చత్రపతి శివాజీ శోభయాత్ర

Published: Monday February 20, 2023

షాబాద్  ప్రజాపాలన ::= షాబాద్ మండల్ నగర్ గూడ నుండి అన్ మోల్ గార్డెన్ వరకు చత్రపతి శివాజీ శోభాయాత్ర బజరంగ్ దళ్ విభాగ్ కో కన్వీనర్ గూడెం రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింద  ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా  కొండల్ రెడ్డి రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజం శివాజీ అడుగుజాడల్లో నడవాలని ఆయన జీవిత చరిత్రను వివరించరు ప్రతి ఒకరు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం నిత్యం హిందువులపై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని దానికోసం మీరందరూ ఒక చత్రపతి శివాజీ లాగా యుద్ధం చేయవలసివస్తుంది . వెనక అడుగు వెయ్యవద్దని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు, లిఖిత్ చేవెళ్ల బజరంగ్దళ్ ప్రముఖ ధనుష్ వినయ్, నాగరాజు, శివ, కృష్ణ, పాండు ప్రవీణ్ కుమార్, మల్లేష్, శ్రీనివాస్, జంగయ్య, లింగం, మహేందర్, కిరణ్ ,రాము, వివిధ గ్రామాల నుండి యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.*