అంగన్వాడీ బడి బాట ర్యాలీ
Published: Tuesday June 07, 2022
జన్నారం రూరల్, జున్ 06, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మహమ్మద్ బాద్ గ్రామ పంచాయతీ లో అంగన్వాడీ బడి బాట ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఐసిడిఎస్ సూపర్ వైజర్ పద్మ రాజేశ్వరి అన్నారు, ఈ సందర్భంగా సోమవారం మాట్లాడుతూ జున్ అరవ తేది నుండి పదకొండు తేది వరకు షెడ్యూల్ ప్రకారంగా అంగన్వాడీ బడిబాట నిర్వాహించి, ఒక సం, అరు నేలలు రెండు సంవత్సరములలో పూర్తియిన పిల్లలను అంగన్వాడీ పాఠశాలలో చేర్పించుట, పిల్లల తల్లి తండ్రులకు ఉచిత పాఠశాల కార్యక్రమాలు అవగాహన కల్పించుట ఐదు సంవత్సరాల పూర్తి అయిన పిల్లలను పాఠశాలలో చేర్పించుట, అంగన్వాడీ బడిబాట ముఖ్య ఉద్దేశ్యామని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, పాఠశాల ఉపాధ్యాయులు, అయ్యా, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: