వైరా అసెంబ్లీ వైరా పట్టణం 3వ వార్డ్ సంత బజార్ లో మోహన్ నాయక్

Published: Friday June 24, 2022
సేవ, సుపరిపాలన, అంత్యోదయ లక్ష్యాలతో  భారత దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళుతున్న ప్రధానమంత్రి శ్రీ Narendra Modi  గారి పాలన ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా Bharatiya Janata Party (BJP)  నిర్వహిస్తున్న "గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్" లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పధకాలను వైరా నియోజకవర్గం లో విశ్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న బీజేవైయం ఖమ్మం జిల్లా ఇంచార్జ్ కట్రావత్ మోహన్ నాయక్ 
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 8 సంవత్సరాల పాలనలో సాధించిన విజయాల గురించి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు మహిళలు మాట్లాడుతూ ఆర్థికంగా కుటుంబ పోషణ భారంగా మారింది చదువుకున్న మహిళలం సైతం కూలి పనికి వెళ్లాల్సి వస్తుంది అని వాపోయారు
మోహన్ నాయక్ గారు మాట్లాడుతూ *FREE SEWING MACHINE SCHEME YOJANA 2022* ద్వారా
మీ మహిళలందిరికి కుట్టు మెషిన్ లు ఇప్పిస్తాను అని అంతే కాకుండా కుట్టిన బట్టలు కూడా ఎక్సపోర్ట్ కూడా చేపిస్తానని హామీ మీరు ఆర్థికంగా నిలబడే వరకు మీ వెంటే ఉంటానని హామీ ఇచ్చారు
మహిళలందరు కలిసి మోహన్ నాయక్ గారిని శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో వైరా అసెంబ్లీ కన్వీనర్ బండారు నరేష్ వైరా పట్టణ ప్రధాన కార్యదర్శి మనుబోలు వెంకట కృష్ణ,పాపగంటి నరేష్,బీజేవైయం వైరా పట్టణ అధ్యక్షులు పిల్లి వెంకట సతీష్ బీజేవైయం ప్రధాన కార్యదర్శి కొమ్ము విజయ్,బీజేవైయం ఉపాదక్షులు కూరగాయల దిలీప్,సింగు బద్రి కార్యదర్శి సునీల్ నాయక్,నవీన్,తదితరులు పాల్గోన్నారు