మెడికో విద్యార్థిని ప్రీతి మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలి,బీజేపీ మధిర ఫిబ్రవరి 27
Published: Tuesday February 28, 2023
తెలంగాణ లో నిత్యం మహిళ్లపై దాడ్లు, అత్యాలు, అత్యాచారాలు, జరుగుతున్నా,రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని, అసలు ఈ రాష్టంలో ప్రభుత్వం ఉందా అని బీజేపీ ప్రశ్నిస్తుంది,
ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి,మెడికో విద్యార్థిని, ప్రీతి కి న్యాయం చేయాలన్నీ, బీజేపీ పార్టీ డిమేండ్ చేస్తుంది,ఈ కార్యక్రమం లో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి,పెరుమాళ్ళపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికార ప్రతినిధి, రామిశెట్టి నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు,ప్రధాన కార్యదర్శులు, పగడాల నాగేంద్రబాబు, బియ్యవరపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు, పెరుమాళ్ళపల్లి మోహనరావు,మర్శకట్ల స్వర్ణకర్, నల్లపు జైపాల్, ఎస్.కె జానీ, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: