శ్రీ సాయి చరణ్ కళాక్షేత్రం వారి ఆధ్వర్యంలో మహానంది అవార్డులు మధిర సేవా సమితికి బహుకరణ

Published: Tuesday September 14, 2021
మధిర, సెప్టెంబర్ 13, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ సాయి చరణ్ కళాక్షేత్రం మహా నంది అవార్డుల ప్రధానోత్సవం 2021 గాను, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి వేది క హైదరాబాద్ నందు ఉత్తమ సేవలు అందించిన వివిధ సంఘాలు సేవా సంస్థలకు మహానంది అవార్డులు ప్రధానం చేసినారు ఈ అవార్డులు ఉత్తమ సేవలు అందించినందుకు గాను మదిర సేవాసమితి కమిటీని ఎంపిక చేసి ఆహ్వానించడం జరిగినది ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శ్రీ పల్లపోతు ప్రసాద రావు, కోమటిడి శ్రీనివాసరావు లను అవార్డుల బహుకరణతో సమితి సభ్యులు చారు గుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి యర్రా లక్ష్మణ్ గార్లను ఘనంగా సన్మానించా ఈ అవార్డుల ముఖ్య అతిథులు గా మూవీ మరియు టీవీ ఆర్టిస్ట్ శ్రీ పసుమర్తి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం శ్రీ సాయి బాబా గుడి చైర్మన్ శ్రీ వేములపల్లి వెంకటేశ్వరరావు వెంకన్న, నరసరావుపేట ఎల్జి ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ అధినేత శ్రీ మైనేని వేణుబాబు రత్న చైర్మన్ వాసవి స్కాలర్షిప్ సొసైటీ నరసరావుపేట వారు శ్రీ బొగ్గరపు బ