ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 24ప్రజాపాలన ప్రతినిధి ***శ్రీశ్రీ హరిహర మహా క్షేత్రం దేవాలయం వద్ద

Published: Saturday February 25, 2023

రంగారెడ్డి జిల్లా మంచాల మండలలోని మంచాల గ్రామంలో శ్రీశ్రీ హరిహర మహా క్షేత్ర  దేవాలయ పుననిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే,  రంగారెడ్డి జిల్లా బారాసా అధ్యక్షులు   మంచిరెడ్డి కిషన్ రెడ్డి  బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు  క్యామ మల్లేష్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్  సత్తు వెంకటరమణా రెడ్డి, ఎంపీపీ శ్రీమతి నర్మదా , పి ఎ సి ఎస్  చైర్మన్ బుస్సు పుల్లా రెడ్డి , మండల బారసా అధ్యక్షులు  చీరాల రమేష్, గ్రామ సర్పంచ్ శ్రీ జగన్ రెడ్డి , ఎంపిటిసి ఎడమ నరేందర్ రెడ్డి, మండల   గ్రామ పెద్దలు పాల్గొన్నారు.