మధిర రైల్వే స్టేషన్ నందు అన్ని రకాల ట్రైన్ లకు టిక్కెట్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ

Published: Thursday August 19, 2021
మధిర, ఆగష్టు 18, ప్రజాపాలన ప్రతినిధి : భద్రాచలం రోడ్డు విజయవాడ ప్యాసింజర్ పునరుద్ధరణ చేయాలన రైల్వే స్టేషన్ ముందు నిరసన తెలియజేసిస్టేషన్ మాస్టర్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు మండల కార్యదర్శి మంద సైదులు సిఐటియు జిల్లా నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వడ్రాణపూ మధు మద్దాల ప్రభాకర్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాజీ ని వెంకట నరసయ్య ముచ్చు నాగేశ్వరరావు పేరు స్వామి తదితరులు పాల్గొన్నారు