అభివృద్ధిలో దూసుకెళ్తున్న మధిర మున్సిపాలిటీ జడ్పీ చైర్మన్ లింగాల

Published: Tuesday January 24, 2023
కమల్ రాజ్ మధిర 23 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారంనాడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్మన్*మున్సిపాలిటీ పరిధిలోమడుపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన డైనింగ్ హాల్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మొదలగు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, మరియు మడుపల్లి,మధిర కౌన్సిలర్ల తో కలిసి శంకుస్థాపన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బస్తీ దవాఖానను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ కేటీఆర్ పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామా నాగేశ్వరరావు నాయకుల సహాయ సహకారాల చొరవతో
మధిర మున్సిపాలిటీలో అభివృద్ధి దూసుకొని వెళుతుందని రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి పనులు చేసుకుని జిల్లాలోని మధిర మున్సిపాలిటీగా అభివృద్ధిలో ఉంటుందని వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత వైస్ చైర్మన్ విద్యాలత వెంకటరెడ్డి విజయలక్ష్మి ఓంకార్ కిరణ్ కళ్యాణి మాధవి రంగశెట్టి కోటేశ్వరావు బిక్కీ కృష్ణప్రసాద్ బివిఆర్ ఉపాధ్యాయులు ఉన్న ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య