రైతు పండించిన ప్రతి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Friday April 22, 2022
మధిర ఏప్రిల్ 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతు బాంధవుడు రైతు పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం మధిర మార్కెట్ యార్డ్ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  ఆనంతరం కేసిఆర్  చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మధిర మండల పట్టన టిఆర్ఎస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు మార్కెట్ యార్డ్ అధికారులురైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మార్కెట్ చైర్మన్ నాగేశ్వరావు ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ లత ఎంపీపీ లలిత టిఆర్ఎస్ పట్టణ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ వెంకటేశ్వరరావు రమేష్ శ్రీనివాస్ వీరారెడ్డి నరేందర్ రెడ్డి రైతుబంధు చైర్మన్ చావా వేణు సీతారామిరెడ్డి రాఘవ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు