కరోనా వాక్సిన్ మొదటి డోసు

Published: Tuesday March 16, 2021
మధిర, మార్చి 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలపరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ విజయభాస్కరరెడ్డి గారు మధిర ప్రభుత్వ వైద్యశాలనందు కరోనా వాక్సిన్ మొదటి డోసు చేయుంచు కున్నారు డేటా ఆపరేటర్ కుసుమ వివరాలు నమోదుచేయగా వాక్సినటర్ పి సంధ్య స్టాఫ్ నర్స్ వి మాధురి Anm చల్లా ప్రసన్న రాజ్య లక్ష్మి బృందం కరోనా మండల టాస్క్ఫోర్స్ అధికారి(ఎంపీడీఓ )విజయభాస్కరరెడ్డిగార్కి మొదటి డోసు చేసినారు అనంత్రం dr కనకపు డి అనిలకుమార్ పర్యవేక్ష ణ లోఅర్ద ఘంటా అబజర్వేషన్ లో ఉన్నారు