సంగారెడ్డి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ జగదీశ్వర్ కు పీతృవియోగం
Published: Thursday September 30, 2021
హైదరాబాదు 29 సెప్టెంబర్ ప్రజాపాలన ప్రతినిధి : పంచాయతీ రాజ్ శాఖ సంగారెడ్డి జిల్లా ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తుమ్మలపల్లి జగదీశ్వర్ తండ్రి శ్రీ తుమ్మలపల్లి వీర సంగప్ప మంగళవారం నాడు రాత్రి గుండెపోటుతో పరమపదించారు. వయస్సు 90 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం, మల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన తుమ్మలపల్లి వీర సంగప్ప గతంలో మల్లారెడ్డి పేట్ గ్రామ పట్వారిగా కూడా పనిచేశారు. వీరికి ఎనిమిది మంది సంతానం.
Share this on your social network: