ముస్లిం సోదరులకు విందు భోజనం ఏర్పాటు చేసిన మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు మేడి

Published: Friday October 07, 2022
దసరా పండుగను పురస్కరించుకుని      రామంతాపూర్ డివిజన్ పరిధిలోని ముస్లిం మైనార్టీ సోదరులకు  మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు ఆధ్వర్యంలో 
 పూనమ్ భవన్ ఫంక్షన్ హాల్లో  విందు భొజనాలు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జలీల్ పాషా,తొఫిక్ ,జహంగీర్,పరీదుద్దీన్,అన్వర్, చాంద్ పాషా,సమీర్,సాలార్,సమ్మద్,ఫయాజ్,నజీర్,సలీమ్,అశ్వక్ఉల్లా,అక్బర్,జహంగీర్ టీఅర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,జగదీష్ ,తుట్ నరసింహ ,వెంపటి శ్రీను,చంబు సాయి,మనీష్,ఆలే రమేష్ ,నందు,రవి,ఉజ్వల్ తదితరులు పాల్గోన్నారు.