శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానం, మధిర శివాలయంలో అన్నదానం
Published: Tuesday August 31, 2021
మధిర, ఆగష్టు 30, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి సోమవారం ఉదయం గం. 11-30 ని.లకు శివాలయం ధర్మకర్త శ్రీ పబ్బతి రమేష్ఆధ్వర్యంలో అన్నదానం జరుగును ఈరోజు అన్నదాతలు శ్రీ లింగం శెట్టి శ్రీనివాసరావు ధర్మపత్ని విజయలక్ష్మి కుమారుడు రాజశేఖర్. శ్రీనివాస్ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సోమవారం శివాలయంలో నా కుమారుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరరావు, పూజారులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ శర్మ మరియు కమిటీ మెంబర్స్, ఆలయ సిబ్బంది మరియు మై నీడి జగన్ మోహన్ రావు, గుర్రం రామారావు గారు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: