మేము సైతం వరద బాధితులు కోసం
Published: Monday August 01, 2022
మధిరజూలై 31 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు ప్రస్తుతం వర్షాలు బాగా ఉండి గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగిన ఎన్నో గిరిజన కుటుంబాల బిడ్డ గోడు అంత ఇంత కాదు. వీరి దయనీయ పరిస్థితి చూసి చలించి రాష్టంలో పేరు గాంచిన టీఎస్ యు టి వరద బాధితుల సహాయం నిమిత్తం సేకరించిన విరాళాలతో పాత బట్టలు సేకరణలో అనేక మంది దాతలు ముందు కొచ్చారు.
Share this on your social network: