నేడేశ్రీ మృత్యుంజయ స్వామి దేవస్థానం ధ్వజస్తంభం మహా అన్నదానంమధిర జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధ
Published: Wednesday February 01, 2023
మధిర పట్టణంలోని వైరా నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం స్వామివారి విగ్రహాల ప్రతిష్ట ఫిబ్రవరి 5వ తేదీన వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు తెలిపారు.ఫిబ్రవరి 5వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .
Share this on your social network: