మహిళపై విరుచుకుపడ్డ సీఐ నాగేశ్వరరావు ను శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్

Published: Monday July 11, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి. 

సీఐ నాగేశ్వర్ రావు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్ బి నగర్ డీసీపీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఇన్చార్జి మల్రెడ్డి రామిరెడ్డి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి  ఆధ్వర్యంలో జరిగింది యూత్  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనుకిరణ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు రక్షణ కరువైందని పోలీసులే కాపాడబోయిది పోలీసులు భక్షకుల వ్యవరిస్తూనరని అను కిరణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని  కాపాడలేని ఈ ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడుతుంది అని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం గంతులేయడం కాదు  ప్రజలను ఎలా కాపాడాలి అనేది ప్రభుత్వం నేర్చుకోవాలి టిఆర్ఎస్ పాలనలో రక్షకబటులే భక్షక భటుల తయారవుతున్నారని మహిళల లపై విరచబడుతున్నారు. 
సీఐ ని వెంటనే సస్పెండ్ మరియు అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేయడం జరిగింది లేనిపక్షాన 24 గంటలలో అని పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం అని హెచ్చరించడం జరిగింది. 
 
 
 
Attachments area