నియోజకవర్గ పరిధిలోమహానాడుకి తరలి వెళ్లిన తెలుగు తమ్ములు మధిర

Published: Saturday May 28, 2022

రూరల్ మే 27 ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో శుక్రవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ జరిగే మహానాడు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షు వాసిరెడ్డి రామనాథం ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో తెలుగు తమ్ముళ్లు మేము సైతం అంటూ మహానాడుకు తరలివెళ్లిన అభిమానులు   ఓంగొల్ లో జరిగినట్టు వంటి మహానాడు కార్యక్రమానికి తరలి వెళ్లిన తెలుగు దేశం పార్టీ ఎస్ సి సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు రాజుపాలెం ఎంపీటీసీ దోమందుల సామేలు , జిల్లా నాయకులు గూడూరు వెంకటేశ్వర రెడ్డి , మండల నాయకులు  దేవరకొండ మోహన్ రావు , బీసీ నాయకులు వేముల శ్రీను వాసు రావు , కొర్లపాటి శ్రీను వాసు రావు , వేముల లక్ష్మి నారాయణ , శ్రీలం హరీష్ రెడ్డి , SK. లాలూ  మరియు తదితరులు పాల్గొన్నారు.టీడీపీ మహానాడు లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.వాసిరెడ్డి రామనాధం మున్సిపాలిటీ నీ పరిధిలో పట్టణ అధ్యక్షుడు హనుమంతరావు మేడ వెంకటేశ్వరరావుకార్యకర్తలు అభిమానులు మహానాడుఒంగోలు లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు లో సభ వేదికపై తెలంగాణ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, మధిర అసెంబ్లీ ఇంచార్జ్ డా.వాసిరెడ్డి రామనాధం . తరలి వెళ్లారు