సీపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా 5వ సారి ఎన్నిక* కావలి నరసింహ*
Published: Friday September 09, 2022
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గా కావలి నరసింహ ఎన్నిక సీపీఐ రాష్ట్ర మూడో మహాసభలో రాష్ట్ర సమితి సభ్యులు గా కావలి నరసింహ ఎన్నికయ్యారు ఈ సందర్బంగా కావలి నరసింహ మాట్లాడుతూ ఐదు వ సారి రాష్ట్ర కమిటి కౌన్సిల్ ఎన్నిక కావడంజరిగింది ప్రజల సమస్యల పైన సమరశీల పోరాటాలు నిర్వహించడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కరంకోసం కృషి చేస్తానని అన్నారు. పోరాటాల ద్వారా ఎర్రజెండా ఔన్నత్యాన్ని పెంచటానికి కృషి చేస్తానని అన్నారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇప్పించటంకోసం ప్రభుత్వంతో పోరాటాలు చేయడంతో పాటు, ప్రభుత్వ భూముల లో పేదలతో గుడిశెలు వేయిస్తామని అన్నారు. ప్రజల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు
Share this on your social network: