మండలం పరిధిలోగ్రామంలో టీఆర్ఎస్ పార్టీ 21వ వార్షికోత్సవం వేడులు

Published: Thursday April 28, 2022
మధిర ఏప్రిల్ 27 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు దెందుకూరు రాయపట్నం మాటూరు మాటూరు పేట పలు గ్రామాల్లో టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ పార్టీ 21 ఆవిర్భావ వార్షికోత్సవం వేడుకలు మండల పరిధిలో పలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగినది గ్రామంలో  టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జండా పండుగ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ నాయకులు అమిరనేని వెంకటేస్వరరావు, ఉద్దండు, మాదాల శరత్, గుర్రం శివ, గుర్రం భాస్కర్, అల్లు అంకబాబు, కొల్లూరి శ్రీను, కందుకూరి నాగబాబు, పగడిపల్లి రాములు, వెంకటనారాయన, బ్రమ్మం, కొండూరు నాగరాజు, పలు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నండూరి సుశీల మేడిశెట్టి లీలావతి బుచ్చయ్య కృష్ణారెడ్డి పలు గ్రామాల టిఆర్ఎస్ నాయకులు జెండా ఆవిష్కరించి ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలోనే ప్రజలు అన్ని వర్గాల రైతు పక్షం దళిత బంధు అనేక రకాల సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్లాయని కెసిఆర్ ప్రభుత్వానికి మేము ఎప్పుడూ అండగా ఉంటామని తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు రైతుకు మేలు జరిగిందని ఇంకా రాబోయే కాలంలో దేశంలోనే మనం ఆదర్శంగా తీసుకుని మన సంక్షేమ ఫలాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీసుకుంటున్న వారు తెలిపారు