పొల్కంపల్లి గ్రామం అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని సర్పంచ్

Published: Friday June 17, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 16 ప్రజాపాలన ప్రతినిధి.

పోల్కంపల్లిలో గ్రామ పంచాయతీ నిధుల నుండి సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన
సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి  ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్, ఉపసర్పంచ్ కొమ్మిడి జంగారెడ్డి, వార్డు సభ్యులు శేషిరేఖ, బాలకిషన్, బాలమని, మహేష్ గౌడ్, మన్నెమ్మ, శోభ, యాదగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.