి...


Read More

31వ వార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

* కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ వికారాబాద్ బ్యూరో 08 మార్చి ప్రజాపాలన : కుటుంబ బరువు బాధ్యతలతో పాటు సామాజికంగా నైతికంగా బాధ్యతలను కూడా చక్కబెట్టే సామర్థ్యం గల మహిళ గొప్ప చాతుర్యత కలిగినదని వికారాబాద్ మున్సిపల్ 31వ వార్డు కౌన్సిలర్ మాలే గాయత్రీ ల...


Read More

*మాతృమూర్తులకు జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* -సామాజిక ఉత్పత్తిలో మహిళలను భాగస్వామ్యం చ

చేవెళ్ల మర్చి 8, (ప్రజా పాలన):- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రం మార్కెట్ యార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండల భారత జాతీయ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వడ్ల మంజుల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అత...


Read More

సమాజ స్థితిని, గతిని మార్చేది స్త్రీ - స్త్రీవైద్య నిపుణులు

రాయికల్, మార్చి08 (ప్రజాపాలన ప్రతినిధి): మానవ జీవనంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రత్యేకమైనదని అమ్మగా, ఆక్కగా,చెల్లిగా, స్నేహితురాలిగా,వ్యవస్థ నిర్వాహకురాలిగా,  ఇలా అనేక రకాల పాత్రలు పోషించే గొప్ప అవకాశం కేవలం మహిళకు మాత్రమే ఉందని, కావున మహిళలు తన శార...


Read More

పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

రాయికల్, మార్చి 08 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణ కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో మరియు పట్టణకేంద్రంలో భారతీయజనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి నివాస...


Read More

బహిరంగ సభను విజయవంతం చేయండి శంకరపట్నం ఫిబ్రవరి 8 ప్రజాపాలన రిపోర్టర్

శంకరపట్నం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపగోని బస్వయ్య ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల  సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిదిగా ఈ నెల 9న కరీంనగర్ లో జరిగే రేవంత్ రెడ్డి బహిరంగ సభక...


Read More

శాసన మండలిలో ప్రశ్నించే గళాన్ని గెలిపిద్దాం...!

* బిజెపి పట్టణ ఇంచార్జ్ మరాఠి శివప్రసాద్ వికారాబాద్ బ్యూరో 08 మార్చి ప్రజాపాలన : ఉమ్మడి మహబూబ్ నగర్ -రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని బిజెపి పట్టణ ఇంచార్జ్ మరాఠి శివప్రసాద్ బుధవారం ఒక ప...


Read More

సర్పంచ్ మారెళ్ళ మమత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం..

తల్లాడ, మార్చి 8 (ప్రజాపాలన న్యూస్):  తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత ఆధ్వర్యంలో బుధవారం మహిళ దినోత్సవాన్ని గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ఎంపీఓ కొండపల్లి శ్రీదేవి హాజరై గ్ర...


Read More

సర్పంచ్ అలేఖ్య అధ్వర్యంలో మహిళా దినోత్సవం

తల్లాడ, మార్చి 8 (ప్రజాపాలన న్యూస్):  మండల పరిధిలోని కేశవాపురం గ్రామ సర్పంచ్  వనిగండ్ల అలేఖ్య అశోక్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి మండల పంచాయతీ అధికారి శ్రీదేవి హాజరయ్య...


Read More

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి **ఘనంగా నవ్య పౌండేషన్ ఆధ్వర్యంలో మహిళ దినోత్స

ఇబ్రహీంపట్నం లొని నవ్య పౌండేషన్ కార్యాలయము లొ మహిళా దినోత్సవం వెడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్రీరమ్య మాట్లాడుతూ మహిళల పై జరుగుతున్న లైంగిక వేధింపులు, అమానుష సంఘటనల పై ప్రభుత్వలు కఠినమైన శిక్ష లు విదించె విధంగా చట్టా...


Read More

ఇబ్రహీంపట్నం మార్చ్ తేదీ 8 ప్రజా పాలన ప్రతినిధి **మహిళా సోదరిమనులందరికి అంతర్జాతీయ మహిళా దిన

ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయం లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఏం ఎల్ ఎ కార్యాలయం లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించి మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్ లను పూల దండలతో సన...


Read More

జేఎస్ఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం.. రాధాకృష్ణను సన్మానించిన మంత్రి పువ్వాడ..

 తల్లాడ(ఖమ్మం), మార్చి 8 (ప్రజా పాలన న్యూస్): ఖమ్మం జిల్లాలో జనశిక్షణ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత స్వయం ఉపాధి శిక్షణలు టైలరింగ్,హ్యాండ్ ఎంబ్రాయిడర్,బ్యూటిషన్,జ్యూట్ బ్యాగ్స్,బ్యాంబూ ఆర్టికల్స్,కంప్యూటర్,ఎలక్ట్రికల్ మరియు ప్ల...


Read More

స్టేషన్ రావినూతల ప్రజలకు త్రాగునీటి కష్టాలు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన పట్టించ

బోనకల్, మార్చి 08 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని పలుచోట్ల వేసవికి ముందే తాగునీటి ఎద్దటి నెలకొంది. గ్రామాల వైపు మిషన్ భగీరథ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో నీటి కష్టాలు రెట్టింపవుతున్నాయి.మండలంలోని స్టేషన్ రావినూతల2 మారుమూల ఉంది. గత వారం ...


Read More

ఇబ్రహీంపట్నం మార్చ్ తేదీ 8 ప్రజా పాలన ప్రతినిధి **సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన మర్రి నిరంజన్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు & ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి   మంచాల మండలం జపాల  గ్రామానికి చెందిన  ఓరుగంటి పెంటమ్మ w/'  స్వామి గౌడ్  కి ఏఐసీసీ సభ్యులుతెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్  క్యాంపి నియర్&n...


Read More

మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ

మధిర, మార్చి 8 ప్రజా పాలన ప్రతినిధి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా తెలంగాణ ప్రభుత్వం నేడు రాష్ట్ర మొత్తం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగింది. అందులో భాగముగా మధిర మున్సిపాలిటీ లోని 461 సంఘాలకు 2018-19 మరియు 2019-20 సంవత్సరాలకు సంబ...


Read More

రెండో రోజు కొనసాగుతున్న రైతుల నిరాహార దీక్ష నీటిపారుదల శాఖ డీఈ పై అగ్రహం వ్యక్తం చేసిన రైతు

బోనకల్, మార్చి 08 : సాగర్ నీళ్లందక మొక్కజొన్న ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం ఆళ్ళపాడు గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు, గోవిందపురం(ఏ) సర్పంచ్ భాగం శ్రీనివాసరావుతో పాటు పలు గ్రామాల రైతులు చేపట్టిన నిహార దీక్ష రెండో రోజుకు చేరు...


Read More

మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి ఎంపీపీ అన్నం మంగ-చిన్నన్న.

లక్షేట్టిపెట్, మార్చి 08, ప్రజాపాలన:    మహిళలు అన్ని రంగాలలో  ముందుండాలని  ఎంపీపీ అన్నం మంగ-చిన్నన్న పేర్కొన్నారు. బుధవారం  అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పట్టణం లోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మహిళా ప్రజా ప్రతినిధులకు సన్...


Read More