అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

Published: Thursday September 30, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్ లక్ష్మీనారయణ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ మందుముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి, ఈ ఈ నాగేందర్, ఏఈ వసంత, మరియు మున్సిపల్ అధికారులు, కాలనీవాసులతో కలిసి కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు లూకాస్, అశోక్ గౌడ్, నాగేశ్వర్ రావు, గోపాల్, నర్సింహ, మధుబాబు, సంజీవ యాదవ్, వల్లూరి శ్రీనివాస్, పున యాదగిరి, నర్సింహ, జాకీర్, శీను, కుమార్, రవి కుమార్, సురేష్, సుధాకర్, అలీం తదితరులు పాల్గొన్నారు.