వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు.

Published: Thursday March 10, 2022
మధిర మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం రూరల్ గ్రామం సిద్దినేని గూడెంలో బుధవారం నాడుసిద్దినేని గూడెంలో పశు వైద్య శిబిరం ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మధిర ఆధ్వర్యంలో సిద్దినేని గూడెం గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగినది సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్ఈ ప్రభుత్వాన్ని రైతు పక్షాన ఉండే ప్రభుత్వం అని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ చిత్తారు నాగేశ్వరరావు ప్రెసిడెంట్  వేమిరెడ్డి పెద్ద నాగిరెడ్డి ఎంపీటీసీ తోక రాజేశ్వరి సొసైటీ చైర్మన్ కటికలసీతారాం రెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ కటికల సత్యనారాయణ రెడ్డి వెటర్నరీ డాక్టర్ ఉమా అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్ రఫీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి చౌద రెడ్డి  గ్రేడ్ త్రీ కార్యదర్శి లక్ష్మణ్ సూపర్వైజర్లు దినేష్ కుమార్ జగదీష్ కుమార్ సిబ్బంది సురేష్ నాగరాజు పాల్గొన్నారు