మియాపూర్ ఆర్ బి ఆర్ శృతి బ్లాక్ గణేష్ లడ్డును రూ.81 వేలకు వై. శీనివాస్గౌడ్ కైవసం చేసుకున్న వైనం

Published: Tuesday September 06, 2022
శేరిలింగంపల్లి ప్రజా పాలన సెప్టెంబర్ 5  :శేరిలింగంపల్లి  నియోజకవర్గం పరిధి
లోని ఆర్ బి ఆర్ శృతి బ్లాక్ లో కొలువు దిరిన గణనాథుడి దగ్గర ఆదివారం
రోజు గణపతి లడ్డు వేలం పాటలో  
పాల్గొన్న వై.శ్రీనివాస్ గౌడ్ మహిమ
గల గణేష్ మహారాజ్ లడ్డును రూ.81,000/ లకు కైవసం చేసుకున్నారు.
అలాగే లక్కీ డ్రా కూపన్ లో కూడా
చిన్నారి కూతురైన వై తన్విక తండ్రి వై.శ్రీనివాస్గౌడ్ అదే వినాయకుడి వద్ద
మరో లడ్డూను కైవసం చేసుకున్నామని సూర్య ప్రభంజనం ప్రతినిధితో స్పష్టం చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..... తనకు గణేష్ లడ్డూ వేలంపాటలో దక్కించుకోవడం ఎంతో సంబరంగా ఉందని శ్రీనివాస్ గౌడ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎప్పటి ఎప్పటినుండో వినాయకులడును వేలంపాటలో తీసుకోవాలని తపన ఉండేదని అది ఈరోజు లడ్డూను తీసుకోవడం ఈ జన్మకు సార్థకమైనట్లు
భావిస్తున్నట్లు మీడియా మిత్రులతో తన మనసులోని ఆనందాన్ని వెళ్లగకుతున్నట్లు పేర్కొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో.....