అసదుద్దీన్ ను కలిసిన ఎమ్ ఐ ఎం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఎండి ఇమ్రోజ్
Published: Monday May 09, 2022
బెల్లంపల్లి మే 8 ప్రజాపాలన ప్రతినిధి :ఎం ఐ ఎం జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసద్ ఉద్దీన్ ఓవైసీ ని బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఎండి ఇమ్రోజ్ హైదరాబాద్లో ని దారుసలాం లో ఆదివారం కలవడం జరిగిందనీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల మరియు బెల్లంపల్లి పట్టణాలోని పలు సమస్యల పై చర్చించడం జరిగిందని వాటికి ఆయన సానుకూలంగా స్పందించి, కార్యక్రమాల అమలుకు దోహదపడతామని చెప్పినట్లు ఆయన తెలిపారు.
Share this on your social network: