21ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు

Published: Thursday April 28, 2022
ఇబ్రహింపట్నం ఏప్రిల్ 27 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది గ్రామ శాఖ అధ్యక్షులు నల్లోల రమేష్ గ్రామంలో ఎగురవేయడం జరిగింది అనంతరం మన కట్ట దగ్గర సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి  జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద నరసింహా రెడ్డి కో ఆప్షన్ సభ్యులు పో రెడ్డి సురేందర్ రెడ్డి మడుపు గోపాల్ ఉపాధ్యక్షులు మడుపు శ్రీశైలం ప్రధాన కార్యదర్శి బొడుసు వెంకటేష్ యాదవ్ మరియు తెరాస నాయకులు దండి నరసింహ యాదవ్ బోసు పల్లి చంద్రశేఖర్ పో రెడ్డి రంగారెడ్డి  బ్రహ్మానంద రెడ్డి ఎన్నో వెంకట్రెడ్డి, ఇంద్ర శ్రీ కృష్ణ, హరి కృష్ణ, మోహన్, కర్ణాకర్, నరకుడి ఆనంద్, శ్రీనివాస్ నల్లోల రవీందర్, బుగ్గ రాములు, సురేందర్. మరియు పోచారం ఉపసర్పంచ్ భగీరథ సాగర్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రియాజుద్దీన్ గొర్రిగా రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.