శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానం, మధిర శివాలయంలో అన్నదానం

Published: Tuesday August 31, 2021

మధిర, ఆగష్టు 30, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి సోమవారం ఉదయం గం. 11-30 ని.లకు శివాలయం ధర్మకర్త శ్రీ పబ్బతి రమేష్ఆధ్వర్యంలో అన్నదానం జరుగును ఈరోజు అన్నదాతలు శ్రీ లింగం శెట్టి శ్రీనివాసరావు ధర్మపత్ని విజయలక్ష్మి కుమారుడు రాజశేఖర్. శ్రీనివాస్ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సోమవారం శివాలయంలో నా కుమారుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరరావు, పూజారులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ శర్మ మరియు కమిటీ మెంబర్స్, ఆలయ సిబ్బంది మరియు మై నీడి జగన్ మోహన్ రావు, గుర్రం రామారావు గారు తదితరులు పాల్గొన్నారు