కాంగ్రెస్ బిజెపి యువజన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరిక

Published: Monday November 28, 2022
మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  నేత్ర్యత్వంలో టీఆర్ఎస్ (బి.ఆర్.ఎస్) పార్టీ సీనియర్ నాయకులు పిట్టల నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్,బిజెపి యువజన నాయకులు, మహిళలు 150 మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో మేము బాగస్వాములు అవుతామని 
ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్యాలయంలో చిల్కానగర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ యువజన సీనియర్ నాయకులు మేకల జీవన్,జే,ఏ,సీ నాయకులు వడ్డేపల్లి వెంకటేష్,బొలిశెట్టి కిరణ్,బోనే అనీష్,బీజేపీ యువజన నాయకులు పొట్ట వినోద్,మేకల కుమార్,కిషన్ ముదిరాజ్, సుశీల్ దాస్, చిలువేరు ప్రవీణ్,మహేందర్,యుగేందర్,గంధమల్ల నాగరాజు మరియు మహిళలు విజయ,రూప వారి మిత్రబృందం నూట యాభై మందికి పైగా ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు 
పల్లె నర్సింగరావు,తెరాస సీనియర్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి, ఈరెల్లి రవీందర్ రెడ్డి,కొంపల్లి రవీందర్ ముదిరాజ్,డివిజన్ తెరాస మాజీ అధ్యక్షులు చేర్యాల శ్రీనివాస్,ఇర్షాద్ ఖాన్ ,కొంపల్లి రాజకుమార్,శనిగరం తిరుమలేష్,వేముల పరమేష్,రామచర్ల బలరాం,మారపాక సాయిలు,పల్నాటి కృష్ణయ్య కొండ్ర రాములు,కొంగరి రాంచందర్,పొడిశెట్టి కృష్ణ,మాయ ప్రవీణ్,గుర్రాల ప్రవీణ్,డివిజన్ బాబా సమీర్,విద్యార్థివిభాగం అధ్యక్షలు యాసరేని నరేష్ ప్రజాపతి,దాచేపల్లి శివ, తదితరులు పాల్గొన్నారు.