అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి
Published: Thursday September 30, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్ లక్ష్మీనారయణ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ మందుముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి, ఈ ఈ నాగేందర్, ఏఈ వసంత, మరియు మున్సిపల్ అధికారులు, కాలనీవాసులతో కలిసి కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు లూకాస్, అశోక్ గౌడ్, నాగేశ్వర్ రావు, గోపాల్, నర్సింహ, మధుబాబు, సంజీవ యాదవ్, వల్లూరి శ్రీనివాస్, పున యాదగిరి, నర్సింహ, జాకీర్, శీను, కుమార్, రవి కుమార్, సురేష్, సుధాకర్, అలీం తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: