డాక్టరేట్ తీసుకున్న 'పదిరావు'శ్రీనివాస చారిని ఘనంగా సన్మానించిన అశ్వాపురం సిపిఐ పార్టీ నాయ

Published: Friday November 18, 2022
అశ్వాపురం (ప్రజా పాలన.)
అశ్వాపురం  మండలం మొండికుంట నివాసి అయిన పది రావూరి శ్రీనివాసచారి ఇటీవల తను నమ్ముకున్న వాస్తు రంగంలో అంచలంచెలుగా ఎదుగుతూ అమెరికన్ యూనివర్సిటీ నుండి థాయిలాండ్ దేశంలో అక్కడి గవర్నర్ చేతుల మీదుగా డాక్టర్ తీసుకున్న సందర్భంగా అశ్వాపురం  సిపిఐ జిల్లా పార్టీ నాయకులు కమటం వెంకటేశ్వరావు సారధ్యంలో అశ్వాపురం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అనంత నేని సురేష్ అధ్యక్షతన ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శివేల్పుల మల్లికార్జున్ మరియు సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు మెలపురా సురేందర్ రెడ్డి రాయపూడి రాజేష్ పవన్ సాయి వెంకటనర్సయ్యనాయకులు ముత్తబోయిన వెంకటేశ్వర్లు శ్రీనివాస చారిని ఘనంగా సన్మానించి డాక్టరేట్ తీసుకున్నందుకు అభినందనలు తెలియజేశారు .