శంకరపట్నం నవంబర్ 07 ప్రజాపాలన ప్రతినిధి: శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం అంబెడ్కర్ కూడలి వద

Published: Monday November 07, 2022
శంకరపట్నం మండల పరిధిలోని అంబాలాపూర్ గ్రామంలో సర్పంచ్ ముంజ వసంత ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కులాయిలు  ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెపట్టిన మిషన్ భగీరథ పథకము ద్వార  ఇంటింటికో కులాయి పథకం లో భాగంగా శనివారం రోజు మిషన్ భగీరథ పైప్ లైన్ల ద్వారా గ్రామంలో తాగునీటి సరఫరా కోసం ఇంటింటికో కుళాయిలు బిగించినట్లు కాలనీలలో  పైపులైన్ల ఏర్పాటుతోపాటు కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మడ్డి రవి,గ్రామ శాఖ అధ్యక్షులు  అనంతరెడ్డి, కో ఆప్షన్ శ్రీనివాస్ రెడ్డి,నాయకులు ముంజ వెంకటేశం,వార్డు సభ్యులు అశోక్,మహేష్, గ్రామ సిబ్బంది కార్యదర్శి రవీందర్,లింగమూర్తి, గట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.