చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీమంత్రి కృతజ్ఞతలు

Published: Wednesday December 07, 2022
చేవెళ్ల:(ప్రజాపాలన)
 
సోమవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం తెలిసిందే ఈ ధర్నాలో పాల్గొన్న చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.