జమలమ్మ కు టిఆర్ఎస్ నాయకుల నివాళి....

Published: Monday November 22, 2021
ఎర్రుపాలెం నవంబర్ 21 ప్రజా ప్రతినిధి : మండలంలోని అయ్యావారి గూడెం గ్రామానికి చెందిన మొండ్రు శంకర్ రావు తల్లి మొండ్రు జమలమ్మ దిశదినకర్మకు హాజరై జమలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీ చావా రామకృష్ణ, ఎర్రుపాలెం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పంభీ సాంబశివరావు, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాస్ రెడ్డి, మండల ఎంపిపి దేవరకొండ దేవరకొండ శిరీష, జెడ్ పి టి సి శీలం కవిత, మండల ప్రచార కార్యదర్శి కాలసాని వెంకట నారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు రామిరెడ్డి  కార్యదర్శి బాలశౌరి, కాపు వరప్రసాద్ (స్టాలిన్), సోసైటి డైరెక్టర్ మొండ్రు మోక్షం, మారభత్తులు వెంకటేశ్వర్లు, లక్కిరెడ్డి నర్సిరెడ్డి, మారబత్తుల వెంకన్న తదితరులు పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.