రెంటపల్లి శ్రీనివాస్ కు పరామర్శ
Published: Tuesday April 06, 2021
మధిర, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మటూరు గ్రామంలో ఎస్సీ సెల్ల్ గ్రామ అధ్యక్షుడు రెంటపల్లి శ్రీనివాస్ గారికి కొద్దిరోజుల క్రితం శస్త్ర చికిత్స చేపించుకోగా వారిని పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాల దుర్గా ప్రసాద్ గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ జిల్లా కిస్సాన్ కాంగ్రెస్ మొక్క శేఖర్ హుస్సేన్ ఎస్సీ సెల్ల్ మండల అధ్యక్షుడు ధారా బాలరాజు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమాటి నవీన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ సేవా దల్ అధ్యక్షుడు ఆదురీ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు ఆవుల కిరణ్ సర్పంచ్ లు పులిబండ్ల చిట్టిబాబు కర్ణాటి రామారావు బండారు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: