రేవంత్ కి పి సి సి నేలకొండపల్లిలో బాణాసంచా మిఠాయిలు పంపిణీ..

Published: Monday June 28, 2021
పాలేరు, జూన్ 27, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు నూతన తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు నియమించడం పట్ల నేలకొండపల్లి సెంటర్లో బాంబులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఆనందం ఉత్సవాలు వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పనితీరు ప్రశ్నించే నాయకుడు రేవంత్ రెడ్డి నిరంతరం సమస్యలు మీద పోరాడే వ్యక్తి రేవంత్ రెడ్డి రావడం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుంది  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం అని అన్నారు ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షుడిగా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డిమల్ల బాబు రెడ్డి ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి సర్పంచ్ రాయపూడి నవీన్, కొర్లగూడెం ఎంపీటీసీ రేగూరి వాసవి, నేలకొండపల్లి మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు జేరిపోతుల సత్యనారాయణ, నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు దోసపాటి శేఖర్, నేలకొండపల్లి ఉపసర్పంచి లాక్కం ఏడుకొండలు, గుడ్డుబోయిన వెంకటేశ్వర్లు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య చిన్న నాయక్ రాజారాంపేట సొసైటీ మాజీ చైర్మన్ ఈ ఊరి శ్రీనివాస్ రెడ్డి, తోట వెంకటేశ్వర్లు, రాయపూడి యాకోబు, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, గొలుసు పవన్, పగిడికత్తుల సుదర్శన్, కుక్కలు నరేష్, మారుతి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు