నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలోఆహ్లాదకరభరితంగా వనభోజన
నవంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోో నాయి బ్రాహ్మణు ఆధ్వర్యంలో వన భోజన సందర్భంగా
ఎంతో ఆనందంగా ఆహ్లాదభరితంగాఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి "ఆలేటిసత్యనారాయణ" ఆధ్వర్యంలో జరిగిన వనభోజన కార్యక్రమంలో,జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు తూముల నాగభూషణం , ఖమ్మం టౌన్ అధ్యక్షలు నంద్యాలనరసింహారావు , కార్యదర్శులు మాదారపు హరి, కార్యక్రమం మధిర మండల అధ్యక్షులు ఆదిమూలం పుల్లారావు, కార్యదర్శిపొన్నవెల్లి అప్పారావు,గౌరవ సలహాదారులు లింగంపల్లి అప్పారావు, . ఎర్రుపాలెం మండల అధ్యక్షలు వేములపల్లి శంకర్ గారుపాల్గొన్నారు. ఈ కార్యక్రమం మధిర పట్టణ నా యి బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు ఓగిరాల వాసు " టౌన్ కార్యదర్శికాపారపుబాలాజీ,మరియుకమిటీ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి కుటుంబ సభ్యులందరికీ టౌను అధ్యక్ష కార్యదర్శులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
Share this on your social network: