పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన కార్పొరేటర్ సుభాష్ నాయక్

Published: Tuesday October 04, 2022
మేడిపల్లి, అక్టోబర్3 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు పంపిణీ చేశారు.